Headlines

ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్‌కు రావద్దనే హిల్ట్‌ పాలసీ

టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఢిల్లీ మొత్తం కాలుష్యమయంగా మారిందనీ, అలాంటి పరిస్థితి హైదరాబాద్‌కు రావద్దనే హిల్ట్‌ పాలసీని తీసుకొచ్చినట్టు టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అలాంటి పాలసీపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. బీఆర్‌ఎస్‌ నేతలు పదేండ్లు తెలంగాణను అమ్మేసుకున్నా బీజేపీ నాయకులు మాట్లాడలేదని గుర్తుచేశారు. హిల్ట్‌ పాలసీతో కాలుష్యం, భూముల ధరలు తగ్గే అవకాశముంటే దానిపై…

Read More

వికలాంగుల సంక్షేమం దిశగా అడుగులు

ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్‌ ఉన్నత విద్యలో 5 శాతం కేటాయింపులు ఇందిరమ్మ ఇండ్లలోనూ 5 శాతం రిజర్వేషన్‌ఆరేండ్లలోపు వారికి ఉచితంగా సర్జరీలు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరాక వికలాంగుల సంక్షేమం దిశగా అడుగులు వేసింది. అంతకు ముందు వికలాంగుల సంక్షేమం కోసం ఉన్న జీవోలు అమలు కాకపోవడంతో టీపీసీసీ వికలాంగుల విభాగం చైర్మెన్‌గా ముత్తినేని వీరయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలను నిర్వహించారు. గతంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం (డిసెంబర్‌ 3)కు…

Read More

తెలంగాణ శాస్త్రీయ నృత్య కళా సంపద ‘కాకతీయం’

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క‘కాకతీయం తెలంగాణ నాట్యం’ గ్రంథం ఆవిష్కరణ నవతెలంగాణ-కల్చరల్‌తెలంగాణ శాస్త్రీయ నృత్య కళా సంపద ‘కాకతీయం’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పద్మజా రెడ్డి విశేష పరిశోధన చేసి రచించిన ‘కాకతీయం’ తెలంగాణ నాట్యం గ్రంథం కర దీపికగా ఉపయుక్తం అని అభినందించారు. నాట్యగురువు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్‌ జి.పద్మజారెడ్డి పదేండ్లుగా వరంగల్‌ సమీప దేవాలయాల్లో, రామప్ప గుడిలో శిలా శాసనాలు, శిల్పాలు, వివిధ నృత్య గ్రంథాలు,…

Read More

సర్పంచ్‌ మీకు.. ఎంపీటీసీ మాకు..

లేదంటే.. వైస్‌ ప్రెసిడెంట్‌- వార్డుల వారీగా ఒడంబడికలు రిజర్వేషన్లు కలిసి రాని చోట పార్టీలకతీతంగా రహస్య ఒప్పందాలుఎన్నికల కోసం ఒక్కటవుతున్న ప్రత్యర్థులు నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి‘ఎట్లాగూ ఈసారి రిజర్వేషన్లు కలిసి రాలేదు.. మనలో మనకు గొడవలెందుకూ? ఒక్కటైతే పోలా..! అన్నా.. ఈ సారి నువ్వు సర్పంచ్‌గా పోటీ చేద్దామనుకున్నవ్‌..గా సంగతి నాకూ తెలుసు.. కానీ ఏం చేస్తాం! రిజర్వేషన్‌ నీకు కలిసి రాకపాయె.. నాక్కూడా అనుకూలంగా వస్తదో రాదో అనుకున్నా కానీ వచ్చింది. అందుకే…

Read More

సమయస్ఫూర్తి, క్రమశిక్షణకు మారుపేరు రోశయ్య

శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిఆధునిక భీష్ముడు కొణిజేటి రోశయ్య :బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌రవీంద్రభారతిలో మాజీ సీఎం రోశయ్య 4వ వర్ధంతి సభ నవతెలంగాణ-కల్చరల్‌ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆదర్శవంత రాజకీయవేత్త.. నేటి రాజకీయ నాయకులకు మార్గదర్శకుడు.. సమయస్ఫూర్తి కలిగిన వ్యక్తి… క్రమశిక్షణకు మారుపేరు రోశయ్య అని శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 4వ వర్ధంతి సభ తెలంగాణ భాషా సాంస్కృతి శాఖ, కొణిజేటి…

Read More

కేటీఆర్‌ పర్యటనలో విషాదం..గుండెపోటుతో ఫొటోగ్రాఫర్‌ మృతి

వీడియో జర్నలిస్టు దామోదర్‌ మరణం పట్ల కేసీఆర్‌ దిగ్భ్రాంతి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌జీడిమెట్ల ప్రాంతంలో కేటీఆర్‌ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఆయన పర్యటనను చిత్రీకరిస్తున్న ఓ జాతీయ ఛానల్‌ కెమెరామెన్‌ గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే అతన్ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతిచెందాడు. మృతుడిని దామోదరగా గుర్తించారు. వీడియో జర్నలిస్టు దామోదర్‌ మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం తెలిపారు….

Read More

ల్యాండ్ రెవిన్యూ రూ.100కోట్లు

మన తెలంగాణ/హైదరాబాద్/రంగారెడ్డి : ఆదాయానికి మించిన ఆస్తుల కే సులో మరో అవినీతి భారీ తిమింగలం అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) చి క్కింది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ కోతం శ్రీనివాసులు ఇంట్లో ఎసిబి అధికారులు గురు వారం సోదాలు నిర్వహించగా లభించిన సమాచారం మేరకు ఆయన ఆస్తి రూ.100 కోట్లకు పైగా నే ఉంటుందని ఎసిబి విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.రాయదుర్గంలోని ఆయన నివాసం, బంధువులు, స్నేహితులు, బినామీలు,…

Read More

Pawan Kalyan: ఫైవ్‌ పాయింట్ ఫార్ములా..! సేనాని మాస్టర్ ప్లాన్..! కూటమిలో ఉంటూనే పవన్ కల్యాణ్ వ్యూహమేంటి?

Pawan Kalyan: కూటమిలో ఆయనే కీలకం. ముగ్గురు మంత్రులు, 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు. ఇప్పుడు ఆయన బలం ఇదే. రాబోయే రోజుల్లో రాజకీయంగా ఇంకా బలపడాలనుకుంటున్న సేనాని..తన సైన్యం బలాన్ని మరింత పెంచుకునే పనిలో పడ్డారు. అందుకోసం ఏకంగా ఫైవ్ పాయింట్ ఫార్ములా రెడీ చేశారట. గల్లీ టు ఢిల్లీ..లోకల్‌ టు లోక్‌సభ వరకు..పార్టీకి ఓ స్ట్రక్చర్ ఉండేలా కమిటీల ఏర్పాటుకు రెడీ అయ్యారట. కూటమిలో ఉంటూనే పవన్ వ్యూహమేంటి? ఇంకా బలపడేందుకా? ఇప్పుడున్న…

Read More

టెండర్ల నిబంధనలు పాటించాల్సిందే

దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ, చీఫ్‌ విజిలెన్స్‌ అధికారి ఆశిష్‌ మెహ్రోత్రా నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌కాంట్రాక్టు విధానంలో టెండర్ల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్ కుమార్‌ శ్రీవాస్తవ అన్నారు. నిర్ణయాలను మూల్యాంకనం చేయడంలో అధికారులదే కీలకపాత్రని, వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. గురువారం సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో ‘టెండర్లు, కాంట్రాక్టులతో విజిలెన్స్‌ దృక్పథం’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా శ్రీవాస్తవ మాట్లాడుతూ కాంట్రాక్టులు, టెండర్లపై ఇష్టారాజ్యంగా…

Read More

ప్రజా సమస్యలపై పోరు

జనవరి 5,6 తేదీల్లో దేశవ్యాప్తంగా ఆందోళనలు ‘ఉపాది’óపై కేంద్రం నిరంతర దాడినాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలిబలవంతపు భూసేకరణ ఆపాలి.. స్మార్ట్‌ మీటర్లు వద్దువ్యవసాయ, గ్రామీణ కార్మిక సంఘాల పిలుపు నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోదేశంలోని వ్యవసాయ కార్మికులు, రైతులు, కార్మికులు, ప్రజల సమస్యలపై పోరుకు వ్యవసాయ కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. జనవరి 5, 6 తేదీల్లో దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చాయి. గురువారంనాడిక్కడ అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మికుల సంఘాల ఐక్య సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన…

Read More