Headlines

లిక్కర్ కేసు లింకులు ఎక్కడ దాకా? వెలుగులోకి వస్తున్న కొత్త కొత్త పేర్లు

AP Liquor Scam: లిక్కర్ ఫైల్స్‌..కంటిన్యూస్. ఎవ్రీ డే ఒక అప్డేట్‌. ప్రతీ వారానికో కొత్త లింకు బయటికి వస్తుండటంతో..ఎప్పకప్పుడు న్యూ ఇష్యూగా లైమ్‌లైట్‌లో ఉంటూ వస్తోంది ఏపీ లిక్కర్ స్కామ్ కేసు. ఇప్పుడు మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. నిందితులకు బెయిల్‌ ఇవ్వడంపై హైకోర్టులో సవాల్‌ చేసింది సిట్. అయితే నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో లేరు కాబట్టి ఇపుడు జోక్యం చేసుకోలేమని చెప్పింది హైకోర్టు. అయితే మిగతా నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దని కోరింది సిట్. నిందితులు…

Read More

Rayalaseema Focus: రాయలసీమపై కూటమి పార్టీల స్పెషల్‌ ఫోకస్.. ఏంటీ స్పెషల్ ప్లాన్?

Rayalaseema Focus: సీమ.. అదో కోట. ఒకప్పుడు కాంగ్రెస్‌కు..తర్వాత వైసీసీకి కంచుకోటగా ఉంటూ వచ్చిన ప్రాంతం. 2019లో జగన్‌ను పవర్‌లోకి తీసుకురావడంలో..తిరిగి 2024లో కూటమి అధికారంలో రావడానికి ఆ 52 సీట్లే కీలకం. తూర్పు గోదావరి, పశ్చమగోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు వచ్చిన వారికే పవర్‌లోకి వస్తుంటారు. కానీ మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటించేది మాత్రం సీమలో ఆ అసెంబ్లీ సీట్లు మాత్రం చెప్పొచ్చు. అలాంటి సీమలో మొన్నటి ఎన్నికల్లో 52 సీట్లకు గాను..కూటమి 45 సీట్లు గెలుచుకుంది. 41…

Read More

CPS Employees: సీపీఎస్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ సర్కారు

CPS Employees: సీపీఎస్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌. ఏపీ సర్కారు మొదటి విడత డీఏ బకాయిలను విడుదల చేసింది. డీఏ ఎరియర్స్ ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్‌ ఉద్యోగులకు జమ అవుతున్నాయి. త్వరలోనే మిగిలిన సీపీఎస్ ఉద్యోగులందరికీ 90% బకాయిలు నగదుగా చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు ఆరు విడుతలుగా ఈ మొత్తం చెల్లింపునకు నిర్ణయం తీసుకున్నారు. (CPS Employees) Also Read: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో దసరా సెలవులపై రాష్ట్ర సర్కారు ప్రకటన.. ఎప్పటినుంచంటే? ప్రస్తుతం ఒక్కో ఉద్యోగికి రూ.40…

Read More

YS sharmila: కొడుకు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై వైఎస్ షర్మిల ఆసక్తికర కామెంట్స్.. ఎప్పుడంటే?

YS sharmila son YS Raja Reddy political entry : దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు, కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లో ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సోమవారం వైఎస్ రాజారెడ్డి కర్నూల్ ఉల్లి మార్కెట్‌కు తల్లి వైఎస్ షర్మిలతో కలిసి వెళ్లారు. అక్కడి రైతులను పరామర్శించి ఉల్లి ధర, తదితర వివరాలను తెలుసుకున్నారు. దీంతో రాజారెడ్డి ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని విస్తృతంగా…

Read More

YS Sharmila son YS Raja Reddy : రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి.? అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకొని..

YS Sharmila son YS Raja Reddy : దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు, కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లో ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇవాళ వైఎస్ రాజారెడ్డి కర్నూల్ ఉల్లి మార్కెట్‌లో పర్యటించారు. తన తల్లి వైఎస్ షర్మిలతో కలిసి రాజారెడ్డి మార్కెట్‌కువెళ్లి ఉల్లి ధర, తదితర వివరాలను అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకొని…

Read More