admin

రాష్ట్ర స్థాయి ఎస్ జి ఎఫ్ టేబుల్ టెన్నిస్ పోటీలకు విద్యార్థులు నలుగురు ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల ఏడవ తేదీ అనంతపురం అశోక్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఎస్‌.జి‌.ఎఫ్‌ జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ ఎంపిక పోటీలలో, ధర్మవరం ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి ఎస్‌.జి‌.ఎఫ్‌ టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపిక కావడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, ఫిజికల్ డైరెక్టర్ నాగేంద్ర, నాగరాజు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూరాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థు లలో అండర్ 14: మధుసూదన్, అండర్ 17: పవన్ కుమార్,…

Read More

పాఠకుల సభ్యత్వమును పెంచండి..

జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి రమవిశాలాంధ్ర ధర్మవరం;; గ్రంథాలయములో వాటకుల సభ్యతమును పెంచాలని జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి రమ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లోని ప్రధాన పౌర శాఖ గ్రంధాలయమును ఆకస్మికంగా తనిఖీ చేశారు. తదుపరి పలు రికార్డులను వారు పరిశీలించారు. అదేవిధంగా పాఠకులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ, గ్రంథాలయ అభివృద్ధికి గ్రంథాలయ సిబ్బంది తప్పనిసరిగా తోడ్పాటు ఇవ్వాలని తెలిపారు. అప్పుడే పట్టణంలో మంచి గుర్తింపు వచ్చే…

Read More

టెస్ట్‌ ర్యాంకింగ్స్‌.. జడేజాకు కెరీర్‌ బెస్ట్ రేటింగ్ పాయింట్లు

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ పోరులో భారత్ ఒక ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ విజయంలో రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. బ్యాట్‌తో సెంచరీ సాధించిన ఈ ఆల్ రౌండర్, బౌలింగ్‌లోనూ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి భారత విజయాన్ని సునాయాసం చేశాడు. అయితే తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో జడేజాతో పాటు…

Read More

ఆయుష్షును పెంచే.. తగ్గించే ఆహార పదార్థాలు ఇవే.. విచిత్రం ఏంటంటే?

Healthy foods for long life: మనం రోజు తినే ఆహారంలోనే ఆరోగ్యం ఉంటుంది. చాలామంది అనారోగ్యానికి గురి కావడానికి కలుషిత వాతావరణం లేదా స్థానిక పరిస్థితులు అని భావిస్తారు. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా వ్యాధులకు గుర అయ్యే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వ్యాధులు రావడమే కాకుండా ఆయుష్షుని తగ్గిస్తాయి. మరికొన్ని ఆహార పదార్థాలను ఆయుష్షును పెంచుతాయి. విచిత్రం ఏంటంటే ఆయుష్షును పెంచే ఆహార పదార్థాల…

Read More

OnePlus 13s : ఇది కదా డిస్కౌంట్.. వన్‌ప్లస్ 13s ఆఫర్ అదిరింది.. అమెజాన్‌లో అతి తక్కువ ధరకే.. డోంట్ మిస్!

OnePlus 13s : వన్‌ప్లస్ అభిమానుల కోసం అద్భుతమైన ఆఫర్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ డీల్స్‌లో వన్‌ప్లస్ 13s మోడల్ ఒకటి. కాంపాక్ట్, వెయిట్ లెస్ ఫోన్లను ఇష్టపడేవారు తప్పక కొనాల్సిన ఫోన్. వన్‌ప్లస్ 13s అద్భుతైమన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ (OnePlus 13s) ఫెస్టివల్ సేల్ సమయంలో మీరు రూ. 48వేల లోపు ధరకు వన్‌ప్లస్ 13s…

Read More

ప్రభుత్వ బాలిక జూనియర్ కళాశాలకు ఆర్థిక సహాయం

అందించిన దాత గూడూరు మోహన్ దాస్.విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు ఒకేషనల్ గ్రూపుకు ప్రింటర్ ఏర్పాటు నిమిత్తం పట్టణంలోని దాత గూడూరు మోహన్ దాస్ తనవంతుగా 15వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ వనిత వానికి అందజేశారు. తదుపరి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కళాశాలలోని బాలికలకు ఒకేషనల్ గ్రూప్ ఎంతో ఉపయోగపడుతుందని, వారికి మరింత విద్యా బోధన కొరకు ప్రింటర్ అవసరమున్నందున, దాతగా ముందుకొచ్చిన గూడూరు మోహన్ దాస్ కు వారు ప్రత్యేక…

Read More

PM Modi: ఉగ్రవాదులపై కాంగ్రెస్ మెతక వైఖరి.. 26/11 తర్వాత పాక్‌పై దాడిని ఎవరు ఆపారు..?

PM Modi: నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్ హయాంలోని యూపీఏ పాలనపై విమర్శలు గుప్పించారు. 2008 ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత కాంగ్రెస్ పార్టీ తన ‘‘బలహీనత’’ను ప్రదర్శించిందని ఆరోపించారు. అప్పటి రాజకీయ నిర్ణయాలు మరో దేశం నుంచి వచ్చిన ఒత్తిడి ద్వారా ప్రభావితమయ్యాయని బుధవారం ఆరోపించారు. ముంబై దేశంలోని అత్యంత శక్తివంతమైన నగరాల్లో ఒకటి అని, అందుకే ఉగ్రవాదులు 26/11…

Read More

ఆరు నెల‌లుగా ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న వ‌క్క‌పొడి!

60 ఏళ్ల మ‌హిళ‌కు అధునాత‌న చికిత్స‌తో ఊర‌ట‌విశాలాంధ్ర అనంతపురం : 60 ఏళ్ల మహిళకు ఆరు నెల‌లుగా ఊపిరితిత్తుల్లో ఇరుక్కున్న వ‌క్క‌పొడి ఉండడంతో కిమ్స్ సవేరా కన్సల్టెంట్ అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్ట‌ర్ య‌శోవ‌ర్ధ‌న్ మంగిశెట్టి అధునాతన చికిత్స ద్వారా ఊరట కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ని60 ఏళ్ల వ‌య‌సున్న ఆ మ‌హిళకు ప‌రీక్ష‌లు చేయ‌గా.. ఆమె శ్వాస‌నాళం లోప‌లి భాగంలో ఏదో ఒక ప‌దార్థం ఇరుక్కుని ఉన్న‌ట్లు తెలిసిందన్నారు. గ‌తంలో వేరే ఆస్పత్రిలోనూ…

Read More

Rashmika : కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయడంపై స్పందించిన రష్మిక

Rashmika : నేషనల్ క్రష్ రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె నటించిన థామా సినిమా అక్టోబర్ 21న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ కన్నడలో రిలీజ్ కావట్లేదని.. మిగతా అన్ని చోట్లా రిలీజ్ అవుతోందనే ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనలు అయితే రాలేదు. తాజాగా ఈ రూమర్లపై రష్మిక స్పందించింది. తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని తెలిపింది. అన్నీ తప్పుడు సమాచారాలే ప్రచారం చేస్తున్నారని…..

Read More