Headlines

Turakapalem Deaths: 4 నెలల్లో 40 మంది మృతి.. తురకపాలెంలో మరణాల మిస్టరీ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

Turakapalem Deaths: గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలపై ఏమాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అంతుచిక్కని మరణాలు తురకపాలెం గ్రామస్తులను కలవరపెడుతున్నాయి. తురకపాలెంలో ప్రత్యేక వైద్య బృందాలతో అందరికీ వైద్య పరీక్షలు చేయిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. మరోవైపు ఇప్పటికే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. సోమవారం లోపు తురకపాలెం ఘటనపై పూర్తి స్థాయి నివేదిక కావాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వైద్య శాఖ అధికారులు సైతం మరోసారి ఇంటింటి సర్వే…

Read More

విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలింగ్ కంపెనీలో అగ్ని ప్రమాదం.. పిడుగు పడి చెలరేగిన మంటలు

Visakhapatnam petroleum company fire: విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలింగ్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. పెట్రోల్‌ ఫిల్టర్‌ ట్యాంక్‌పై పిడుగు పడి మంటలు చెలరేగాయి. పీవోఎల్‌, పెట్రోకెమికల్స్ కోసం భారీ మొత్తంలో నిల్వలు చేసుకుంది ఆ కంపెనీ. ఈ సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో కలకలం చెలరేగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. Also Read: ఆ ఉద్యోగులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. రూ.1.6 కోట్ల వరకు ఇన్సురెన్స్ ​పీవోఎల్‌, పెట్రోకెమికల్స్…

Read More

128 ఎంజేపీ గురుకులాల్లో పే ఫోన్లు ఏర్పాటు.. విద్యార్థులకు స్మార్ట్ కార్డు.. ఇకపై హ్యాపీగా తల్లిదండ్రులతో మాట్లాడుకోవచ్చు.. 

Pay Phones: ఆంధ్రప్రదేశ్‌లో గురుకులాల్లో చదివే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో మాట్లాడాలంటే ఫోన్‌ సౌకర్యం లేక ఇబ్బందులు పడేవారు. ఇకపై ఆ సమస్యలు ఉండవు. కొత్తగా 128 ఎంజేపీ గురుకులాల్లో పే ఫోన్లు ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం పెనుకొండ ఎంజేపీలో పే ఫోన్లను ప్రారంభించనున్నారు మంత్రి సవిత. ఒక్కో గురుకులంలో 6 పే ఫోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు సవిత తెలిపారు. స్మార్ట్ కార్డుతో తల్లిదండ్రులకు విద్యార్థులు ఫోన్ చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. Also Read: ఆ ఉద్యోగులకు…

Read More

TTD : తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు

TTD : సంపూర్ణ చంద్రగ్రహణం ఇవాళ ఏర్పడబోతోంది. ఆదివారం రాత్రి 9.58గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై.. సోమవారం తెల్లవారుజామున 1.26 గంటలకు ముగుస్తుంది. గ్రహణం మొత్తం వ్యవధి దాదాపు 3గంటల 28 నిమిషాలు ఉంటుంది. చంద్రగ్రహణం సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు మూసివేస్తున్నారు. గ్రహణం నేపథ్యంలో భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నారు. Also Read: Lunar Eclipse : మరికొన్ని గంటల్లో సంపూర్ణ చంద్రగ్రహణం.. హైదరాబాద్‌లో ఈ గ్రహణం కనిపిస్తుందా..? ఎన్ని గంటలు ఉంటుంది..? చంద్రగ్రహణం కారణంగా…

Read More

AP liquor Scam Case : ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. జైలు నుంచి ఆ ముగ్గురు రిలీజ్.. అంబటి రాంబాబు ఫైర్..

AP liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ విజయవాడ జైలులో ఉన్న రిటైర్డ్ అధికారి ధనుంజయ్ రెడ్డిసహా కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు ఆదివారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం బెయిల్ మంజూరైనా అఫిషియల్ ఫార్మాలటీస్ పూర్తి కాకపోవడంతో ఆదివారం ఉదయం వారు జైలు నుంచి విడుదలయ్యారు. Also Read: YCP MP Mithun Reddy : వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి…

Read More