Headlines

Devi Navaratrulu 2025: శ్రీ రాజరాజేశ్వరి దేవికి నైవేద్యంగా ఏం సమర్పించాలి? ఏ శ్లోకం పఠించాలి?

Devi Navaratrulu 2025: విజయదశమిని చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. దసరా రోజున ఇంద్రకీలాద్రిలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. శ్రీ రాజరాజేశ్వరి దేవికి ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను సమర్పిస్తారు. శ్రీ రాజరాజేశ్వరి దేవికి నైవేద్యంగా లడ్డూలు, చింతపండు పులిహోర, రవ్వ కేసరిని సమర్పిస్తారు. శాంత స్వరూపంతో అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ చెరకుగడను చేతిలో ధరించి ఒక చేత అభయముద్రని చూపిస్తూ దర్శనమిస్తుంది. అపరాజితాదేవి స్వరూపమే రాజరాజేశ్వరీదేవి. అమ్మవారిని దర్శిస్తే అపజయం…

Read More

Pawan Kalyan: దయచేసి ఫ్యాన్స్ వార్స్ కోసం సినిమాలను చంపేయకండి.. హీరోల అభిమానులకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి

Pawan Kalyan: అందరు హీరోల అభిమానులకు సినీ నటుడు పవన్ కల్యాణ్ కీలక విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్స్ వార్స్ కోసం సినిమాలను చంపేయకండి అని పవన్ రిక్వెస్ట్ చేశారు. మంచి సినిమాలను ఆహ్వానిద్దాం, ఆనందిద్దాం అని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఓజీ సినిమా సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఇందులో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఫ్యాన్స్ వార్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా ఫ్యాన్స్ వార్స్ ఆపేయాలని కోరారు. ”నేను సినిమా కంటే పెద్దది చేస్తున్నా. నేను…

Read More

Kendriya Vidyalayas: ఏపీలో కొత్తగా 4 కేంద్రీయ విద్యాలయాలు.. ఎక్కడెక్కడ అంటే..

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్ర ప్రభుత్వం కొత్తగా 4 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించింది. చిత్తూరు జిల్లా మంగసముద్రం, బైరుగానిపల్లె, శ్రీకాకుళం జిల్లా పలాస, అమరావతి శాఖమూరులో కొత్త కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఏపీకి కొత్త కేంద్రీయ విద్యాలయాల కేటాయింపుపై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఏపీకి కొత్తగా నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన హర్షం…

Read More

Vijayadashami: విజయదశమి రోజున విజయ ముహూర్తం టైమింగ్స్ ఇవే.. ఈ సమయంలో ఏ పని చేసినా, ఏ వ్యాపారం ప్రారంభించినా తిరుగు లేదంతే..!

Vijayadashami: దేవీ నవరాత్రుల్లో ఆఖరి రోజు అక్టోబర్ 2న విజయ దశమి. విజయదశమికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలతో సంబంధం లేకుండా అంటే రాహు కాలంతో కానీ, దుర్ముహుర్తంతో కానీ, పంచాంగంతో కానీ సంబంధం లేకుండా విజయదశమి రోజున ఒక ప్రత్యేకమైన ముహూర్తంలో ఏ పని చేసినా సంవత్సరం మొత్తం అద్భుతం ఫలితాలు కలుగుతాయని, దాన్ని విజయ ముహూర్తం అనే పేరుతో పిలుస్తారని పరమ శివుడు పార్వతికి చెప్పాడని భవిష్య…

Read More

మేడిగడ్డ పునరుద్ధరణ

మన తెలంగాణ/హైదరాబాద్:కాళేశ్వరం ప్రా జెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వం ని ర్ణయించింది. వాటి పునరుద్ధరణ డిజైన్ల కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచింది. కాళేశ్వరం ప్రా జెక్టులో భాగమైన ఈ మూడు కీలక బ్యారేజీల పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుల విషయంలో జరిగిన అవకతవక లు, అక్రమాలు, డిజైన్ లోపాలపై ఇప్పటికే రా ష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ…

Read More

రైతులు బలి

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో కాం గ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రెండేళ్లలో 700కు పైగా అన్నదాతల బలవన్మరణాలు జరగడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో, ముఖ్యమంత్రిగా కే సీఆర్ అమలు చేసిన ’రైతు బంధు’ వంటి పథకాల తో తెలంగాణ రైతుల జీవితాల్లో స్వర్ణయుగం నెలకొందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్) స్పష్టం చేశారు. కేసీఆర్ సుపరిపాలన వల్లే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు దేశంలో అత్యధికంగా తగ్గాయని…

Read More

మందస్తు జాగ్రత్తలు

 గాంధీజయంతిని (అక్టోబర్ 2న) పురస్కరించుకొని మాంసం, మద్యం అమ్మకాలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో మాంసం, మద్యం విక్రయాలు అధికంగా జరిగాయి. దసరా పండుగ సందర్భంగా ఈ రెండు రోజులు మద్యాన్ని కొనుగోళ్లు చేయడానికి మందుబాబులు బారులు తీరారు. ఈ సారి దసరా పండుగ (గాంధీ జయంతి రోజున) రావడంతో ప్రజలు ముందస్తుగా భారీగా కొనుగోళ్లు జరపడం విశేషం. గత నెల సెప్టెంబర్ 29వ తేదీన రూ.279 కోట్లు, 30వ తేదీన రూ.333 కోట్లు,…

Read More

13 నుంచి ప్రయివేటు కాలేజీల నిరవధిక సమ్మె

తరగతుల బంద్‌ పాటిస్తాంఫీజు బకాయిలు రూ.వెయ్యి కోట్లు 12 నాటికి విడుదల చేయాలిరాష్ట్ర ప్రభుత్వానికి యాజమాన్యాల డెడ్‌లైన్‌రూ.200 కోట్లే ఇవ్వడంతో దసరా చేసుకోలేని పరిస్థితిసీఎం రేవంత్‌రెడ్డి వీలును బట్టి 18లోపు సమావేశం :ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య చైర్మెన్‌ రమేష్‌బాబు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌‘రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.పది వేల కోట్లున్నాయి. వాటిలో టోకెన్లు ఇచ్చిన నిధులు రూ.1,200 కోట్ల వరకు ఉన్నాయి. దసరా నాటికి రూ.600 కోట్లు, మిగిలిన రూ.600 కోట్లు దీపావళి నాటికి…

Read More

నేడు కొండారెడ్డిపల్లికి సీఎం రేవంత్‌రెడ్డి

ఏర్పాట్లు చేసిన అధికారులు నవతెలంగాణ-వంగూరువిజయదశమిని పురస్కరించుకొని సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి గురువారం తన స్వగ్రామమైన మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొండారెడ్డిపల్లికి వస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు గ్రామంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అడిషనల్‌ కలెక్టర్‌ అమరేందర్‌, జిల్లా ఎస్పీ గైకాట్‌ వైభవ్‌, రాష్ట్ర వ్యవసాయ కమిషన్‌ సభ్యులు కేవీఎన్‌ రెడ్డి బుధవారం హెలిప్యాడ్‌ స్థలాన్ని పరిశీలించారు. సీఎం రేవంత్‌ రెడ్డి మధ్యాహ్నం ఒంటి గంటకు కొండారెడ్డిపల్లి గ్రామానికి రానున్నారు. సాయంత్రం 6 గంటలకు గ్రామస్తులతో కలిసి జమ్మిచెట్టుకు…

Read More

మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మృతి

ఉమ్మడి ఏపీలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలునవతెలంగాణ-సూర్యాపేటఅధికార కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మాజీమంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (73) మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎఐజీ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి విషమించి దామోదర్‌ రెడ్డి బుధవారం రాత్రి 10.10 గంటలకు కన్నుమూశారు. ఖమ్మం జిల్లా కామెపల్లి మండలంలోని పాతలింగాల గ్రామంలో 1952 సెప్టెంబర్‌ 14న రాంరెడ్డి జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీకి…

Read More