ఇంటర్ ఫలితాలలో “వేదాంత కళాశాల” ప్రభంజనం
శ్రీసూర్య దృష్టి, పార్వతీపురం-మన్యం : పార్వతీపురం పట్టణం చర్చి వీధిలోని వేదాంత ఐఐటి- నీట్ అకాడమీ జూనియర్ కళాశాల విద్యార్ధులు ఐపీఈ-2026 ఫలితాల్లో ప్రతిభ చాటుకున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపిసి విభాగంలో యందమూరి అక్షయ 1000 మార్కులకు గాను 981 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ గా నిలిచింది. ప్రథమ సంవత్సరం బైపిసి విభాగంలో కర్రి సాధన 455 మార్కులకు గాను 447 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ గా నిలిచింది. ప్రథమ సంవత్సరం ఎంపిసి…
