Headlines

IndiGo Refund Issue: రేపటిలోపు రీఫండ్‌లను చెల్లించాలి.. ఇండిగోకు కేంద్రం వార్నింగ్

IndiGo Refund Issue: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసుల్లో తీవ్ర అంతరాయం వల్ల ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక అనేక ఇబ్బంది పడుతున్నారు. వందల సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, వైద్య సహాయం అందాల్సిన ప్రయాణికులు సీట్లు దొరకకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధరలపై నియంత్రణ ఉండేలా, ఎక్కువ రేట్లు పెంచడాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. Read Also: November Tollywood:…

Read More

Quinton de Kock : చ‌రిత్ర సృష్టించిన క్వింట‌న్ డికాక్‌.. వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌..

Quinton de Kock : ద‌క్షిణాఫ్రికా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ క్వింట‌న్ డికాక్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. వ‌న్డేల్లో ఓ ప్ర‌త్య‌ర్థిపై అత్య‌ధిక సెంచ‌రీలు సాధించిన వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. విశాఖ వేదిక‌గా భార‌త్‌తో మూడో వ‌న్డే మ్యాచ్‌లో సెంచ‌రీ చేయ‌డం ద్వారా అత‌డు ఈ ఘ‌న‌త అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో క్వింట‌న్ డికాక్.. హ‌ర్షిత్ రాణా బౌలింగ్‌లో సిక్స్ కొట్టి 80 బంతుల్లో మూడు అంకెల స్కోరును అందుకున్నాడు. ఇందులో 8 ఫోర్లు,…

Read More

రాజ్యాంగం ప్రమాదంలో ఉంది: ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్రతి భారతీయుడి రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. నేడు భారత రాజ్యాంగ నిర్మాత బి. ఆర్‌ అంబేద్కర్‌ 70వ వర్థంతి. ఈ నేపథ్యంలో కేంద్రం మహాపరినిర్వాణ్‌ దివాస్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శనివారం పార్లమెంటులో అంబేద్కర్‌ విగ్రహానికి రాహుల్‌గాంధీ నివాళులర్పించారు. అంబేద్కర్‌ ఆలోచనల్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించడం ఉమ్మడి జాతీయ బాధ్యత అని పునరుద్ఘాటించారు. రాహుల్‌ నేడు మీడియాతో మాట్లాడుతూ.. ‘బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఒక మహోన్నత జాతీయ…

Read More

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బి.ఆర్ అంబేద్కర్

విశాలాంధ్ర – కొయ్యలగూడెం : (ఏలూరు జిల్లా) : బడుగు బలహీన వర్గాల వారి కోసం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి భావితరాలకు ఎంతో స్ఫూర్తిదాయకం అని మాల మహానాడు జిల్లా సెక్రెటరీ కరుటూరి చంటిబాబు పేర్కొన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు మండల అధ్యక్షుడు తొర్లపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ…

Read More

అక్రమార్కులకు అధికారుల వత్తాసు..!

-రోడ్లను అక్రమించి అక్రమ నిర్మాణాలు-విచ్చలవిడిగా రోడ్లపై వాహనాల నిలిపివేతలు..-హెచ్చరికలకే పరిమితమైన అధికారులు-కానరాని చట్టపరమైన చర్యలు..నవతెలంగాణ-బెజ్జంకిమండల కేంద్రంలో రోడ్లను అక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా అక్రమార్కులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు తలెత్తుతున్నాయి. అక్రమాలపై అధికారులు చూసిచూడనట్టు వ్యవహరించడంతో ప్రజల్లో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. రోడ్లపై విచ్చలవిడిగా ద్విచక్ర వాహనాలు నిలుపుతుండడంతో రోడ్లు ఇరుకుగా మారి ఇతర వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వ్యాపారులు రోడ్లను అక్రమించి తమ వ్యాపార సామాగ్రిని నిల్వచేయడంతో ఇటీవల పోలీస్ శాఖ అధికారులు వ్యాపార…

Read More

Aryan Khan FIR: బాలీవుడ్ స్టార్ కుమారుడిపై కేసు.. ఇండస్ట్రీని షాక్‌కి గురిచేసిన సంఘటన..

Aryan Khan FIR: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తాజాగా మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. గతంలో ఆర్యన్‌పై మాదకద్రవ్యాల కేసు, ఆ తరువాత “బాడ్స్ ఆఫ్ బాలీవుడ్”లో ఆయన పాత్ర చుట్టూ ఉన్న వివాదం, ఇప్పుడు వైరల్ అయిన వీడియో తనని మళ్లీ ఇబ్బందుల్లో పడేసింది. ఇటీవల షారుఖ్ ఖాన్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాస్తవానికి ఇది నెటిజన్లను ఆగ్రహానికి…

Read More

లాడ్జిలో తల్లీ కొడుకు ఆత్మహత్య

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: లాడ్జిలో తల్లీ కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం విశాఖ జిల్లాలో జరిగింది. సింహాచలం సిరి చందన అనే లాడ్జిలో తల్లి కొడుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు గాజువాక ప్రాంతానికి చెందిన తల్లి కుడిపూడి నీలవతి (60), కొడుకు గాయప్పాంజాన్‌ (40) గా గుర్తించారు. మృతుడు గాయప్పాంజాన్‌ టిసిఎస్‌ కంపెనీలో సాఫ్ట్వేర్‌ ఇంజనీర్‌ గా పనిచేస్తున్నాడు. అతడికి 2021 లో వివాహం అయ్యింది….

Read More

అనుమతి లేని మినరల్ వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలి

సామాజిక ఉద్యమకారుడు వి రాజశేఖర్ శర్మనవతెలంగాణ – తిమ్మాజిపేటనాగర్ కర్నూల్ పట్టణంలోని అనుమతి లేని, నాణ్యత ప్రమాణాలు పాటించని మినరల్ వాటర్ ప్లాంట్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని సామాజిక ఉద్యమకారుడు వి రాజశేఖర్ శర్మ డిమాండ్ చేశారు. జిల్లా మొత్తంలో మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, వీటిలో చాలా వరకు ప్రభుత్వ అనుమతులు లేకుండా కనీస పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండా నడుస్తున్నాయి. నాచు పట్టిన ట్యాంకులలో నీటి నిల్వ తుప్పు పట్టిన యంత్రాలు ఏళ్ల…

Read More

రద్దయిన విమాన సర్వీసులు క్లియర్ అయ్యాయి

ఇండిగో వ్యవహారంపై స్పందించిన రామ్మోహన్ నాయుడు రేపటి నుంచి విమానాశ్రయాల్లో సాధారణ కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్న కేంద్ర మంత్రిగత రెండు రోజులుగా రద్దయిన విమాన సర్వీసులు క్లియర్ అయ్యాయని, రేపటి నుంచి విమానాశ్రయాల్లో సాధారణ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. విమానాల రద్దు వ్యవహారం క్రమంగా కొలిక్కి వస్తోందని ఆయన అన్నారు. రద్దీ లేదా వేచి ఉండే పరిస్థితి ఉండదని ఆశిస్తున్నట్లు చెప్పారు. వెంటనే మొదలు పెట్టగలిగే అన్ని…

Read More

కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే తోట 

నవతెలంగాణ – జుక్కల్ జుక్కల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా సావిత్రి సాయ గౌడ్ , గుల్లా గ్రామ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా మాదారావు దేశముఖ్ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఈ నామినేషన్ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని గ్రామస్తులకు తెలిపారు. పార్టీ బలపర్చిన అభ్యర్థి లకు పూర్తిగా మద్దతు ఉంటుదని అన్నారు. మండలం లోని అన్ని గ్రామ పంచాయతీ లలో…

Read More