Headlines

13 వారాలకు రీతూ చౌదరి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? హీరోయిన్స్ కి కూడా ఇంత ఇవ్వరు!

Bigg Boss 9 Rithu Chowdary: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో భారీ నెగిటివిటీ తో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో రీతూ చౌదరి ఒకరు. మొదటి మూడు వారాలు ఈమె నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అయిపోతాది అనే రేంజ్ కంటెస్టెంట్, చాలా తక్కువ ఓటింగ్ ఉండేది. దానికి తోడు డిమోన్ పవన్ తో ప్రేమాయణం నడపడం కూడా ఆడియన్స్ కి అసలు నచ్చలేదు. ఫైర్ స్ట్రోమ్స్ గా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా…

Read Full News

ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : బలహీన వర్గంలో జన్మించి బడి బయటనే చదువుకొని అనేక అవమానాలు దిగమింగి, ఉన్నత విద్యబ్యాసం చేసి ప్రపంచమేధావిగా కీర్తించబడిన ఏకైక వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని తెలుగుదేశం పార్టీ నాయకులు బొగ్గుల తిక్కన్న అన్నారు. శనివారం మండల పరిధిలోని స్థానిక ఎస్సీ కాలనీలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, గొప్ప సంఘసంస్కర్త మాత్రమే…

Read Full News

పోలీసు ఇన్‌స్పెక్టర్‌ సజీవదహనం

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కారులో మంటలు వ్యాపించి పోలీసు ఇన్‌స్పెక్టర్‌ సజీవ దహనం అయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. శనివారం ధారవాద జిల్లా అన్నిగెరె వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గదగ్‌ లోకాయుక్త ఎస్పీ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న పంచాక్షరయ్య శాలిమఠ్‌ (38) ధారవాదలో ఓ వివాహ వేడుకకు హాజరై కారులో తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించే ప్రయత్నంలో పక్కన ఉన్న వంతెనను…

Read Full News

తాడిచెర్ల సర్పంచ్ అభ్యర్థిగా తాండ్ర మల్లేష్ నామినేషన్

నవతెలంగాణ – మల్హర్ రావుస్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడత నామినేషన్లు ముగింపు నేపథ్యంలో శుక్రవారం మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామపంచాయతీ  సర్పంచ్ అభ్యర్థిగా తాండ్ర మల్లేష్  నామినేషన్ దాఖలాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున ప్రజలు పాల్గొన్నారు. The post తాడిచెర్ల సర్పంచ్ అభ్యర్థిగా తాండ్ర మల్లేష్ నామినేషన్ appeared first on Navatelangana. ​నవతెలంగాణ – మల్హర్ రావుస్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండలంలో మూడవ విడత నామినేషన్లు ముగింపు నేపథ్యంలో…

Read Full News

టిడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి 

– ప్రతి ఒక్కరికి ఓటు హక్కును ప్రసాదించిన గొప్పవ్యక్తి నవతెలంగాణ –  కామారెడ్డిప్రతి ఒక్కరికి ప్రతి పనిలో భాగస్వామ్యం ఉండాలని ఉద్దేశంతో గత రోజుల్లో కొందరికే పరిమితమైన ఓటు హక్కును అందరికీ పరిమితం చేసిన మహోన్నత వ్యక్తి  భారత రత్న డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ అని టి డబ్ల్యూ జేఎఫ్ నాయకులు అన్నారు. శనివారం ఆయన వర్ధంతిని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందుగల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు…

Read Full News

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషి చేసిన మహానుభావుడు అంబేద్కర్

సిపిఐ చేతి వృత్తిదారుల సమాఖ్య ఘననివాళులు విశాలాంధ్ర- అనంతపురం : బిఆర్ అంబేద్కర్ సిపిఐ చేతి వృత్తిదారుల సమాఖ్య 69 వ వర్ధంతి సందర్భంగా శనివారం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ చేతి వృత్తిదారుల సమాఖ్య నఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు సి లింగమయ్య ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారత రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషి చేసిన మహానుభావుడు డా, బి ఆర్…

Read Full News

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేపై ఐరెన్‌ లెగ్‌ ముద్ర చెరిగేదెప్పుడు?

గ్లామర్‌తో ఆకట్టుకునే నటీమణులలో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. కానీ, ఆమె కెరీర్ ప్రారంభం నుంచే విమర్శలను ఎదుర్కొంటోంది. “భాగ్యశ్రీ బోర్సే గ్లామర్‌గా వుంటుందేగానీ… పెర్‌ఫార్మెన్స్‌ నిల్‌” అంటూ విమర్శకులు తేల్చేశారు. అయితే, ఈ విమర్శలకు సమాధానం ఇవ్వడానికి భాగ్యశ్రీ ప్రయత్నించింది. స్కిన్‌షోతోపాటు… యాక్టింగ్‌ కూడా చూపించినా, బాక్సాఫీస్‌ మాత్రం ఈ అమ్మడిని కరుణించలేదు. దీంతో సినీ వర్గాల్లో ఆమెపై ‘భాగ్యశ్రీ వుంటే ఫ్లాపే’ అన్న ముద్ర (ఐరన్ లెగ్) పడిపోయింది. Also Read :Prabhas : డార్లింగ్‌కు…

Read Full News

కొరటికల్ ను ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తా..

సీపీఐ అభ్యర్థి దండు వెంకటరమణ టీవీ రిమోట్ గుర్తుపై ఓటేసి గెలిపించండి నవతెలంగాణ – మునుగోడుకొరటికల్  గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఆశీర్వదించాలని సిపిఐ అభ్యర్థి దండు వెంకటరమణ గ్రామ ప్రజలను కోరారు. శుక్రవారం గ్రామంలోని పలు వార్డులలో గ్రామ ప్రజల్ని కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తమను గెలిపిస్తే గ్రామానికి చేపట్టే అభివృద్ధి పనులపై గ్రామ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం…

Read Full News

JEE Advanced 2026 Exam Date: విద్యార్థులకు అలర్ట్.. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష తేదీ వచ్చేసింది..

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, రెండవ అత్యంత కష్టతరమైన పరీక్షగా పరిగణించబడే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష తేదీలను ప్రకటించారు. మే 17, 2026న నిర్వహించనున్నారు. ఈ పరీక్ష CBT ఆధారితంగా ఉంటుంది. రెండు పేపర్లను కలిగి ఉంటుంది. ఈ సంవత్సరం, ఐఐటీ రూర్కీ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహిస్తుంది. ఇది భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. ఇది UPSC తర్వాత రెండవ అత్యంత కష్టతరమైన పరీక్షగా పరిగణించబడుతుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత…

Read Full News

ప్రజల పక్షాన పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించండి

సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావునవతెలంగాణ – నూతనకల్నిరంతరం ప్రజల పక్షుల పోరాడే సీపీఐ(ఎం) బలపరిచిన అంజపల్లి నరసమ్మ ఉంగరం గుర్తు కు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు. శనివారం మండల పరిధిలోని చిల్పకుట్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ ప్రజా సమస్యలను నిరంతరం గుర్తించి, వాటి పరిష్కార కోసం భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్ స్ట్  నిరంతరం ప్రయత్నం చేస్తున్నదని గుర్తు…

Read Full News