Headlines

తుఫాను నిర్వాసితులకు ఉప్పులూరి చేయూత

విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మండలంలో గల తుఫాను నిర్వాసితులకు శుక్రవారం సాయంత్రం బియ్యం నిత్యవసర వస్తువులను దేవరపల్లి సొసైటీ అధ్యక్షుడు ఉప్పులూరి రామారావు తాసిల్దార్ ఎం శ్రీనివాసులు అందజేశారు దేవరపల్లి మండలంలో 65 మంది తుఫాను నిర్వాసితులు ఉన్నారు . వీరిలో దేవరపల్లి, 5 బంధపురం 44 ఎర్నగూడెం 3 యాదవుల5 కి మొత్తం 59 మందికి నిత్యవసర వస్తువులు బియ్యం అందజేశారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డ్యూటీ సత్యనారాయణ ఆర్ ఐ కుమార్ వీఆర్వో లక్ష్మి స్థానిక నాయకులు యాగంటి వెంకటరత్నం సొసైటీ డైరెక్టర్ కవల సీతారత్న సూర్యకుమారి స్థానిక తెలుగుదేశం నాయకులు కొండపల్లి దొరయ్య పెన్నమనే నవీన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు

The post తుఫాను నిర్వాసితులకు ఉప్పులూరి చేయూత appeared first on Visalaandhra.

​విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మండలంలో గల తుఫాను నిర్వాసితులకు శుక్రవారం సాయంత్రం బియ్యం నిత్యవసర వస్తువులను దేవరపల్లి సొసైటీ అధ్యక్షుడు ఉప్పులూరి రామారావు తాసిల్దార్ ఎం శ్రీనివాసులు అందజేశారు దేవరపల్లి మండలంలో 65 మంది తుఫాను నిర్వాసితులు ఉన్నారు . వీరిలో దేవరపల్లి, 5 బంధపురం 44 ఎర్నగూడెం 3 యాదవుల5 కి మొత్తం 59 మందికి నిత్యవసర వస్తువులు బియ్యం అందజేశారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డ్యూటీ సత్యనారాయణ ఆర్ ఐ
The post తుఫాను నిర్వాసితులకు ఉప్పులూరి చేయూత appeared first on Visalaandhra.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *