
స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో సముద్ర జలాల పరిశుభ్రత ముగింపు కార్యక్రమం
విశాఖపట్నం , శ్రీసూర్య దృష్టి , సెప్టెంబర్ 20 : భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మరియు మినిస్ట్రీ అఫ్ ఎర్త్ సైన్సెస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సముద్ర జలాల పరిశుభ్రత ముగింపు కార్యక్రమాన్ని విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో తేనీటి పార్కు వద్ద గల సముద్రందు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్గనైజింగ్ కమీషనర్ మారుతి హరీష్ కుమార్ మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో గత వారం రోజులగా మినిస్ట్రీ అఫ్ ఎర్త్ సైన్సెస్ వారు ఎంపికచేసిన…