Headlines

Karthika Pournami: కార్తీక పౌర్ణమి రోజున.. శివ లింగానికి ఇలా అభిషేకం చేస్తే.. మీ ఇంట్లో బంగారానికి లోటుండదు..!

Karthika Pournami: నవంబర్ 5.. బుధవారం.. కార్తీక పౌర్ణమి.. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే దారిద్ర్య బాధలు తొలగి ధన లాభం కలుగుతుందో, అప్పుల సమస్య నుంచి బయటపడచ్చో, సర్వ సంపదలు ఎలా సిద్ధిస్తాయో తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజున అందరూ సూర్యదయానికి ముందే చన్నీళ్లతో స్నానం చేయాలి. అలా చేయలేని వాళ్లు గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. సూర్యోదయానికి ముందే స్నానం చేయడానికి వీలుకాని ఎవరైనా సరే.. కార్తీ పౌర్ణమి రోజున…..

Read More

ఎంఎల్‌ఎల అనర్హత పిటిషన్లపై రేపటినుంచి విచారణ

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఎల్‌ఎల అనర్హత పిటిషన్లపై ఈ నెల నుంచి తిరిగి విచారణ చేపట్టాలని అసెంబ్లీ స్పీ కర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిర్ణయించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యాలయం షెడ్యూలు ప్రకటించింది.ఈనెల 6న డాక్టర్ సంజయ్, 7న పోచారం శ్రీనివాస్‌రెడ్డి, 12న తెల్లం వెంకట్రా వు, 13న అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్ల పై విచారణ చేపట్టనున్నారు. తొలుత పిటిషనర్ల తరఫున న్యాయవాదుల వాదనలను స్పీకర్ ప్ర…

Read More

మూడు జిల్లాలను ముంచెత్తిన వాన

మన తెలంగాణ/వరంగల్ కార్పొరేషన్/నాగర్‌కర్నూల్ /మహేశ్వరం : వరంగల్,నాగర్‌కర్నూల్, రంగారెడ్డిజిల్లాలో మంగళవారం భారీ వర్షాలు పడ్డాయి. వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో వ ర్షం కారణంగా పత్తి బస్తాలు తడిసిపోవడంతో రై తులు లబోదిబోమన్నారు. నాలుగు రోజుల క్రిత మే వాతావరణ శాఖ వరుణుడు మళ్లీ విరజిమ్మనున్నట్లు హెచ్చరించినా ఏనుమాముల మార్కెట్ యార్డు అధికారులు రైతులకు తాటిపత్రులు సమయానికి ఇవ్వకపోవడంతో పత్తి బస్తాలు వర్షాని కి తడిసిపోయాయి. రైతులు పత్తిని మార్కెట్‌కు తెచ్చినా వర్షం కారణంగా బస్తాలు నీటిలో తడిసిపోతున్నాయని…

Read More

ఆ డబ్బు ఎవరిదో…!?

క్లెయిమ్‌ చేయని సొమ్ము రూ.1.5 లక్షల కోట్లుొ బ్యాంకుల వద్ద మూలుగుతున్న నిల్వలుఆర్‌బీఐ డెఫ్‌ ఖాతాకు బదిలీలున్యూఢిల్లీ : మీరు ఏదేనీ బ్యాంకులో డబ్బు డిపాజిట్‌ చేసి ఆ విషయం మరిచిపోయారా? భయపడకండి. అది సురక్షితంగానే ఉంది. ఎవరూ క్లెయిమ్‌ చేయని లేదా సొంతదారు ఎవరో తెలియని లక్షన్నర కోట్ల రూపాయల సొమ్ము వివిధ బ్యాంక్‌ ఖాతాల్లో అలాగే మూలుగుతోంది. ఈ ఖాతాల్లో ప్రభుత్వంతో సంబంధమున్న వందలాది ఖాతాలు కూడా ఉన్నాయి. వాటిలో కోట్లాది రూపాయల నిల్వ…

Read More

గ్లోబల్‌ కమాండ్‌ సెంటర్‌గా హైదరాబాద్‌

జీసీసీ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబునవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోగ్లోబల్‌ కమాండ్‌ సెంటర్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం రాయదుర్గంలో అంతర్జాతీయ ఫైనాన్షియల్‌ మార్కెట్‌ సంస్థ డాయిష్‌ బోర్స్‌ గ్రూప్‌ గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌(జీసీసీ)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోని టాప్‌ టెన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల్లో ఏడు ఇక్కడే నిర్వహిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌ నగరాన్ని కేవలం ఇంక్యుబేషన్‌ హబ్‌గా మాత్రమే కాకుండా ‘గ్లోబల్‌ ఆవిష్కరణ పవర్‌హౌస్‌’గా మార్చేలా…

Read More

శాసనమండలి పున:నిర్మాణపనులను పరిశీలించిన చైర్మెన్‌

వచ్చే సమావేశాలు ఇందులోనే : గుత్తానవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో, తెలంగాణ శాసనమండలి భవనం పున:నిర్మాణ పనులను చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మంగళవారం పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు అతిత్వరలోనే శాసనమండలి భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది.శాసనసభ, మండలి కార్యదర్శి డా. నరసింహాచార్యులు, ఆర్‌అండ్‌బీ, అగాఖాన్‌ సంస్థ, తదితర అధికారులతో శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి జరుగుతున్న పనులపై సమీక్ష నిర్వహించారు. చైర్మెన్‌ మాట్లాడుతూ రాబోయే సమావేశాలు అసెంబ్లీ పక్కనే ఉన్న ఈ భవనంలోనే…

Read More

అమెరికా నుంచి రికార్డ్‌ చమురు కొనుగోళ్లు

– అక్టోబర్‌లో ఐదేండ్ల గరిష్టానికి చేరిక– రోజుకు 5.68 లక్షల బ్యారెళ్లు– ట్రంప్‌ షరతులకు తలొగ్గిన మోడీన్యూఢిల్లీ : అమెరికా నుంచి చమురు దిగుమతులు నూతన రికార్డ్‌లను చేరాయి. ఇటీవల యూఎస్‌ అధ్యక్షుడు డోనాల్ట్‌ ట్రంప్‌ ఆంక్షలకు ప్రధాని నరేంద్ర మోడీ తలొగ్గి ఆ దేశం నుంచి భారీగా చమురు కొనుగోళ్లను పెంచారు. చౌకగా లభించే రష్యా చమురును తగ్గించడం గమనార్హం. ఈ ఏడాది అక్టోబర్‌ అమెరికా నుంచి భారత్‌కు గత ఐదేండ్లలో ఎప్పడూ లేని స్థాయి…

Read More

ఎస్బీఐ వ్యాపారంఏ 100 లక్షల కోట్లు

– క్యూ2లో రూ.20,160 కోట్ల లాభాలు– తగ్గిన ఎన్పీఏలున్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) మొత్తం వ్యాపారం రూ.100 లక్షల కోట్లకు చేరి.. నూతన మైలురాయిని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో రూ.20,160 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. యెస్‌ బ్యాంక్‌లో వాటాల విక్రయం, నిరర్థక ఆస్తులు తగ్గడం ఎస్బీఐ మెరుగైన ఆర్థిక ఫలితాలకు ప్రధాన కారణం. ఇటీవల…

Read More

బజాజ్‌ ఫైనాన్స్‌ రుణాల్లో 27 శాతం వృద్ధి

హైదరాబాద్‌ : దేశంల్ణో అతిపెద్ద బ్యాంకింగేతర విత్త సంస్థ బజాజ్‌ ఫిన్‌సర్వ్‌లో భాగమైన బజాజ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ ఇటీవల పండుగ సీజన్‌లో భారీగా రుణాలను జారీ చేసినట్లు తెలిపింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే పరిమాణంలో 27 శాతం, విలువలో 29 శాతం ఎక్కువ రుణాలు అందించినట్లు వెల్లడించింది. జిఎస్‌టి శ్లాబుల్లో తగ్గుదల కూడా ఇందుకు కలిసి వచ్చిందని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 22 నుంచి అక్టోబర్‌ 26 మధ్య సుమారు 63 లక్షల…

Read More

హిందుజా గ్రూప్‌ ఛైర్మన్‌ గోపీచంద్‌ కన్నుమూత

న్యూఢిల్లీ : అశోక్‌ లేలాండ్‌ మాతృసంస్థ హిందుజా గ్రూప్‌ చైర్మెన్‌ గోపీచంద్‌ పి హిందుజా (85) కన్నుమూశారు. లండన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన గత కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హిందుజా కుటుంబంలో రెండో తరానికి చెందిన గోపీచంద్‌ 2023లో గ్రూప్‌ సంస్థలకు చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన సోదరుడు శ్రీచంద్‌ మరణానంతరం ఆ బాధ్యతలు స్వీకరించారు. గోపీచంద్‌ హిందుజాకు భార్య సునీత, కుమారులు సంజరు,…

Read More