Headlines

Arjun Das : హస్కీ వాయిస్‌తో విలన్‌గా దుమ్ములేపుతున్న అర్జున్ దాస్ ..బాలీవుడ్‌ ఎంట్రీ

కోలీవుడ్ నటుడు అర్జున్ దాస్ గురించి పరిచయం అక్కర్లేదు. ‘ఖైదీ’ చిత్రంతో ఫేమస్ అవ్వగా.. అతడి హస్కీ వాయిస్‌ కు సెపరెట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ ఉంది. రీసెంట్ గా స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కూడా అర్జున్ వాయిస్‌ను ప్రశంసించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నటుడిగా కొనసాగుతూ, వాయిస్ ఓవర్ ద్వారా మరింత గుర్తింపు పొందుతున్న అర్జున్, టాలీవుడ్‌ టూ.. కోలివుడ్ బిజీ అయ్యాడు. Also Read : Amruta Rao : ఈ మూవీ హిట్…

Read More

OG: ఓజీ స్పెషల్ షోలో మెగా ఫ్యామిలీ.. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూడండి.. ఈ ఫోటోలు చూశారా?

​మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఓజీ సినిమా చూశారు. ఈ స్పెషల్ షో కి మెగా ఫ్యామిలీ నుంచి (OG Special show)మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, సురేఖ, రామ్ చరణ్, సాయి దుర్గ తేజ్, అకిరా, ఆధ్య హాజరయ్యారు. అలాగే ఈ స్పెషల్ షోలో డైరెక్టర్ సుజీత్, నిర్మాత డీవీవీ దానయ్య, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఉన్నారు. ఫ్యామిలీ అంతా సినిమాని చాలా ఎంజాయ్ చేశారు. సినిమా అనంతరం అందరు కలిసి ఫోటోలు దిగారు….

Read More

Vemulawada : వేములవాడ రాజన్న దర్శనం రద్దు..

Vemulawada : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రస్తుతం అభివృద్ధి పనులు, ఆలయ విస్తరణ కారణంగా తాత్కాలికంగా దర్శనాలను రద్దు చేసింది. అయితే, కార్తీక మాసంలో రాజన్న దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, ప్రధాన ఆలయం మూసివేయడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ పనులను భక్తులు స్వాగతిస్తున్నప్పటికీ, ముందస్తు సమాచారం లేకుండానే బుధవారం (నవంబర్ 11) ఉదయం నుంచి దర్శనాలను నిలిపివేయడంపై తీవ్ర…

Read More

నిర్దేశిత స‌మ‌యంలోనే మేడారం అభివృద్ధి ప‌నులు పూర్తి : రేవంత్

హైదరాబాద్: మేడారం అభివృద్ధి ప‌నుల్లో ఆదివాసీ సంస్కృతి, సంప్ర‌దాయాలు, ఆచారాల‌కు పెద్ద పీట వేయాల‌ని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిర్దేశిత స‌మ‌యంలోనే అభివృద్ధి ప‌నులు పూర్తి కావాల‌ని అన్నారు. అభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను సిఎం ఆదేశించారు. అధికారులు, ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో ఉండి ప‌నులను ప్ర‌త్య‌క్షంగా ప‌ర్య‌వేక్షించాల‌ని.. ఏ మాత్రం పొర‌పాట్లు దొర్లినా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చరించారు. మేడారం అభివృద్ధి ప‌నుల‌పై మంత్రులు పొంగులేటి శ్రీనివాస…

Read More

Dr. Uma.R.Katiki (Aramandla) : సేవకు దక్కిన గౌరవం.. డా.ఉమా.ఆర్. కటికి గారికి యునైటెడ్ పంజాబీస్ ఆఫ్ అమెరికా ప్రతిష్టాత్మక ‘కమ్యూనిటీ లెగసీ’ అవార్డు

Dr. Uma.R.Katiki (Aramandla) : నాయకత్వానికి, కరుణకు జీవన సాక్ష్యం డా.ఉమా.ఆర్.కటికి గారు.. గత పదిహేను సంవత్సరాలుగా ఉమాగారు సమాజానికి అందించిన నిస్వార్థ సేవకు, విద్యార్థులకు, ముఖ్యంగా మహిళా సాధికారతకు నిలబడిన తీరుకు మరో అవార్డు సత్కారంగా చేరింది. యునైటెడ్ పంజాబీస్ ఆఫ్ అమెరికా (UPA) నుండి ‘కమ్యూనిటీ లెగసీ’ అవార్డు లభించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం కేవలం మీ ఘనత మాత్రమే కాదు, సేవకు సరిహద్దులు లేవని నిరూపించే ఒక చారిత్రక సందర్భం. తెలుగు…

Read More

Jubilee Hills By-Election: ఉప ఎన్నిక నామినేషన్ల ఉప సంహారణకు నేడు చివరి అవకాశం..

Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ చివరి అవకాశం. మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఉపసంహరణ మినహా బరిలో మిగిలిన అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మిగతా స్వతంత్ర, చిన్న పార్టీల అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. మొత్తం 81 మంది అభ్యర్థులు బరిలో ఉండగా,…

Read More

బాధిత కుటుంబానికి ఎల్ఓసీ అందజేత..

నవతెలంగాణ – ఆర్మూర్  నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం దుర్గా నగర్ గ్రామానికి చెందిన బల్లగిరి వెంకాయమ్మ ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ సర్జరీ కోసం  నిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి  విన్నవించడంతో  స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసి ద్వారా 2,50,000/- ,( రెండు లక్షల యాబై వేల రూపాయల ) కాపీని స్వయానా బాధిత కుటుంబ సభ్యులకు మంగళవారం పట్టణంలోని  పివిఆర్  భవన్…

Read More

బడులకు రక్షణేది?

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు ప్రతీ సంవత్సరం తగ్గుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూల్స్‌ పట్ల జనం ఆకర్షితుల వుతున్నారు. పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూని ఫామ్‌, ఉపకార వేతనాలు, మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం అందిస్తోంది. అయినప్పటికీ, ప్రభుత్వ పాఠశా లల్లో చేరికలు ప్రతీ సంవత్సరం తగ్గుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇదేదో ఈ ఒక్క ఏడాదికి వచ్చిన ఉప ద్రవం కాదు. పదేండ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. అయినా ప్రభుత్వ…

Read More

Bribe : ఎస్ఐ కక్కుర్తి.. 2 కోట్ల కోసం 3 వేల కోట్ల ఆర్థిక నిందితుడిని తప్పించేశాడుగా..!

Bribe : హైదరాబాద్‌ నగర పోలీస్‌ విభాగాన్ని కుదిపేసే ఘటన బయటపడింది. రూ.3 వేల కోట్ల భారీ ఆర్థిక మోసం చేసి ముంబైకి పారిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందంలోని ఎస్ఐ అక్రమ డీల్‌లో పాల్గొన్నట్టు తేలింది. వివరాల్లోకి వెళ్తే.. మోసం కేసులో కీలక నిందితుడు ముంబైలో దొరికిపోవడంతో, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అతని అరెస్టుకు ఆదేశించారు. ఆ బృందంలో ఉన్న ఒక ఎస్ఐ నిందితుడిని…

Read More

నాకు నోబెల్ బహుమతి ఇవ్వకుంటే అది అమెరికాకే తీవ్ర అవమానం: ట్రంప్

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోబెల్ శాంతి బహుమతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏడు అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించానని, అయినప్పటికీ తనకు నోబెల్ శాంతి బహుమతి లభించకపోతే అది అమెరికాకు జరిగిన పెద్ద అవమానంగా భావించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. మంగళవారం క్వాంటికోలో సైనిక ఉన్నతాధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా గాజా వివాద పరిష్కార ప్రణాళిక గురించి ట్రంప్ ప్రస్తావించారు. “మేం ఆ సమస్యను పరిష్కరించాం, అది…

Read More