ఆరు నూరైనా లద్దాఖ్‌ను ఆరో షెడ్యూల్లో చేర్చాల్సిందే!

లద్దాఖ్ -2019లో జమ్మూకశ్మీర్ నుంచి విడిపోయి, ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతం అయిన ప్రదేశం. ఈ మధ్య లద్దాఖ్‌లో హింసాకాండ, నలుగురు యువ నిరసన కారుల మృతి, ఈ ప్రాంతంలో అత్యంత రక్తం చిందిన రోజుగా నిలిచింది. విద్యార్థులు, జనరల్ జెడ్ కార్యకర్తల నేతృత్వంలో శాంతియుతంగా ప్రారంభమైన ఉద్యమం ప్రధాన, శక్తివంతమైన డిమాండ్ ప్రత్యేక రాష్ట్రం హోదా లేదా ఆరో షెడ్యూల్ కింద రాజ్యాంగ రక్షణలు. నెలల తరబడి లద్దాఖ్ వాసులు – బౌద్ధులు, ముస్లింలు తమ భూమి,…

Read More

ఇది సినిమా కాదు.. భర్తలను మార్చుకున్న అక్కాచెల్లెళ్లు.. అక్కడితోనూ ఆగకుండా.. దేవుడా…

Sisters Swap Husbands: నేటి తరం యువత తీరు సమాజంలోని మానవ సంబంధాలు, నైతిక విలువలను మంటగలిపేలా ఉంటోంది. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ తల్లిదండ్రులను తలెత్తుకోనివ్వకుండా చేస్తున్నారు. ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపగా, ఆ ఇద్దరు యువతులు తమ భర్తలతో కొన్నాళ్లు కాపురం చేసి, పిల్లలను కని, ఆ తర్వాత భర్తలను మార్చుకున్నారు. అక్కడితోనూ ఆగకుండా పిల్లలను కూడా మార్చుకున్నారు. (Sisters Swap Husbands) ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని…

Read More

Tollywood : టాలీవుడ్ డెబ్యూతోనే గట్టిగా సౌండ్ చేయబోతున్న అనశ్వర రాజన్

టీనేజ్ వయస్సులోనే హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన మలయాళ కుట్టీ అనశ్వర రాజన్ తక్కువ టైంలోనే మాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ ఎదిగింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఆమె నటించిన సూపర్ శరణ్య, నేరు, గురువాయూర్ అంబలనడయిల్, రేఖా చిత్రం సినిమాలు తెలుగులో కూడా మంచి వ్యూస్ దక్కించుకున్నాయి. మాలీవుడ్ డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించిన అనశ్వర డైరెక్ట్ గా తెలుగు చిత్రంలో నటిస్తోంది. Also Read : Gujju Wood…

Read More

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్..

TTD: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. ప్రతి నిత్యం తిరుమల గిరులు భక్తులతో రద్దీగా ఉంటాయి.. శ్రీవారి దర్శనానికి గంటల తరబడి క్యూ లైన్లలో వేచిఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.. అయితే, ఇబ్బంది లేకుండా శ్రీవారిని దర్శించుకోవడానికి ముందే టికెట్లు బుక్‌ చేసుకుంటారు భక్తులు.. ఇప్పటికే జనవరి నెలకు సంబంధించిన పలు సేవల టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించిన టీటీడీ.. ఇప్పుడు భక్తుల నుంచి ఫుల్‌ డిమాండ్‌ ఉండే.. ప్రత్యేక దర్శన…

Read More

అతి త్వరలోనే మరో బిడ్డకు తండ్రికాబోతున్న రామ్ చరణ్ .. ఉపాసన సీమాంతం వీడియో వైరల్!

Upasana Second Baby: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram charan) మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఈసారి కూడా వారసురాలు రాబోతోందా?, లేదా వారసుడు రాబోతున్నాడా అనేది తెలియదు కానీ, ఈ దీపావళి కి చిరంజీవి ఇంట్లో ఆమె సీమంతానికి సంబంధించిన వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా, సినీ ఇండస్ట్రీ నుండి అక్కినేని నాగార్జున దంపతులు, విక్టరీ వెంకటేష్ దంపతులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. దీనికి…

Read More

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి 

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి రజినినవతెలంగాణ – వనపర్తి విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ వి రజని అన్నారు. సోమవారం వనపర్తి జిల్లాలోని మరికుంట ప్రాంగణంలో ఉన్న రేడియంట్ పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి రజని మాట్లాడారు. విద్యార్థులకు బాల్య వివాహాల…

Read More

ఆస్పత్రి నుంచి ధర్మేంద్ర, గోవిందా డిశ్చార్జి

ముంబై : బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర, గోవింద బుధవారంనాడు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక్కడి బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటున్న 89 ఏళ్ల ధర్మేంద్ర ఉదయాన్నే ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులు ఆయనకు ఇంటి వద్ద చికిత్స జరిపించాలని నిర్ణయించుకున్నారని, తదనుగుణంగా ఆయనకు ఇంట్లోనే చికిత్స అందజేయనున్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ధర్మేంద్ర ఆరోగ్యంపై పుకార్లు వెల్లువెత్తడంతో కుటుంబ సభ్యులు స్పందించారు. ఆయన కోలుకుంటున్నారని, ఫేక్ వార్తలు ప్రసారం చేయవద్దని, ఆయన…

Read More

హోంగార్డ్స్ సంక్షేమానికి ప్రత్యేక చర్యలు: ఎస్పీ

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లజిల్లాలో పని చేస్తున్న హోం గార్డుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని డీజీపీ కార్యాలయం నుండి వచ్చిన రెయిన్ కోట్స్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్స్ పోలీసు శాఖలో అంతర్గత భాగమని, పోలీసులతో పాటే నిరంతరం తమ సేవలను అందిస్తున్నారని, ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీసు సిబ్బందితో బాటు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు….

Read More

లండన్ లో పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు

నవతెలంగాణ – అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు తన వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్‌లో ఉన్నప్పటికీ, రాష్ట్రాభివృద్ధే ఏకైక అజెండాగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన అక్కడ పారిశ్రామిక దిగ్గజాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం లండన్‌లో పలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన ఆయన, నవ్యాంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను, ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలను వారికి క్షుణ్ణంగా వివరించారు. నవంబర్ 14,…

Read More