విద్వేషం కన్నా శాంతి మిన్న
విద్వేష ప్రపంచంలో శాంతికై పిలుపిచ్చిన మైసూరు దసరా ఉత్సవాలుమైసూరులో దసరు ఉత్సవాలను ప్రారంభించించిన బాను ముష్తాక్ మైసూరు : మైసూరు దసరా ఉత్సవాలు శాంతి సామరస్యతలకు పిలుపునిచ్చాయని అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత, రచయిత్రి బాను ముష్తాక్ పేర్కొన్నారు. మైసూరు చాముండేశ్వరి ఆలయంలో సోమవారం దసరా ఉత్సవాలను బాను ముష్తాక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ”సంస్కృతి మన హృదయాలకు వారధి వంటిది. ప్రేమను వ్యాప్తి చేస్తుంది, ద్వేషాన్ని కాదు. అందరినీ గౌరవించాలని ఈ భూమే…
