Headlines

Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ శాఖలో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..

Jobs: తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాలు పడ్డాయి. ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబోరేటరీలో ఉద్యోగాల భర్తీకి పోలీస్ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 60. ఫోరెన్సిక్ విభాగంలో సైంటిఫిక్‌ ఆఫీసర్స్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్స్‌, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌, ల్యాబ్‌ అటెండెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ నెల 27వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లయ్ చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 15. నోటిఫికేషన్‌ పూర్తి వివరాల కోసం https//www.tgprb.in లో చూడాలని అధికారులు సూచించారు….

Read More

బరిగీసి గెలిచిన సిఎం రేవంత్

మన తెలంగాణ/హైదరాబాద్: ‘జూబ్లీహి ల్స్ ఉప ఎన్నికలో గెలువబోతున్నాం, రాసిపెట్టుకోండి. ఇక్కడ మరో విశేషం ఏ మిజరుగబోతుందంటే, బీజేపీకి డిపాజి ట్ గ ల్లంతు కావడం ఖాయం’ అని సిఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం సందర్భం గా చె ప్పిన జోస్యం వందుకు వందశాతం ఫలించింది. ఇదే కాకుండా తమ అభ్యర్థి నవీన్ యాదవ్ 30 వేల మెజార్టీ సాధించబోతున్నారని సీఎం చెప్పిన మాట కూ డా కాస్త అటు ఇటుగా (25 వేలు) నిజమైంది. ప్ర…

Read More

బీహార్‌లో నిమో సునామీ

పాట్నా : జాతీయ రాజకీయాల ప్రయోగశాలగా భావించే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఎ ప్ర భంజనం సృష్టించింది. బీహార్ సిఎం నితీశ్, ప్ర ధాని మోడీ ద్వయం దెబ్బకు విపక్ష మహాఘట్బంధన్ కోలుకోలేని దెబ్బతింది. శత్రువులకు కూడా ఊహకందని రీతిలో ఎన్నికల రణరంగంలో డబు ల్ సెంచరీ బాదేసింది. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను కూడా పక్కకు నెట్టేస్తూ 243 స్థానాలున్న బీహార్ శాసనభలో 203 స్థానాలు కైవసం చేసుకుంది. అధికారానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 122 స్థా నాల…

Read More

జూబ్లీహిల్స్‌ ప్రజల తీర్పు చారిత్రాత్మకం

కొనగాల మహేశ్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో, రెండేళ్ల ప్రజాపాలన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు ఆశీర్వదించి, రికార్డు మెజార్టీతో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ గెలిపించిన తీరు చారిత్రాత్మకమని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్‌. కొనగాల మహేష్‌ కొనియాడారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి 24,729 భారీ మెజారిటీ సాధించిన సందర్భంగా, ఈ విజయంలో సోమాజిగూడ డివిజన్‌ లో ఇంచార్జీగా అత్యధిక లీడ్‌ అందించిన…

Read More

36 ఏండ్లుగా ఎన్నికల్లేవ్‌..

తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలిలేదంటే అన్ని సంఘాలకు గుర్తింపు హోదా ఇవ్వాలి : టీజీయూఈఈయూ హెచ్‌ 1828 రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వి.గోవర్ధన్‌ నవతెలంగాణ-సిటీబ్యూరో”ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1989లో ఏపీఎస్‌ఈబీగా ఉన్న రోజుల్లో తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో గుర్తింపు ఎన్నికలు జరిగాయి. కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌ ప్రకారం రెండేండ్లకోసారి గుర్తింపు ఎన్నికలు జరగాల్సి ఉంది.. అయినా 36 ఏండ్లుగా జరగడం లేదు..” అని టీజీయూఈఈయూ హెచ్‌ 1828 రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వి.గోవర్ధన్‌ తెలిపారు. ఈ…

Read More

జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు

నవతెలంగాణ కాటారంకాటారం మండలం లోని దేవరాంపల్లి అంగన్వాడీ కేంద్రం లో చాచా నెహ్రూ జయంతి వేడుకలను శుక్రవారo అంగన్వాడీ టీచర్ ఓన్న కమల దేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం టీచర్ ఓన్న కమల దేవి మాట్లాడుతూ… భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా నెహ్రూ ఎన్నో సేవలు అందించడం జరిగిందని, స్వతంత్ర ఉద్యమంలో గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారని గుర్తు చేశారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కి…

Read More

టైప్‌-1 డయాబెటిస్‌ చిన్నారులకు అండగా ఉంటాం

ఆధునిక సాంకేతికతను చేరువ చేయడంలో ముందుంటాం వైద్యారోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టినా.జి.చొంగ్తూఇన్సులిన్‌ పంపులు టైప్‌-1 డయాబెటిస్‌ చిన్నారులకు క్రాంతికార మార్పులు : నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్పకుంగిపోవద్దు…ట్రీట్‌మెంట్‌ ఉందినిమ్స్‌ ఎండోక్రైనాలజి విభాగాధిపతి డాక్టర్‌ బియాట్రిస్‌ అని నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌టైప్‌-1 డయాబెటిస్‌ చిన్నారులకు అండగా ఉంటున్నామనీ, డయాబెటిస్‌ నిర్వహణలో ఆధునిక సాంకేతికతలను ప్రజలకు చేరువ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా.జి.చొంగ్తూ భరోసానిచ్చారు. వరల్డ్‌ డయాబెటిస్‌ డే సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని…

Read More

అభివృద్ధి, సంక్షేమానికే ప్రజల పట్టం

బీఆర్‌ఎస్‌కి రాష్ట్రంలో స్థానం లేదుబీజేపీకి జూబ్లీహిల్స్‌ ప్రజల గట్టి హెచ్చరికమరో పదేండ్లు కాంగ్రెస్‌దే అధికారం : టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ నవతెలంగాణ-కంఠేశ్వర్‌జూబ్లీహిల్స్‌ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలుపు.. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అంకితమని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లోనూ…

Read More

ప్రత్యామ్నాయం బిఆర్‌ఎస్సే

మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తమకు కొత్త ఉత్సాహం, బలాన్నిచ్చిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్న యం బిఆర్‌ఎస్ ఒక్కటే అని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇది నిజంగా తమకు సానుకూలమైన అంశం అని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రాజకీయాలకు కొత్త అయినప్పటికీ అద్భుతంగా పనిచేశారని.. పోరాటం చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలిపారు….

Read More

కాంగ్రెస్‌ విజయంతో టీజేఎస్‌ కార్యాలయంలో సంబురాలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ విజయం సాధించడంతో టీజేఎస్‌ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్బంగా టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం నవీన్‌ యాదవ్‌ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నగరంలోని బస్తీల్లో సమస్యల పరిష్కారానికి టీజేఎస్‌ నాయకులు, కార్యకర్తలపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. నగరంలో టీజేఎస్‌ బలోపేతానికి ప్రణాళికలు రూపొందించాలని నగర కమిటీని కోరారు. ఈ సమావేశంలో…

Read More