మారేడుమిల్లిలో మరో ఎన్కౌంటర్
మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం నక్సల్స్, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావో యిస్టు పార్టీకి చెందిన నక్సల్స్ మరణించినట్టు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. మృతుల్లో నలుగురు పురుషులు, ము గ్గురు మహిళలు ఉండగా, వీరిలో కీలక నేత మెట్టూరి జోగారావు అలియాస్ ‘టెక్ శంకర్’గా ఉన్నట్టు ఆయన మీడియాకు వివరించారు. జోగా రావు శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన వ్యక్తి కా…
