Headlines

ఇంటర్ ఫలితాలలో “వేదాంత కళాశాల” ప్రభంజనం

శ్రీసూర్య దృష్టి, పార్వతీపురం-మన్యం : పార్వతీపురం పట్టణం చర్చి వీధిలోని వేదాంత ఐఐటి- నీట్ అకాడమీ జూనియర్ కళాశాల విద్యార్ధులు ఐపీఈ-2026 ఫలితాల్లో ప్రతిభ చాటుకున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపిసి విభాగంలో యందమూరి అక్షయ 1000 మార్కులకు గాను 981 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ గా నిలిచింది. ప్రథమ సంవత్సరం బైపిసి విభాగంలో కర్రి సాధన 455 మార్కులకు గాను 447 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ గా నిలిచింది. ప్రథమ సంవత్సరం ఎంపిసి…

Read More

రెండు స్పెల్స్ గా టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం : డైట్ విజయనగరం

జిల్లా విద్యా శిక్షణ సంస్థ విజయనగరంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 12 వ తేదీ వరకు రెండవ స్పెల్స్ గా టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం జరిగింది. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ దత్తి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎస్ సి ఇ ఆర్ టి డైరెక్టర్ వారి ఆదేశానుసారం DIET ఫ్యాకల్టీ పాఠశాలల సందర్శన సమయంలో పరిశీలించాల్సిన అంశాల గురించి శిక్షణ ఉద్దేశ్యం అన్నారు. టీచ్ టూల్ రిసోర్స్ పర్సన్స్ రమేష్ బాబు & పద్మజ గారు మాట్లాడుతూ…

Read More

స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ

వాడపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రాణి లలితా ఆదేశాలతో గైడ్ కెప్టెన్ కాశి అన్నపూర్ణ ఆధ్వర్యంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యూత్ చైర్ పర్సన్, జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ డాక్టర్ మారుతి హరీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరడం వలన విద్యార్థులలో క్రమ శిక్షణ పెరుగుతుందనీ,…

Read More

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్

సెయింట్ జోసెఫ్ మహిళ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ షైజీ మరియు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ హేమ వీరి ఆదేశాల మేరకు బయో కెమిస్ట్రీ విభాగ అధిపతి మరియు రేంజర్స్ లీడర్ డాక్టర్ మేరీ అనుపమ ఆధ్వర్యంలో కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా ఇండియా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ మెంబర్ మరియు ఫస్ట్ ఎయిడ్ ట్రైనర్ ఎండి రెహమతుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా…

Read More

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ట్రెక్కింగ్

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు మాధవదర నుండి సింహాచలం వరకు కాలి నడకన ట్రెక్కింగ్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి దాసరి వేణు గోపాల్ పాల్గొని జండా ఊపి ట్రెక్కింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమలలో ట్రెక్కింగ్ ఒక భాగమని, ట్రెక్కింగ్ లో పాల్గొనడం వల్ల విద్యార్థులలో చురుకు ధనం పెరుగుతుందని తెలిపారు. జిల్లా…

Read More

గణిత ఫోరం విజయనగరం జిల్లా కమిటీ ఎన్నికల వివరాలు

విజయనగరం, శ్రీసూర్య దృష్టి, డిసెంబర్ 7 : ఈరోజు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల బాబామెట్టనందు ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం జిల్లా సమావేశం వాకా చిన్నంనాయుడు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సిద్ధాంతం త్రినాధ రావు సమక్షంలో ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం విజయనగరం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. స్టేట్ కౌన్సలర్స్ గా వాక చిన్నంనాయుడు, కే.కృష్ణంరాజు, ఎస్.రాంబాబు ఎన్నుకోబడ్డారు. విజయనగరం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ గణితఫోరం నూతన కార్యవర్గం…

Read More

స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల ఆధ్వర్యంలో బీచ్ క్లీనింగ్

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 75వ వసంతాలు పూర్తిచేసుకొన్న సందర్భంగా డైమండ్ జూబ్లీ వేడుకల్లో భాగంగా గ్రీన్ సిటీ స్కూల ప్రిన్సిపల్ పి సుశీల పర్యవేక్షణలో గుండి యశోద కనకరాజు కుమార్ ఆధ్వర్యంలో బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ డాక్టర్, మారుతి హరీష్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కౌట్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా…

Read More

అడ్వాన్స్ కోర్స్ శిక్షణకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు

➖ ప్రాంతీయ శిక్షణా కేంద్రం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ➖ 200 మంది విద్యార్థులకు అవసరమయ్యే డార్మిటరీ నిర్మాణానికి, ప్రాంగణంలోకి ప్రవేశించే రహదారి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంతీయ శిక్షణా కేంద్రం, పూల్ బాగ్, విజయనగరంలో జరుగుతున్న పీఎం శ్రీ పాఠశాలల మహిళా ఉపాధ్యాయుల అడ్వాన్స్డ్ గైడ్ కెప్టెన్ శిక్షణా శిబిరాన్ని 6వ రోజు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు సందర్శించారు. ముందుగా గైడ్…

Read More

సిహెచ్ఎల్ఎన్ కామేశ్వరి ఆధ్వర్యంలో గైడ్ కెప్టెన్ల అడ్వాన్స్ కోర్సు

విశాఖపట్నం , శ్రీసూర్య దృష్టి , నవంబర్ 02 : భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాంతీయ శిక్షణ కేంద్రం పూల్ బాగ్, విజయనగరమందు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5వ తారీఖు వరకు అడ్వాన్స్డు గైడ్ కెప్టెన్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గత సంవత్సరం బేసిక్ ట్రైనింగ్ పొందిన పీఎం శ్రీ పాఠశాలల మహిళా టీచర్లు ఇప్పుడు ఈ శిక్షణ పొందడానికి అర్హులు. ఉమ్మడి జిల్లా నుంచి 20 పాఠశాలల నుంచి పాల్గొన్నారు. ఈ శిక్షణా…

Read More

ఒకేషనల్ విద్యార్థులకు 10 రోజుల ఇంటర్న్ షిప్

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జొన్నవలస ఒకేషనల్ విద్యార్థులకు జొన్నవలస గ్రామ సచివాలయం లో సచివాలయ వ్యవస్థ పైన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు 10రోజుల ఇంటర్న్ షిప్ శిక్షణ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమంలో విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ వార్డు గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవల గురించి మరియు ఆన్లైన్ డేటా ఎంట్రీ, పెన్షన్ ప్రాసెసింగ్, ల్యాండ్ సర్వే, వ్యవసాయం పైన, పారిశుద్ధ్యం పైన, ఆరోగ్య వ్యవస్థ పైన ఇంటర్న్ షిప్…

Read More