Headlines

గోప్యత హక్కుకు మంగళం

ప్రభుత్వ ఆధీనంలో వ్యక్తిగత సమాచారంఅమలులోకి వచ్చిన డీపీడీపీ చట్ట నిబంధనలు న్యూఢిల్లీ:వివాదాస్పద డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ (డీపీడీపీ) చట్ట నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌-ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తొలుత డీపీడీపీ చట్టం లోని పరిపాలనా సంబంధమైన నిబంధనలు అమలులోకి వచ్చాయి. రాబోయే 18 నెలలో కాలంలో ఇతర నిబంధనలను కూడా దశల వారీగా నోటిఫై చేస్తారు. సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టంలోని సెక్షన్‌ 8 (1)…

Read More

యజమానిపైనే దాడి చేసి..

చేతులు, కాళ్లు కట్టేసి, మూతికి ప్లాస్టర్‌ వేసి.. కెప్టెన్‌ ఇంట్లో నేపాలి ముఠా భారీ చోరీ నవతెలంగాణ-కంటోన్మెంట్‌హైదరాబాద్‌లోని కార్ఖాన పీఎస్‌ పరిధిలో భారీ చోరీ జరిగింది. యజమాని ఇంట్లోనే నేపాలీ ముఠా దాడికి పాల్పడింది. దాదాపు రూ. 50 లక్షల విలువైన బంగారు నగలు, కొత్త నగదును అపహరించుకొని పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్‌రాక్‌ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉండే కెప్టెన్‌ గిరి ఇంట్లో గత రెండేండ్లుగా నేపాలికి చెందిన దంపతులు రాజేంద్ర సాహి(రాజు) అతడి…

Read More

మరో కులదురహంకార హత్య

దళిత యువకుడి ప్రేమ పెండ్లిఆయన అన్నను కిడ్నాప్‌ చేసి చంపేసిన అమ్మాయి కుటుంబీకులుహంతకులను కఠినంగా శిక్షించాలి : కేవీపీఎస్‌షాద్‌నగర్‌లో ఆందోళన, రాస్తారోకో నవతెలంగాణ-షాద్‌నగర్‌రూరల్‌, షాద్‌నగర్‌రాష్ట్రంలో కులదురహంకారం పేట్రేగిపోతోంది. తమ కూతురిని ప్రేమ పెండ్లి చేసుకున్నాడనే కారణంతో అబ్బాయి కుటుంబంపై కక్ష కట్టిన అమ్మాయి కుటుంబీకులు వరుడి అన్నను అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గం ఫరూక్‌ నగర్‌ మండల పరిధిలోని ఎల్లంపల్లి గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు, బాధిత…

Read More

మహిళల భద్రతకు కఠిన చట్టాలు రావాలి

సామాజిక వ్యవస్థలో మార్పు జరగాలి : ఐద్వా ఆలిండియా జాయింట్‌ సెక్రెటరీ తపసీ ప్రహరాజ్‌నవతెలంగాణ-కాగజ్‌నగర్‌దేశంలో మహిళల భద్రతకు కఠిన చట్టాలు రావాలని, దాంతో పాటు సామాజిక వ్యవస్థలో మార్పు జరగాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆలిండియా జాయింట్‌ సెక్రెటరీ తపసీ ప్రహరాజ్‌ అన్నారు. ఐద్వా ఆలిండియా మహాసభల సెమినార్‌లో పాల్గొనేందుకు ఆదివారం కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌కు వచ్చిన ఆమెకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన…

Read More

కిసాన్‌ కపాస్‌ పేరుతో పత్తి రైతును దోపిడీ

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి.జహంగీర్‌నవతెలంగాణ-వలిగొండ రూరల్‌ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలని కిసాన్‌ కపాస్‌ పేరుతో పత్తి రైతును నిలువునా దోచుకునే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జహంగీర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలపరిధిలోని పులిగిల్ల గ్రామంలో నిర్వహించిన గ్రామీణ సర్వేలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎకరానికి కేవలం 7 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని…

Read More

బుద్ధవనం పవిత్రమైన ప్రదేశం

ఆర్‌పీఐ జాతీయ అధ్యక్షులు భీమ్‌రావు యశ్వంత్‌నవతెలంగాణ-నాగార్జునసాగర్‌బుద్ధవనం బౌద్ధ భిక్షువులకు, అభిమానులకు ఎంతో పవిత్ర ప్రదేశమని ఆర్‌పీఐ జాతీయ అధ్యక్షులు భీమ్‌రావు యశ్వంత్‌ అన్నారు. నల్లగొండ జిల్లా నాగా ర్జున సాగర్‌లోని బుద్ధ వనాన్ని ఆదివారం భీమ్‌రావు యశ్వంత్‌ సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పల్నాడు జిల్లాలోని నాగార్జునసాగర్‌ విజయపురిసౌత్‌లో మాలల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. సాగర్‌ సందర్శన లో భాగంగా బుద్ధవనంలో బుద్ధచరిత వనంలోని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. బుద్ధవనంలోని సమావేశ…

Read More

84కోట్ల చేపపిల్లలు పంపిణీ

రూ.123 కోట్ల బడ్జెట్‌తో ఐదు లక్షల మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే యత్నం‘స్టేషన్‌’లో చేపపిల్లలు, రొయ్యల పెంపకం కేంద్రంఅంబేద్కర్‌ ఇచ్చిన వజ్రాయుధం ఓటుహక్కు, రాజ్యాంగంసద్వినియోగం చేసుకోవాలి : మంత్రి వాకిటి శ్రీహరి నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధిరాష్ట్రంలో రూ.123కోట్లతో 84 కోట్ల చేప పిల్లలు, 20 కోట్ల రొయ్య పిల్లలను వంద శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ, యువజన, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం హన్మకొండ జిల్లా ధర్మసాగర్‌…

Read More

యురేనియం ఇక శుద్ధి చేయం

ఇరాన్‌ విదేశాంగ మంత్రితెహ్రాన్‌ : ఇరాన్‌ ఇక నుంచి యురేనియంను శుద్ధి చేయదని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరగచి ఆదివారం ప్రకటించారు. ఇరాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ పొలిటికల్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం ఇరాన్‌లో వెల్లడించని శుద్ధి చేసిన యురేనియం లేదు. దేశంలో ఉన్న అణుకేంద్రాలు కూడా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) నియంత్రణ, పర్యవేక్షణలో ఉన్నాయి’ అని తెలిపారు. మంత్రి చేసిన…

Read More

గుజరాత్‌లో దారుణం..

పెండ్లికి గంట ముందు వధువును హత్య చేసిన వరుడు ఇనుప రాడ్‌తో దాడి చేసి, తలను గోడకు కొట్టి హత్య గాంధీనగర్‌: గుజరాత్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మరో గంటలో వివాహం జరగాల్సి ఉండగా, కాబోయే భార్యను ఓ యువకుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. పెండ్లి చీర, డబ్బు విషయమై చెలరేగిన చిన్నపాటి గొడవ ఈ ఘోరానికి దారితీసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. భావ్‌నగర్‌కు చెందిన సాజన్‌ బరయ్య (25), సోని రాథోడ్‌…

Read More

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమీ లేయర్‌ ఉండాలి : సీజేఐ బీఆర్‌ గవాయ్

అమరావతి : భారత రాజ్యాంగం ఏర్పడి 75 ఏండ్లు పూర్తయ్యాయని, ఈ కాలంలో అనేక సవరణలు, రిజర్వేషన్లకు రాజ్యాంగం అవకాశం కల్పించిందని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయ్ అన్నారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ పార్లమెంట్‌లోనూ చట్టం చేశారని, ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, అయితే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమిలేయర్‌ ఉండాలనేది తన అభిప్రాయమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు…

Read More