రాజంపేటలో వైసీపీపై విరుచుకుపడిన సీఎం చంద్రబాబు..
Cm Chandrababu: దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అవయవాలన్నీ సక్రమంగా ఉన్న వారికి కూడా గత ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ ఇచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. అలాంటి వారికి పెన్షన్లు ఇవ్వడం సరైందేనా? ప్రజలు ఆలోచించాలి అని పిలుపునిచ్చారు. అనర్హులకు పెన్షన్ తీసేయండని చెప్పే ధైర్యం ప్రజలకు రావాలని ఆయన ఆకాంక్షించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. లబ్దిదారులకు స్వయంగా పెన్షన్ అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదిక…
