Headlines

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఆ ముగ్గురికి బెయిల్ మంజూరు..

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీకి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరూ ష్యూరిటీ, లక్ష రూపాయలు పూచీకత్తు సమర్పించాలని చెప్పింది. ఈ కేసులో ఏ31గా ధనుంజయ రెడ్డి, ఏ32గా కృష్ణ మోహన్ రెడ్డి, ఏ 33గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు. Also Read: వైరల్ వీడియో: ఇది కదా అమ్మాయి పవర్ అంటే.. భారీ డోలుపై నిలబడి.. చీరకట్టులో…

Read More

YCP MP Mithun Reddy : వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట.. ఏసీబీ కోర్టు కీలక ఉత్తర్వులు..

YCP MP Mithun Reddy : లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడు వైఎస్ఆర్సీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి (YCP MP Mithun Reddy) కి ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. ఆయనకు ఏసీబీ కోర్టు శనివారం మధ్యంతరం బెయిల్ మంజూరు చేసింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి పేరును సిట్ అధికారులు ఏ4గా చేర్చారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురికాగా.. కోర్టు ఆదేశాల మేరకు జులై 19వ తేదీన సిట్…

Read More

Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. రేపు శ్రీవారి ఆలయం మూసివేత.. స్వామివారి దర్శనం పున:ప్రారంభం ఎప్పుడంటే..

Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. తిరుమల (Tirumala) తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ఆదివారం టీటీడీ (TTD) మూసివేయనుంది. చంద్రగ్రహణం కారణంగా ఆలయంను మూసి ఉంచుతారు. ఆదివారం సాయంత్రం 3.30 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 3గంటల వరకు సుమారు 12గంటల పాటు శ్రీవారి ఆలయంను మూసివేయనున్నారు. ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. సోమవారం వేకువజామున 1.31గంటల వరకు చంద్రగ్రహణం కొనసాగుతుంది. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగా…

Read More