ఒక్క ఓటు ఉన్న బీసీలకు టికెట్ ఎలా?
మా తండాలో రిజర్వేషన్ మార్చాలిలేకుంటే ఎన్నికలను బహిష్కరిస్తాం : కూసుమంచి మండలం ధర్మతండాలో గిరిజనుల నిరసననవతెలంగాణ-కూసుమంచిమా తండా స్థానిక సంస్థల రిజర్వేషన్ మార్చి గిరిజనులకే రిజర్వ్ చేయాలని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మ తండా గ్రామంలో గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మ తండా గ్రామపంచాయతీ బీసీలకు రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. తండాలో అందరూ గిరిజనులే ఉన్నామని, ఒక్క ఓటు ఉన్న…
