Headlines

Vaikuntha Chaturdashi: వైకుంఠ చతుర్దశి.. ఈ చిన్న పని చేస్తే చాలు.. భయంకరమైన అప్పులన్నీ తీరిపోతాయి..!

Vaikuntha Chaturdashi: తీవ్రమైన అప్పులతో బాధ పడుతున్నారా? ఈ రుణబాధల నుంచి విముక్తి పొందేందుకు, ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి, ఏక కాలంలో శివకేశవుల అనుగ్రహం పొంది అష్ట దరిద్రాలు తొలగింపజేసుకోవటానికి ఏం చేయాలో తెలుసుకుందాం.. కార్తీక మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశి అని పిలుస్తారు. దీని ప్రాధాన్యత ఏంటంటే.. వైకుంఠంలో ఉన్న శ్రీ మహా విష్ణువు భూలోకానికి దిగి వచ్చి భూలోకంలో కాశీ క్షేత్రానికి వెళ్లి కాశీ విశ్వేశ్వరుడిని దర్శనం చేసుకుంటాడు….

Read More

తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ కమిటీ

రాష్ట్ర చైర్మెన్‌గా ప్రొఫెసర్‌ కోదండరాం నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మెన్‌గా ప్రొఫెసర్‌ ఎం కోదండరాంను ఎన్నుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌ నాంపల్లిలోని టీజేఎస్‌ కార్యాలయంలో తెలంగాణ ఉద్యమ సంఘాలు, తెలంగాణ టీజేఏసీ సంఘాల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యమకారులు తమ ఆకాంక్షల సాధన కోసం, కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం కోదండరాం నేతృత్వంలో పని చేస్తామని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ సందర్భంగా…

Read More

చెప్పేదొకటి…చేసేదొకటి

మోడీ పాలనలో దుర్భరంగా ప్రజల జీవితాలుతగ్గని పేదరికం, నిరుద్యోగంమాటలు ఘనం…అభివృద్ధి శూన్యం న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ పాలనలో దేశంలో ప్రజల జీవన స్థితిగతులు దుర్భరంగా మారాయి. 2014, 2019, 2023 ఎన్నికల సమయంలో ఆయన దేశ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు, అమలు చేసిన పథకాలకు పొంతనే లేదు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా, కార్పొరేట్లకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గడచిన 11 ఏండ్లలో దీన్ని దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఆయన హయాంలో జరిగిన అభివృద్ధి ప్రాజెక్టులు,…

Read More

వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలి

రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు : డాక్టర్‌ డి.రవీంద్ర నాయక్‌ నవతెలంగాణ-సుబేదారివరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటూ వైద్యాధికారులు సిబ్బంది వారం రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్‌ డి.రవీంద్ర నాయక్‌ ఆదేశించారు. ఆదివారం ఆయన హనుమకొండ, వరంగల్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డాక్టర్‌ ఏ. అప్పయ్య, డాక్టర్‌ బి.సాంబశివరావుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి…

Read More

బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడి

ఫర్నీచర్‌ ధ్వంసంమణుగూరులో 144 సెక్షన్‌ అమలు నవతెలంగాణ-మణుగూరుబీఆర్‌ఎస్‌ కార్యాలయంపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేసి, విలువైన ఫర్నీచర్‌ ధ్వంసం చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2018లో 2వ సారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రేగా కాంతారావు 2021లో బీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత మణుగూరు కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించుకు న్నారంటూ పినపాక నియోజకవర్గంలోని ఏడు మండలాల కాంగ్రెస్‌ నాయకులు సుందరయ్య…

Read More

కుల్కచర్లలో దారుణం

ముగ్గురిని హత్య చేసి తానూ ఆత్మహత్యకుటుంబ కలహాలే కారణంఘటనా స్థలాన్ని పరిశీలించిన పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌ నవతెలంగాణ-కుల్కచర్లకట్టుకున్న భార్య, కన్న బిడ్డలపై పాశవికంగా వేట కొడవలితో దాడికి పాల్పడ్డాడు.. నిద్రలో ఉన్న వారిపై విచక్షణ కోల్పోయి ముగ్గురినీ అతికిరాతకంగా హత్య చేసి, ఆపై తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన వేపూరి యాదయ్య(38) మహబూబ్‌నగర్‌…

Read More

నమ్మిన ఆశయం కోసం జీవితాన్ని ధారపోసిన సాయిబాబా

ప్రొఫెసర్‌ సాయిబాబా స్మారకోపన్యాసంలో పలువురు వక్తలు నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌తాను నమ్మిన ఆశయం కోసం ప్రొఫెసర్‌ సాయిబాబా తన జీవితాన్ని ధారపోశారని పలువురు వక్తలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ప్రొఫెసర్‌ సాయిబాబా స్మారకోపన్యాసాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ‘అసమ్మతి గళాలు-సాహిత్యం, ప్రజాస్వామ్య పరివర్తనలు రచయితల పాత్ర’ అనే అంశంపై చర్చా కార్యక్రమం ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ అధ్యక్షతన నిర్వహించి మాట్లాడారు. మానవీయ, మంచి సమాజం రావాలని తన జీవిత కాలమంతా సాయిబాబా పోరాడారని, ఈ విషయంపై…

Read More

సూర్యాపేటలో 28న కల్లుగీత కార్మికుల రణభేరి

కార్మిక హక్కుల సాధనకు ఏకమవ్వాలి : కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు నవతెలంగాణ-సూర్యాపేటతెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలను పోరాటాల పురిటి గడ్డ సూర్యాపేట పట్టణంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహిస్తున్నామని సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎంవీ రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్‌ కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్గూరి గోవిందు అధ్యక్షతన…

Read More

చెరువులోకి దిగి.. రాహుల్‌ చేపల వేట

– బీహార్‌ ఎన్నికల ప్రచారంలో రిలీఫ్‌పాట్నా: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బీహార్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే బెగుసరారు జిల్లాలో ఆయన మత్స్యకారులతో కలిసి చేపల వేట నిర్వహించారు. దీనికి సంబంధించిన దృశ్యాలను కాంగ్రెస్‌ పార్టీ ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేసింది.మాజీ మంత్రి, వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ వ్యవస్థాపకుడు, విపక్ష కూటమి డిప్యూటీ సీఎం అభ్యర్థి ముకేశ్‌ సాహ్నీతో కలిసి రాహుల్‌ గాంధీ బోటు సాయంతో ఓ చెరువులోకి వెళ్లారు. ఈ…

Read More

ఈపీఈపీతో కేరళ సక్సెస్‌

– తీవ్ర పేదరిక నిర్మూలనకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు– నాలుగు లక్షల మంది సర్వేయర్లతో కుటుంబాల గుర్తింపు– ప్రమాణాలుగా ఆహారం, ఆరోగ్యం, ఆదాయం, నివాసం– ప్రతీ కుటుంబ పరిస్థితిని బట్టి మైక్రో ప్లాన్‌– ఆర్థిక సహాయం, ఇండ్లు, వైద్య సేవలు, వసతుల కల్పన– పేదరికం నుంచి బయటపడిన పలు కుటుంబాలుతిరువనంతపురం : భారత్‌ ఎదుర్కొంటున్న అత్యంత కఠినమైన సవాళ్లలో పేదరికం ఒకటి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కేంద్రంలోని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ.. దేశంలో మాత్రం…

Read More