Headlines

బెంగళూరు గడప దాటని జగన్ రాజకీయం!

Jagan: వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీదే విజయం అని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. కానీ ఆయన క్షేత్రస్థాయిలో చేస్తున్న ప్రయత్నాలలో చాలా రకాల లోపాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన రాష్ట్రంలో ఉండడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది మొదలు ఆయన ఎక్కువగా బెంగళూరుకు పరిమితం అవుతున్నారు. అక్కడ నుంచి తాడేపల్లి కి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రారంభంలో వారంలో నాలుగు రోజులు పాటు తాడేపల్లిలో ఉండేవారు. అయితే అది క్రమేపి రెండు…

Read Full News

AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుపై నేడు గెజిట్‌ నోటిఫికేషన్‌..

AP New Districts: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నేడు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల అయ్యే అవకాశం ఉంది. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించడానికి ప్రభుత్వం నెల రోజుల పాటు గడువు ఇవ్వనుంది. ఈ సమయంలో సూచనలు, అభ్యంతరాలు అందిన తర్వాత మంత్రుల అనుమతితో తుది నివేదిక ఆన్‌లైన్ ద్వారా ఆమోదం పొందే ఛాన్స్ ఉంది. Read Also: Lalu Family…

Read Full News

KTR: తెలంగాణలో ప్రస్తుతం “ఆహా నా పెళ్ళంట సినిమా కథ” లాగానే ఉంది..

KTR: బంజారాహిల్స్ లో తమ పార్టీ తరుఫున గెలిచిన కార్పొరేటర్‌ను మేయర్ చేశామని.. ఆమెకు ఏమైందో ఏమో కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం “ఆహా నా పెళ్ళంట సినిమా కథ” లాగానే ఉందన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గానికి చెందిన పలువరు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అర చేతిలో వైకుంఠం చూపించి అధికారం…

Read Full News

హాస్టల్ గదిలో ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్: మోతె మండలం లో విద్యార్ది ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. పెద్దరాజు తండాకు చెందిన విద్యార్ది భానోతు రవీందర్ నాయక్ (21), బిటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. జెఎన్ టియు హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి రవీందర్ ఆత్మహత్యపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన యాజమాన్యమే బాధ్యత వహించాలంటూ మృతుడి బంధువుల ఆందోళన చేశారు. కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగానికి దిగారు. కేసు నమోదు…

Read Full News

కన్నతల్లిని కొట్టి చంపిన కూతురు

తల్లి ట్యాబెట్స్ వేసుకోవడంలేదని కూతురు ఐరన్ రాడ్‌తో కొట్టి చంపిన సంఘటన ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లీలానగర్‌లో లక్ష్మివిలాపం(82), కూతురు మాధవి(45)తో కలిసి ఉంటోంది. లక్ష్మి విలాపం ఆరోగ్యం బాగా లేకపోవడంతో చికిత్స చేయించుకుంటోంది. వైద్యులు రాసిన ట్యాబ్లెట్లను రోజు కూతురు ఇస్తే లక్ష్మి వేసుకునేది. కానీ రెండు రోజుల నుంచి లక్ష్మి విలాపం ట్యాబ్లెట్స్ వేసుకోవడంలేదు, దీంతో విచక్షణ కోల్పోయిన కూతురు…

Read Full News

BCCI Decision: ఆసియా కప్ ట్రోఫీపై నఖ్వీ సూచన.. బీసీసీఐ కీలక నిర్ణయం!

2025 ఆసియా కప్ ట్రోఫీ అప్పగింత అంశంపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో చర్చించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ట్రోఫీ విషయంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌ మోహ్సిన్ నఖ్వీ మొండి వైఖరితో ఉండటంతో.. త్వరలో జరగనున్న ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని లేవనెత్తాలని బోర్డు యోచిస్తున్నట్లు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ఓ జాతీయ మీడియాకు తెలిపారు. Also…

Read Full News

ఐదు వికెట్లు కోల్పోయి.. ఆచితూచి ఆడుతున్న సౌతాఫ్రికా

రాంచీ: జెఎస్‌సిఎ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆచితూచి బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో సఫారీ జట్టు టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసి భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది. 350 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు ఆరంభంలోనే ఓపెనర్ రికల్టన్ వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్‌లో రికల్టన్(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు….

Read Full News

I – Bomma Ravi : మూడో రోజు ఐబొమ్మ రవి కస్టడీ.. పోలిసులకు సహకరించని రవి

మూడోరోజు ఐబొమ్మ రవి కస్టడీ కొనసాగుతుంది. మొన్న చంచల్ గూడా జైలు నుండి రవిని సీసీఎస్ కు తీసుకొచ్చిన పోలీసులు. మొదటిరోజు విచారణలో ఎన్జిలా నెట్వర్క్, ఆర్థిక వ్యవహారాలపై కీలకమైన సమాచారం సంపాదించారు పోలీసులు. ఐపి మాస్క్ చేసి అనధికారిక వెబ్ సైట్స్ నిర్వహిస్తు సినిమాలను పైరసీ చేస్తున్నాయి ముఠాలు. ఐపి మాస్క్ వ్యవహారంపై రవిని అరా తీశారు సైబర్ క్రైమ్ పోలీసులు. పోర్న్ వెబ్ సైట్స్, పైరసీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్న వెబ్సైట్స్ సైతం క్లోస్…

Read Full News

King Cobra: కింగ్ కోబ్రా పాములు మనుషుల కంటే వేగంగా పరుగెత్తగలవా?

‘కింగ్ కోబ్రా’.. ప్రపంచంలోనే అతిపెద్ద విషపూరిత పాము. శాస్త్రీయంగా దీనిని ఓఫియోఫాగస్ హన్నా అని పిలుస్తారు. కింగ్ కోబ్రా సాధారణంగా 13 అడుగుల పొడవు ఉంటుంది. కొన్ని 18 అడుగుల వరకు కూడా పెరుగుతాయి. ఈ పాము పడగ విప్పితే భయంకరంగా కనిపిస్తుంది. మాములుగా ఇవి మనుషులను ఏమీ అనవు కానీ.. దానిని గెలికితే మాత్రం ఊరుకోవు. కింగ్ కోబ్రా ఎక్కువగా ఇండోనేషియా, భారతదేశంలో ఉంటాయి. అడవుల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. కింగ్ కోబ్రా విషపూరితమైనది మాత్రమే…

Read Full News

అమెరికాపై వ్యామోహం… వైద్యురాలు ఆత్మహత్య

ఎక్కడో కిర్గిస్తాన్ లో ఎంబిబిఎస్ చేసింది. ఆనక హెచ్ వన్ బి వీసాపై అమెరికాకు వెళ్లి అక్కడ అబ్జర్వర్ షిప్ పూర్తి చేసి రెసిడెన్సి ప్రోగ్రామ్ కు సెలెక్ట్ అయింది. ఇండియాకు వచ్చింది కానీ ఇంతలోనే వీసా నిబంధనలు ప మార్చడంతో ఆమె జెవన్ విసాకు అప్లై చేస్తే నిరాకరించబడింది దానితో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఇక్కడే ఎఫ్ఎంజి గ్రాడ్యుయేట్ గా కంప్లీట్ చేసి భారత్ లోనే ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది. గుంటూరు…

Read Full News