Headlines

Sena tho Senani : సేనతో సేనాని.. వైజాగ్ జనసేన భారీ బహిరంగ సభ.. ఫొటోలు..

​నిన్న శనివారం పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ కి సంబంధించి సేనతో సేనాని అని పార్టీ కార్యకర్తల కోసం స్పెషల్ గా వైజాగ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసారు. ఈ సభకు భారీగా జనసైనికులు తరలి వచ్చారు.(Sena tho Senani)  

Read More

Pawan Kalyan: జనసేన కార్యకర్తల కోసం త్రిశూల్.. దసరా తర్వాత శ్రీకారం.. ఇక పార్టీ కోసం ప్రతి రోజూ 4 గంటలు- పవన్ కల్యాణ్

Pawan Kalyan: జనసేన క్రియాశీలక సభ్యుల కోసం త్రిశూల్ సిద్ధాంతాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతీ క్రియాశీలక సభ్యుడికి సెంట్రల్ ఆఫీస్ తో అనుసంధానం చేసే వ్యవస్థను తెస్తామన్నారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకత్వం దిశగా మీకు నాయకత్వం తెస్తాను అని కార్యకర్తలతో చెప్పారాయన. కులం, మతం, ప్రాంతాలతో రాజకీయం ఎంత కాలం చేస్తామని ప్రశ్నించారు పవన్. వేదికపై ఉన్న నాయకులకు మీ…

Read More

Pawan Kalyan: కార్యకర్తలు అండగా ఉంటే జనసేన జాతీయ పార్టీ అవుతుంది.. అలా చేయడం కంటే పార్టీ మూసేయడమే బెటర్ అనుకున్నా- పవన్ కల్యాణ్

Pawan Kalyan: విశాఖలో జనసేన కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు అండగా ఉంటే జనసేన జాతీయ పార్టీ అవుతుందన్నారు. పార్టీ ప్రారంభించినపుడు దారి తెన్నూ తెలీదు, నమ్మకం మాత్రమే ఉందన్నారు. మిడిల్ క్లాస్ వ్యక్తులు రాజకీయాలను శాసించే వారని, వారంతా రకరకాల కారణాలతో విడిపోయారని చెప్పారు. సగటు మనిషి ఉద్వేగంతో జనసేన ప్రారంభమైందన్నారు. వచ్చే ఏడాది మార్చి 14కి జనసేనకు 12…

Read More

Pawan Kalyan : ఖుషి సినిమా అయ్యాకే ఆ నిర్ణయం తీసుకున్నా.. ఇప్పుడు ఆ నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది..

Pawan Kalyan : నేడు వైజాగ్ లో సేనతో సేనాని అని జనసేన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వేలాది మంది క్రియాశీలక జనసైనిక సమూహం తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు కూడా స్టేజిపై మాట్లాడటం గమనార్హం. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తన పార్టీ గురించి, చేయబోయే పనుల గురించి, సాధించిన విజయాల గురించి మాట్లాడారు.(Pawan Kalyan) Also See : Balakrishna : వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్…

Read More

Cm Chandrababu: అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం, కృష్ణా జలాలను కుప్పంకి తీసుకొచ్చాం- సీఎం చంద్రబాబు

Cm Chandrababu: సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించారు. కృష్ణా నదికి జలహారతి ఇచ్చి, ప్రత్యేక పూజలు చేశారు. కుప్పం నియోజకవర్గంలోని పరమసముద్రం వద్దకు కృష్ణా జలాలు చేరుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ జలాలతో కుప్పానికి రెండేళ్ల ముందే కృష్ణా పుష్కరాలు వచ్చాయని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. 738 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా జలాలను ఇక్కడికి తీసుకురాగలిగామన్నారు. మల్యాల నుంచి 27 లిఫ్ట్‌ ఇరిగేషన్ల ద్వారా…

Read More

Kotamreddy Sridhar Reddy : ‘హత్యకు కుట్ర’ వీడియోపై కోటంరెడ్డి రియాక్షన్.. జగన్ పై సంచలన వ్యాఖ్యలు.. ఆస్తుల కోసం..

Kotamreddy Sridhar Reddy : తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం తెలియడంతో షాక్‌కి గురయ్యానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన హత్యకు కుట్ర చేస్తున్నట్టుగా ఉన్న ఓ వీడియో బయటకు రావడంతో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. రౌడీలు, గూండాలకు తాను భయపడబోనన్నారు. హుందా రాజకీయాలకు మారుపేరైన నెల్లూరు జిల్లాలో హత్యా రాజకీయాలకు తెరతీయడం దారుణమన్నారు. Also Read: ఉత్తరాంధ్రపై కూటమి వ్యూహం అదేనా? సాగర తీరం నుంచి జనసేనాని…

Read More

వైసీపీలో నియోజకవర్గ ఇంచార్జ్‌ల మార్పుపై గోల.. ఎందుకంటే?

YSRCP Leaders: ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత..వైసీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. చాలా మంది నేతలు పార్టీని వీడి వెళ్లడంతో పలు నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను నియమించింది. కొన్ని నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మార్చింది. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల ఇంచార్జ్‌ల మార్పు నేతల అసంతృప్తికి దారి తీస్తుందట. ఇంచార్జ్‌గా నియమించిన నియోజకవర్గంతో తనకు ఏమైనా సంబంధం ఉందా.? ఎందుకు ఆ నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమించారు.? అక్కడికి వెళ్లి ఏం చేయగలం అంటూ పలువురు లీడర్ల తీవ్ర అసహనం…

Read More