Headlines

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషి చేసిన మహానుభావుడు అంబేద్కర్

సిపిఐ చేతి వృత్తిదారుల సమాఖ్య ఘననివాళులు విశాలాంధ్ర- అనంతపురం : బిఆర్ అంబేద్కర్ సిపిఐ చేతి వృత్తిదారుల సమాఖ్య 69 వ వర్ధంతి సందర్భంగా శనివారం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ చేతి వృత్తిదారుల సమాఖ్య నఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు సి లింగమయ్య ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారత రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషి చేసిన మహానుభావుడు డా, బి ఆర్…

Read Full News

Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సేపై ఐరెన్‌ లెగ్‌ ముద్ర చెరిగేదెప్పుడు?

గ్లామర్‌తో ఆకట్టుకునే నటీమణులలో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. కానీ, ఆమె కెరీర్ ప్రారంభం నుంచే విమర్శలను ఎదుర్కొంటోంది. “భాగ్యశ్రీ బోర్సే గ్లామర్‌గా వుంటుందేగానీ… పెర్‌ఫార్మెన్స్‌ నిల్‌” అంటూ విమర్శకులు తేల్చేశారు. అయితే, ఈ విమర్శలకు సమాధానం ఇవ్వడానికి భాగ్యశ్రీ ప్రయత్నించింది. స్కిన్‌షోతోపాటు… యాక్టింగ్‌ కూడా చూపించినా, బాక్సాఫీస్‌ మాత్రం ఈ అమ్మడిని కరుణించలేదు. దీంతో సినీ వర్గాల్లో ఆమెపై ‘భాగ్యశ్రీ వుంటే ఫ్లాపే’ అన్న ముద్ర (ఐరన్ లెగ్) పడిపోయింది. Also Read :Prabhas : డార్లింగ్‌కు…

Read Full News

కొరటికల్ ను ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తా..

సీపీఐ అభ్యర్థి దండు వెంకటరమణ టీవీ రిమోట్ గుర్తుపై ఓటేసి గెలిపించండి నవతెలంగాణ – మునుగోడుకొరటికల్  గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఆశీర్వదించాలని సిపిఐ అభ్యర్థి దండు వెంకటరమణ గ్రామ ప్రజలను కోరారు. శుక్రవారం గ్రామంలోని పలు వార్డులలో గ్రామ ప్రజల్ని కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తమను గెలిపిస్తే గ్రామానికి చేపట్టే అభివృద్ధి పనులపై గ్రామ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం…

Read Full News

JEE Advanced 2026 Exam Date: విద్యార్థులకు అలర్ట్.. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష తేదీ వచ్చేసింది..

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, రెండవ అత్యంత కష్టతరమైన పరీక్షగా పరిగణించబడే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష తేదీలను ప్రకటించారు. మే 17, 2026న నిర్వహించనున్నారు. ఈ పరీక్ష CBT ఆధారితంగా ఉంటుంది. రెండు పేపర్లను కలిగి ఉంటుంది. ఈ సంవత్సరం, ఐఐటీ రూర్కీ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహిస్తుంది. ఇది భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. ఇది UPSC తర్వాత రెండవ అత్యంత కష్టతరమైన పరీక్షగా పరిగణించబడుతుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత…

Read Full News

ప్రజల పక్షాన పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించండి

సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావునవతెలంగాణ – నూతనకల్నిరంతరం ప్రజల పక్షుల పోరాడే సీపీఐ(ఎం) బలపరిచిన అంజపల్లి నరసమ్మ ఉంగరం గుర్తు కు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు. శనివారం మండల పరిధిలోని చిల్పకుట్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ ప్రజా సమస్యలను నిరంతరం గుర్తించి, వాటి పరిష్కార కోసం భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్ స్ట్  నిరంతరం ప్రయత్నం చేస్తున్నదని గుర్తు…

Read Full News

IndiGo Refund Issue: రేపటిలోపు రీఫండ్‌లను చెల్లించాలి.. ఇండిగోకు కేంద్రం వార్నింగ్

IndiGo Refund Issue: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసుల్లో తీవ్ర అంతరాయం వల్ల ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక అనేక ఇబ్బంది పడుతున్నారు. వందల సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, వైద్య సహాయం అందాల్సిన ప్రయాణికులు సీట్లు దొరకకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధరలపై నియంత్రణ ఉండేలా, ఎక్కువ రేట్లు పెంచడాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. Read Also: November Tollywood:…

Read Full News

Quinton de Kock : చ‌రిత్ర సృష్టించిన క్వింట‌న్ డికాక్‌.. వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌..

Quinton de Kock : ద‌క్షిణాఫ్రికా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ క్వింట‌న్ డికాక్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. వ‌న్డేల్లో ఓ ప్ర‌త్య‌ర్థిపై అత్య‌ధిక సెంచ‌రీలు సాధించిన వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. విశాఖ వేదిక‌గా భార‌త్‌తో మూడో వ‌న్డే మ్యాచ్‌లో సెంచ‌రీ చేయ‌డం ద్వారా అత‌డు ఈ ఘ‌న‌త అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో క్వింట‌న్ డికాక్.. హ‌ర్షిత్ రాణా బౌలింగ్‌లో సిక్స్ కొట్టి 80 బంతుల్లో మూడు అంకెల స్కోరును అందుకున్నాడు. ఇందులో 8 ఫోర్లు,…

Read Full News

రాజ్యాంగం ప్రమాదంలో ఉంది: ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప్రతి భారతీయుడి రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. నేడు భారత రాజ్యాంగ నిర్మాత బి. ఆర్‌ అంబేద్కర్‌ 70వ వర్థంతి. ఈ నేపథ్యంలో కేంద్రం మహాపరినిర్వాణ్‌ దివాస్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శనివారం పార్లమెంటులో అంబేద్కర్‌ విగ్రహానికి రాహుల్‌గాంధీ నివాళులర్పించారు. అంబేద్కర్‌ ఆలోచనల్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించడం ఉమ్మడి జాతీయ బాధ్యత అని పునరుద్ఘాటించారు. రాహుల్‌ నేడు మీడియాతో మాట్లాడుతూ.. ‘బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఒక మహోన్నత జాతీయ…

Read Full News

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బి.ఆర్ అంబేద్కర్

విశాలాంధ్ర – కొయ్యలగూడెం : (ఏలూరు జిల్లా) : బడుగు బలహీన వర్గాల వారి కోసం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి భావితరాలకు ఎంతో స్ఫూర్తిదాయకం అని మాల మహానాడు జిల్లా సెక్రెటరీ కరుటూరి చంటిబాబు పేర్కొన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు మండల అధ్యక్షుడు తొర్లపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ…

Read Full News

అక్రమార్కులకు అధికారుల వత్తాసు..!

-రోడ్లను అక్రమించి అక్రమ నిర్మాణాలు-విచ్చలవిడిగా రోడ్లపై వాహనాల నిలిపివేతలు..-హెచ్చరికలకే పరిమితమైన అధికారులు-కానరాని చట్టపరమైన చర్యలు..నవతెలంగాణ-బెజ్జంకిమండల కేంద్రంలో రోడ్లను అక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా అక్రమార్కులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు తలెత్తుతున్నాయి. అక్రమాలపై అధికారులు చూసిచూడనట్టు వ్యవహరించడంతో ప్రజల్లో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. రోడ్లపై విచ్చలవిడిగా ద్విచక్ర వాహనాలు నిలుపుతుండడంతో రోడ్లు ఇరుకుగా మారి ఇతర వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వ్యాపారులు రోడ్లను అక్రమించి తమ వ్యాపార సామాగ్రిని నిల్వచేయడంతో ఇటీవల పోలీస్ శాఖ అధికారులు వ్యాపార…

Read Full News