ఆరు నూరైనా లద్దాఖ్ను ఆరో షెడ్యూల్లో చేర్చాల్సిందే!
లద్దాఖ్ -2019లో జమ్మూకశ్మీర్ నుంచి విడిపోయి, ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతం అయిన ప్రదేశం. ఈ మధ్య లద్దాఖ్లో హింసాకాండ, నలుగురు యువ నిరసన కారుల మృతి, ఈ ప్రాంతంలో అత్యంత రక్తం చిందిన రోజుగా నిలిచింది. విద్యార్థులు, జనరల్ జెడ్ కార్యకర్తల నేతృత్వంలో శాంతియుతంగా ప్రారంభమైన ఉద్యమం ప్రధాన, శక్తివంతమైన డిమాండ్ ప్రత్యేక రాష్ట్రం హోదా లేదా ఆరో షెడ్యూల్ కింద రాజ్యాంగ రక్షణలు. నెలల తరబడి లద్దాఖ్ వాసులు – బౌద్ధులు, ముస్లింలు తమ భూమి,…
