Headlines

Operation Nepal : నేపాల్ నుంచి సురక్షితంగా ఏపీకి వచ్చిన తెలుగు వారు.. వామ్మో.. కర్రలు, రాడ్లతో బస్సు ధ్వంసం.. హోటల్‌కు నిప్పు..

Operation Nepal : నేపాల్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంతో ఆ దేశంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా Gen Z యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. దీంతో నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారు భయాందోళనకు గురయ్యారు. అయితే, నేపాల్ లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మంత్రి నారా లోకేశ్ పర్యవేక్షణలో నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులు ప్రత్యేక విమానంలో…

Read More

Special Train : ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి – అనకాపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు.. ఆగే స్టేషన్లు ఇవే..

Special Train : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి – అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. Also Read: 7th Pay Commission : 7వ వేతన సంఘం.. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళికి ముందే బంపర్ గిఫ్ట్.. అక్టోబర్ నుంచే జీతాల పెంపు..?! చర్లపల్లి – అనకాపల్లి మధ్య సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 5వ…

Read More

AP Govt : ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. 12 జిల్లాల కలెక్టర్లకు స్థానచలనం..

AP Govt : ఏపీ ప్రభుత్వం 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ (AP Govt IAS Transfers) చేసింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన కలెక్టర్లు వీరే.. పార్వతీపురం మన్యం కలెక్టర్‌గా ప్రభాకర్‌రెడ్డి విజయనగరం కలెక్టర్‌గా రామసుందర్‌రెడ్డి తూర్పుగోదావరి కలెక్టర్‌గా కీర్తి చేకూరి గుంటూరు కలెక్టర్‌గా తమీమ్‌ అన్సారియా పల్నాడు కలెక్టర్‌గా కృతిక శుక్లా బాపట్ల కలెక్టర్‌గా వినోద్‌ కుమార్‌ ప్రకాశం కలెక్టర్‌గా రాజాబాబు…

Read More

Tirumala Pink Diamond : తిరుమల పింక్ డైమండ్ కేసులో సంచలనం.. అసలు అది డైమండే కాదు.. ఏంటంటే..

Tirumala Pink Diamond : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పింక్ డైమండ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. మైసూరు మహారాజు శ్రీవారికి సమర్పించిన హారంలో డైమండ్ లేదని, రూబీలు, కొన్ని రత్నాలు మాత్రమే అమర్చినట్లు సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి. Also Read: PM Kisan Yojana : రైతులకు బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ 21వ విడత విడుదల తేదీ ఇదేనా? దీపావళికి వస్తుందా? గతంలో రాజకీయ విమర్శలతో పింక్ డైమండ్ వ్యవహారం చర్చనీయాంశంగా…

Read More

Vahana Mitra Scheme: ఏపీలో వాహనమిత్ర డబ్బులు రూ.15 వేలు ఇచ్చేది వీరికే… చెక్ చేసుకోండి…

Vahana Mitra Scheme: ఆంధ్రప్రదేశ్‌లో వాహనమిత్ర పథకం కింద ఆటోడ్రైవర్లకు రూ.15 వేల చొప్పున ఇవ్వనున్నారు. దసరా రోజున ఈ డబ్బు ఇస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ పథకం కింద ఆ డబ్బు రావాలంటే సొంత వాహనం ఉండి దాన్ని నడిపే క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు అయి ఉండాలి. 2023-24లో 2.75 లక్షల మంది అర్హులు ఉన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 2.90 లక్షల మందికి పెరిగినట్లు తెలుస్తోంది. దీనికిగానూ రూ.435 కోట్లు ఖర్చు…

Read More