Headlines

అమరావతే గ్రోత్‌ ఇంజన్‌

రెండోదశ ల్యాండ్‌ పూలింగ్‌కు సహకరించండిరాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరతాం : రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి: అమరావతే రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజన్‌గా ఉండాలని, రాజధాని అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సచివాలయంలో రాజధాని రైతులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని రైతులకు న్యాయం చేయడం తన బాధ్యత అని అన్నారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి ఫలాలను రాజధాని రైతులే ముందు అందుకోవాలని చెప్పారు. రాజధానిలో రెండో విడత ల్యాండ్‌ పూలింగులో భూములు…

Read More

సర్‌కు వ్యతిరేకంగా ఆందోళన

భోపాల్‌లో యూత్‌ కాంగ్రెస్‌పై జల ఫిరంగులు భోపాల్‌ : ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న రెండో దశ ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర పరిశీలన (సర్‌)కు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో యూత్‌ కాంగ్రెస్‌ ఆందోళన నిర్వహించింది.ఈ ఆందోళనను అడ్డుకోవడానికి పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ బారికేడ్లను పక్కకి నెడుతూ, వాటిపై ఎక్కుతూ ముందుకు వెళ్లడానికి యూత్‌ కాంగ్రెస్‌ సభ్యులు ప్రయత్నించారు. దీంతో వీరిని చెదరగొట్టడానికి పోలీసులు జల ఫిరంగులను ప్రయోగించారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా…

Read More

బీసీ ఓటర్లున్న తండాలో ఎస్టీకి రిజర్వు

శంకరాయపల్లి తండాలో సర్పంచ్‌ ఎన్నికలపై అయోమయంఎంపీడీవోకు గిరిజనుల వినతి నవతెలంగాణ- జడ్చర్లశంకరాయపల్లి తండాలో ఓటర్లంతా బీసీలుంటే.. సర్పంచ్‌ పదవిని ఎస్టీకి రిజర్వు చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొన్నది. దీనిపై గ్రామస్తులు జడ్చర్ల ఎంపీడీవో విజరుకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో శంకరాయపల్లి తండాను గ్రామపంచాయతీగా గుర్తించినప్పటికీ, గ్రామపంచాయతీ తీర్మానం లేకుండా, నోటీసు ఇవ్వకుండా ఎస్టీ ఓటర్ల జాబితాను జడ్చర్ల మున్సిపాలిటీ 9వ వార్డుకు బదిలీ చేశారు. ప్రస్తుతం శంకరాయపల్లి తండాలో 8 వార్డులు, 65 మంది…

Read More

కేసీఆర్‌ లేని నాడు..బీఆర్‌ఎస్‌ ముక్కలు చెక్కలు

కేటీఆర్‌కు దమ్ముంటే కవిత ఆరోపణలకు సమాధానం చెప్పాలిబీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడమే కాంగ్రెస్‌ విధానం : స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నవతెలంగాణ-స్టేషన్‌ ఘన్‌పూర్‌కేసీఆర్‌ ఉన్నంత వరకే బీఆర్‌ఎస్‌ పార్టీ ఉంటుందని, ఆ తర్వాత ముక్కలు చెక్కలు అవుతుందని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కేటీఆర్‌ నాయకత్వం నచ్చకనే హరీశ్‌రావు దూరంగా ఉంటున్నారని అన్నారు. గురువారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడియం మాట్లాడారు. కేసీఆర్‌ ఉన్నాడనే హరీశ్‌…

Read More

సర్పంచ్‌ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గలేదు

సుప్రీం మార్గదర్శకాల మేరకే ఖరారుబీసీల గొంతు కోసింది బీఆర్‌ఎస్‌ పార్టీనే పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తాం : పంచాయతీరాజ్‌ శాఖమంత్రి సీతక్క నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సర్పంచ్‌ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు ఎక్కడా తగ్గలేదని పంచాయతీరాజ్‌ శాఖమంత్రి సీతక్క స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సర్పంచ్‌ల రిజర్వేషన్లకు మండల యూనిట్‌గా, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు గ్రామపంచాయతీ యూనిట్‌గా పరిగణనలోకి తీసుకుని ఖరారు చేశామని పేర్కొన్నారు….

Read More

సీనియర్ ఐఏఎస్‌లపై సిఎం సీరియస్

మనతెలంగాణ/హైదరాబాద్:తనకు తెలియకుండానే ఐఏఎస్‌లను బదిలీ చేయడంపై సీనియర్ ఐఏఎస్‌లపై సిఎం రేవంత్‌రె డ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఇద్దరు ఐ ఏఎస్‌లు తమ బదిలీ గురించి సిఎంకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఈ విషయం వివాదాస్పదం అయినట్టుగా సమాచా రం. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వచ్చిన రోజునే అంతర్గతం గా ఐదుగురు ఐఏఎస్‌లను బదిలీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ బదిలీ అయిన ఐఏఎస్‌లు బుధవారం విధుల్లో చేరడానికి వెళ్లినప్పుడు ఆయా శాఖల ప్రిన్సిపల్…

Read More

పాలసీల పేరుతో కాంగ్రెస్‌ స్కాంలు

మాజీమంత్రి జగదీశ్‌రెడ్డినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌పాలసీల పేరుమీద కాంగ్రెస్‌ ప్రభుత్వం స్కాంలు చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దాదాపు 10 వేల ఎకరాల విలువైన భూములను కారుచౌకగా రేవంత్‌రెడ్డి ఆత్మీయ బంధువులకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. సీఎం కుటుంబ సభ్యులు, బంధువులు 40 మంది ఉన్నారనీ, త్వరలోనే వారి వివరాలు బయట పెడతామని చెప్పారు. వారికే రూ.నాలుగు కోట్ల ఆస్తిని ట్టబెట్టినట్టు తెలుస్తుందని అన్నారు. హైదరాబాద్‌తోపాటు…

Read More

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి

హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ధర్నా ఆన్‌లైన్‌ పనులు చేయించొద్దని డిమాండ్‌డీఎంహెచ్‌ఓ వెంకట్‌కు వినతి నవతెలంగాన-సిటీబ్యూరోఆశా వర్కర్లతో ఎన్‌సీడీ, టీబీ ఆన్‌లైన్‌ ఎంట్రీలు ఆపాలని, వారి సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేష్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ సౌత్‌ సిటీ కమిటీ అధ్యక్షులు మీనా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌(సీఐటీయూ) గ్రేటర్‌ హైదరాబాద్‌, సెంట్రల్‌, సౌత్‌ సిటీ కమిటీల ఆధ్వర్యంలో గురువారం సికింద్రాబాద్‌లోని హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్య…

Read More

‘ఆర్థిక చట్టం-2025’ను రద్దు చేయాలి

నేషనల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నాయకుల డిమాండ్‌ఆల్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర సదస్సు నవతెలంగాణ – ముషీరాబాద్‌పెన్షనర్స్‌ సవరణ హక్కును నీరుగార్చే ‘ఆర్థిక చట్టం-2025’ను రద్దు చేయాలని నేషనల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం ఆల్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు ఎమ్‌ఎన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఆర్థిక చట్టం-2025’లోని నిబంధనలు పెన్షనర్ల పెన్షన్‌…

Read More

కాంగ్రెస్‌, బీజేపీలు బీసీ బిల్లు ఆమోదానికి కృషి చేయాలి

జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, మంద కృష్ణ మాదిగ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం కషి చేయాలని బీసీ జేఏసీ చైర్మెన్‌ జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ ఈ నెల 30న ఛలో హైదరాబాద్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలను మోసం…

Read More