Pawan Kalyan: జనసేన కార్యకర్తల కోసం త్రిశూల్.. దసరా తర్వాత శ్రీకారం.. ఇక పార్టీ కోసం ప్రతి రోజూ 4 గంటలు- పవన్ కల్యాణ్
Pawan Kalyan: జనసేన క్రియాశీలక సభ్యుల కోసం త్రిశూల్ సిద్ధాంతాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రతీ క్రియాశీలక సభ్యుడికి సెంట్రల్ ఆఫీస్ తో అనుసంధానం చేసే వ్యవస్థను తెస్తామన్నారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకత్వం దిశగా మీకు నాయకత్వం తెస్తాను అని కార్యకర్తలతో చెప్పారాయన. కులం, మతం, ప్రాంతాలతో రాజకీయం ఎంత కాలం చేస్తామని ప్రశ్నించారు పవన్. వేదికపై ఉన్న నాయకులకు మీ…
