Headlines

రీయింబర్స్‌మెంట్ అడిగితే విజిలెన్స్ దాడులా?

పెండింగ్‌లో ఉన్న ఫీజులను చెల్లించడానికి ముందు కురాని రాష్ర్ట ప్రభుత్వం కొత్త నిబంధనతో విద్యార్థులే ముందుగా ఫీజులు చెల్లించే విధంగా చేస్తుంది. అంతిమంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రకు పాల్పడుతుంది. ప్రపంచ అందాల పోటీలకు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. రీయింబర్స్‌మెంట్ అంటే కేవలం ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యగా రాష్ర్ట ప్రభుత్వం చిత్రీకరిస్తుంది. దీని వెనక దాదాపు 12 లక్షల మంది పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు నెలకొని ఉంది.   రాష్ర్టంలో…

Read More

ఫలించిన 19 ఏండ్ల నిరీక్షణ.. ఎఐ స్టార్‌తో సంతానం

ఎఐ స్టార్‌తో సంతాన సత్ఫలితం సరైన వీర్యకణాల నిర్థారణ ఫలించిన 19 ఏండ్ల నిరీక్షణ బిడ్డను ఎత్తుకోనున్న అమెరికా జంట న్యూఢిల్లీ : సంతాన భాగ్యం లేదనకుని, 19 ఏండ్లుగా నిరాశ చెందిన దంపతులకు కృత్రిమ మేధ (ఎఐ) ప్రక్రియ వరప్రసాదం అయింది. ఎఐ ఈ విషయంలో గణనీయ సత్ఫలితం సాధించిందని పరిశోధకులు తెలిపారు. అమెరికాలో 39 సంవత్సరాల వ్యక్తి, 37 సంవత్సరాల భార్య పిల్లలు లేకపోవడంతో అనేక రకాలుగా కృత్రిమ గర్భధారణకు ప్రయత్నించారు. ఇన్ విట్రో…

Read More

పత్తి సేకరణకు ఇన్ని ఆంక్షలా?

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్ర భుత్వ విధానాలు పత్తి రైతుల పాటి శాపాలుగా మారుతున్నాయని మంత్రి తుమ్మల ఆగ్రహాం వ్యక్తం చేశారు. పత్తి కొనుగోలు నిబంధనలు మార్చాలని సోమవారం కేం ద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, సిసిఐ చైర్మన్ లలి త్ కుమార్ గుప్తాకు లేఖ రాశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి, ఇప్పటికే పత్తిపై ఎత్తివేసిన సుంకాల వల్ల, పత్తి రైతులకు గిట్టుబాటు ధర రావట్లేదన్నారు. సిసిఐ ద్వారా రైతులు మద్ధతు…

Read More

గల్లాపట్టి పథకాలు ఇప్పిస్తాం

మనతెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో కాం గ్రెస్‌కు ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తాన ని సిఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని బిఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. నీ అ య్య సొమ్మా.. నీ అబ్బ సొమ్మా.. ఎవడి సొమ్మని ఇయ్యనంటున్నారు.. జూబ్లీహిల్స్‌లో తమ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపిస్తే రేవంత్‌రెడ్డి గల్లా పట్టి పథకాలు ఇప్పిస్తాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చే శారు.. భర్త చనిపోయిన మాగంటి సునీత మ్మ ఏడి స్తే ఆరోపణలు చేస్తారా? అని…

Read More

‘మొంథా’తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

షరతుల్లేకుండా తడిసిన ధాన్యాన్ని, పత్తిని కొనుగోలు చేయాలి తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డిసూర్యాపేట కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నవతెలంగాణ- సూర్యాపేట కలెక్టరేట్‌ఇటీవల మొంథా తుఫాన్‌ మూలంగా నష్టపోయిన రైతుల పంటను అంచనావేసి నష్టపరిహారం చెల్లించాలని, షరతుల్లేకుండా తడిసిన ధాన్యాన్ని, పత్తిని కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌ ఎదుట…

Read More

కొల్లూరు ‘డబుల్‌’ ఇండ్లలో అన్ని వసతులు కల్పిస్తాం

సామాన్య ప్రజలకు విద్య, వైద్య సౌకర్యాలు : మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, దామోదర రాజనర్సింహసంగారెడ్డి జిల్లా కొల్లూరులో ప్రభుత్వ పాఠశాలకు శంకుస్థాపనమంత్రుల సభలో కానరాని ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నవతెలంగాణ-రామచంద్రాపురంసంగారెెడ్డి జిల్లా కొల్లూరు లోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లలో నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తామని రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. కొల్లూరు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల ప్రాంగణంలో వివిధ…

Read More

వికటించిన ‘వెలిచాల’ ప్రయోగం

కరీంనగర్‌ కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ ఎన్నికల్లో నిరాశపార్టీ నేతల సహకారం లేకున్నా ‘నిర్మల భరోసా’తో ఒంటరి పోరురెెండు స్థానాలకే గెలుపు పరిమితంతన ప్యానెల్‌కు మంత్రుల మద్దతుందన్న ప్రకటనలుఅలాంటిదేమీ లేదని డీసీసీ అధ్యక్షుడి ఖండనతో గందరగోళంనవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధికాంగ్రెస్‌ పార్టీ కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావుకు కరీంనగర్‌ కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. పార్టీలోని కీలక నేతల సహకారం లేకున్నా, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, తన సొంత…

Read More

గ్రానైట్‌ లారీ అదుపుతప్పి ఇంట్లోకి..

వాకిలి ఊడుస్తున్న మహిళకు గాయాలుపరిస్థితి విషమించి మృతి నవతెలంగాణ- తొర్రూర్‌ రూరల్‌వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై గ్రానైట్‌ లారీల బీభత్సంతో మహిళ మృతిచెందిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూర్‌ గ్రామంలో జరిగింది. స్థానిక ఎస్‌ఐ గొల్లమూడి ఉపేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 6:40 గంటలకు వరంగల్‌ నుంచి ఖమ్మం వైపు వెళుతున్న గ్రానైట్‌ లారీ (టీఎస్‌ 02 యూఏ 0909) డ్రైవర్‌ అతి వేగంగా, ఆజాగ్రత్తగా లారీని నడపడంతో అది అదుపుతప్పి…

Read More

అమెరికాకు తగ్గిన భారత ఎగుమతులు

– ఐదు నెలల్లో 37 శాతం పతనం– ట్రంప్‌ టారిఫ్‌ల ప్రభావంన్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల భారత్‌పై విధించిన అధిక టారిఫ్‌లు దేశ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్‌లో యుఎస్‌కు ఎగుమతులు ఏకంగా 37.5 శాతం పతనమయ్యాయని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇన్షియేటివ్‌ (జీటీఆర్‌ఐ) ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఈ ఐదు నెలల కాలంలో యుఎస్‌కు 5.5 బిలియన్‌ డాలర్ల విలువ చేసే సరకుల సరఫరా…

Read More

భారతీ ఎయిర్‌టెల్‌ లాభాల్లో 89 శాతం వృద్ధి

న్యూఢిల్లీ : దిగ్గజ ప్రయివేటు రంగ టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం (క్యూ2)లో 89 శాతం వృద్ధితో రూ.6,791.7 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.3,593.2 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.41,473.3 కోట్ల రెవెన్యూ ఆర్జించగా.. గడిచిన క్యూ2లో 25.7 శాతం పెరిగి రూ.52,145.4 కోట్లుగా చోటు చేసుకుంది. భారత వ్యాపార రెవెన్యూ 22.6 శాతంగా వృద్ధితో…

Read More