నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్: నాగిరెడ్డిపేట్ మండలంలోని తాండూర్ గ్రామంలో గల త్రిలింగ రామేశ్వర ఆలయంలో సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయం చాలా మహిమ కలిగినదని మంజీరా తీరంలో వెలిసిన ఈ పుణ్యక్షేత్రం దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన వెంట ఆలయ పూజారి మల్లికార్జునప్ప, కమిటీ అధ్యక్షులు కొమ్మ దత్తు, సభ్యులు హనుమంత్ రెడ్డి, కృష్ణ స్వామి, దామోదర్ రెడ్డి, రమేష్,పి. రాములు,సిడిసి డైరెక్టర్ పీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
The post త్రి లింగ రామేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు.. appeared first on Navatelangana.
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్: నాగిరెడ్డిపేట్ మండలంలోని తాండూర్ గ్రామంలో గల త్రిలింగ రామేశ్వర ఆలయంలో సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయం చాలా మహిమ కలిగినదని మంజీరా తీరంలో వెలిసిన ఈ పుణ్యక్షేత్రం దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న ఈ ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన వెంట ఆలయ పూజారి మల్లికార్జునప్ప, కమిటీ
The post త్రి లింగ రామేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు.. appeared first on Navatelangana.
