Headlines

‘అఖండ 2’ షూటింగ్ పూర్తి?

‘గాడ్ ఆఫ్ ది మాసెస్’ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను నాలుగోసారి కలిసి పనిచేస్తున్న హై- ఆక్టేన్ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో 600 మంది డ్యాన్సర్లతో అదిరిపోయే మాస్ సాంగ్‌ను చాలా గ్రాండ్‌గా తెరకెక్కించారు. అయితే మేకర్స్ ఈ చిత్రం…

Read More

‘అఖండ 2’ షూటింగ్ పూర్తి?

‘గాడ్ ఆఫ్ ది మాసెస్’ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను నాలుగోసారి కలిసి పనిచేస్తున్న హై- ఆక్టేన్ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో 600 మంది డ్యాన్సర్లతో అదిరిపోయే మాస్ సాంగ్‌ను చాలా గ్రాండ్‌గా తెరకెక్కించారు. అయితే మేకర్స్ ఈ చిత్రం…

Read More

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం దేశంలో వైద్య విద్య విస్తరణ, లక్షలాది మంది రైల్వే ఉద్యోగుల బోనస్‌కు సంబంధించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దేశంలోని 10.9 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ఉత్పాదక అనుసంధాన పద్ధతిన 78 రోజుల బోనస్‌ను ప్రకటించింది. దసరా దివాళి నేపథ్యంలో రైల్వే ఉద్యోగులకు ఈ మేరకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇక దేశంలో వైద్య విద్య సామర్థం…

Read More

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం దేశంలో వైద్య విద్య విస్తరణ, లక్షలాది మంది రైల్వే ఉద్యోగుల బోనస్‌కు సంబంధించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దేశంలోని 10.9 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ఉత్పాదక అనుసంధాన పద్ధతిన 78 రోజుల బోనస్‌ను ప్రకటించింది. దసరా దివాళి నేపథ్యంలో రైల్వే ఉద్యోగులకు ఈ మేరకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇక దేశంలో వైద్య విద్య సామర్థం మరింత…

Read More

Girls Family Attack: బాబోయ్.. కళ్లలో కారం చల్లి, కత్తులు కర్రలతో దాడి చేసి.. ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురిని లాక్కెళ్లిన తల్లిదండ్రులు..

Girls Family Attack: మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న కూమార్తెను ఆమె తల్లిదండ్రులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. యువకుడి ఇంటికి వెళ్లి కారం పొడి చల్లి కత్తులు కర్రలతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధి నర్సంపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. నర్సంపల్లికి చెందిన ప్రవీణ్, అదే గ్రామానికి చెందిన శ్వేత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నాలుగు నెలల క్రితం వీరు పెళ్లి చేసుకున్నారు. ఈసీఐఎల్ లోని…

Read More

మోడీ..ఫెయిల్

పట్నా : ప్రధాని మోడీ అహంకారం కారణంగా భారత విదేశాంగ విధానం కుప్పకూలిందని, దేశం దౌత్యపరంగా ఏకాకి అయిందని, కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలను కాపాడడంలో ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)సమావేశంలో ఆమోదించిన రాజకీయ తీర్మానంలో ఈ విమర్శలను చేసింది. అదేవిధంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సరవణ (సర్) ప్ర క్రియ ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం…

Read More

మోడీ..ఫెయిల్

పట్నా : ప్రధాని మోడీ అహంకారం కారణంగా భారత విదేశాంగ విధానం కుప్పకూలిందని, దేశం దౌత్యపరంగా ఏకాకి అయిందని, కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రయోజనాలను కాపాడడంలో ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)సమావేశంలో ఆమోదించిన రాజకీయ తీర్మానంలో ఈ విమర్శలను చేసింది. అదేవిధంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సరవణ (సర్) ప్ర క్రియ ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం…

Read More

అరవింద్‌కుమార్ విచారణకు ఓకే

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో సంచలమైన ఫార్ములా ఈ కార్ రేస్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకం గా వ్యవహరించిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, బిఎల్‌ఎన్ రెడ్డిలపై ప్రాసిక్యూషన్ అనుమతికి విజిలెస్స్ కమిషన్ సిఫారస్సు చేసింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ అనుమతించాలని ఇప్పటికే ఏసిబి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈనివేదికపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ ఇద్దరు అధికారులపై ప్రాసిక్యూషన్‌కు అనుమతిచ్చింది. ఈ కేసులో బిఆర్‌ఎస్ వర్కింగ్…

Read More

అరవింద్‌కుమార్ విచారణకు ఓకే

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో సంచలమైన ఫార్ములా ఈ కార్ రేస్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకం గా వ్యవహరించిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, బిఎల్‌ఎన్ రెడ్డిలపై ప్రాసిక్యూషన్ అనుమతికి విజిలెస్స్ కమిషన్ సిఫారస్సు చేసింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ అనుమతించాలని ఇప్పటికే ఏసిబి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈనివేదికపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ ఇద్దరు అధికారులపై ప్రాసిక్యూషన్‌కు అనుమతిచ్చింది. ఈ కేసులో బిఆర్‌ఎస్ వర్కింగ్…

Read More

హైదరాబాద్ గ్లోబల్ హెల్త్ కేర్ హబ్

* హైదరాబాద్ లో ‘హెచ్‌సీఏ హెల్త్‌కేర్’ జీసీసీ ప్రారంభం * అమెరికా వెలుపల, భారత్ లో మొట్టమొదటిది ఇదే * 75 మిలియన్ డాలర్ల పెట్టుబడి…3వేల మందికి కొత్తగా ఉద్యోగాలు * రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్‌ను ‘గ్లోబల్ హెల్త్ కేర్ హబ్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆరోగ్య…

Read More