గణిత ఫోరం విజయనగరం జిల్లా కమిటీ ఎన్నికల వివరాలు
విజయనగరం, శ్రీసూర్య దృష్టి, డిసెంబర్ 7 : ఈరోజు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల బాబామెట్టనందు ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం జిల్లా సమావేశం వాకా చిన్నంనాయుడు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సిద్ధాంతం త్రినాధ రావు సమక్షంలో ఆంధ్రప్రదేశ్ గణిత ఫోరం విజయనగరం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. స్టేట్ కౌన్సలర్స్ గా వాక చిన్నంనాయుడు, కే.కృష్ణంరాజు, ఎస్.రాంబాబు ఎన్నుకోబడ్డారు. విజయనగరం జిల్లా ఆంధ్ర ప్రదేశ్ గణితఫోరం నూతన కార్యవర్గం…
