Headlines

అలుపెరుగని పోరాటం

మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్థులతో చర్చ”జూలు దులిపిన సింహాల్లారా/ వేలాదిగా లేవండి../ నేలను విదిలించండి శృంఖలాలను/ నిదురలో మీపైబడ్డ మంచు బిందువులవి/ ఘన సమూహం మీరు/ వాళ్లెంత పిడికెడే!” పి. షెల్లీ రాసిన ఈ నాలుగు లైన్లు సరిగా అర్థం చేసుకోండర్రా! ఇంగ్లీషు పిచ్చి బాగా వున్న సోషల్‌ అధ్యాపకుడు అంటున్నప్పుడే తన ముందు కూచున్న సింహాలు, సివంగులు పుస్తకం చదివి మాంచి ఆవేశంగా వున్నాయి. ఆచార్యుల వారు తాను అసైన్‌మెంట్‌ ఇచ్చి వారం అయిన సందర్భంలో…

Read More

నిద్రలేమి ఆరోగ్యానికి హానికారకం

సంస్కృతంలో, ‘నిద్ర’ అనే పదానికి అర్థం: ని, లేదు/ వద్దు; ద్ర, పరుగెత్తుట/ ఉపసంహరించుకోవుట.నిద్ర అనేది దేహానికి సంపూర్ణ విశ్రాంత స్థితి. మనిషికి ఆరోగ్యపరంగా, పోషకభరిత ఆహారం, పరిశుద్ధమైన వాతావరణం, నీరు, గాలి, వ్యాయామం ఎంత అవసరమో, ఆహ్లాదకరమైన నిద్ర కూడా అంతే అవసరం. శ్రమించిన శరీరం ఏ విధంగానైతే అలిసిపోతుందో, అదే విధంగా శరీరంలోని ఒక అవయవమైన మెదడు కూడా అలసిపోతుంది. మెదడు, శరీరం, రెండూ అలసిపోయినప్పుడు, వాటి అలసట తీర్చి, పునరుత్తేజం చేసే ప్రక్రియ…

Read More

రెండు మనసులను ఒకటి చేసిన పెళ్ళి పాట

మూడు ముళ్ళతో ముడిపడి, ఏడడుగులతో జతపడి, అగ్నిసాక్షిగా ఒక్కటయ్యే అపురూప బంధం. వివాహ బంధం. మన భారతీయ సంప్రదాయంలో పెళ్ళి చాలా విశిష్టమైనది. వేదాలు, పురాణాలు కూడా పెళ్ళి వేడుకను గురించి చాలా గొప్పగా కీర్తించాయి. మహాకవులు, విద్వాంసులు, పండితులు కూడా పెళ్ళి గొప్పతనాన్ని పాటల్లో, పద్యాల్లో తెలియజేశారు. మన తెలుగు సినిమాల్లో కూడా పెళ్ళి గురించి చాలా పాటలు వచ్చాయి. అలాంటి పాటల్లోనిదే ఇది. ఈ మధ్య ఏ పెళ్ళి వేడుకకు వెళ్ళినా ఈ పాటే…

Read More

ఐరోపా విమానాశ్రయాలపై సైబర్ దాడి

న్యూఢిల్లీ: లండన్‌లోని హిత్రో, బెల్జియంలోని బ్రస్సెల్స్, జర్మనీలోని బెర్లిన్ సహా అనేక యూరొపియన్ విమానాశ్రయాలు సైబర్‌దాడికి గురయ్యాయి. దీంతో చెక్‌యిన్, బోర్డింగ్ వంటి విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సైబర్ నేరగాళ్లు సర్వీస్ ప్రొవైడర్లను లక్షంగా చేసుకోవడంతో ఈ సమస్య తలెత్తింది. దీని ఫలితంగా అనేక విమానాలు ఆలస్యం కావడమేకాక, పలు విమానాలు రద్దయినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఇది యూరొపియన్ ఖండంలో వేలాది మంది ప్రయాణికులపై ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు,…

Read More

భారత్ యుద్ధానికి దిగితే పాక్‌కు అండగా సౌదీ పోరాటం: ఖవాజ్ ఆసిఫ్

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌-సౌదీ అరేబియా మధ్య ఇటీవలే రక్షణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంపై పాక్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో ఉద్రిక్తతల సమయంలో సౌదీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఆసిఫ్ మాట్లాడారు. పాక్‌భారత్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు సౌదీ దళాలు మీకు తోడుగా నిలబడతాయా అన్న ప్రశ్నకు కచ్చితంగా అందులో ఎలాంటి సందేహం లేదని బదులిచ్చారు. పాక్, సౌదీ…

Read More

ఢిల్లీలో వందకు పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో శనివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో వందకు పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తనిఖీలు పూర్తయిన తరువాత ఇవి వట్టి బూటకమేనని తేలింది. టెర్రరైజర్స్ 111 అనే పేరుతో ఓ గ్రూపు నుంచి బెదిరింపులు వచ్చాయని పోలీసులు చెప్పారు. ఇదివరకు కూడా ఈ గ్రూపు ఈ మెయిళ్ళ ద్వారా బెదిరింపులు పంపిందని తెలిపారు. ద్వారక లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, క్రిష్ణా మోడల్ పబ్లిక్ స్కూల్, సర్వోదయ విద్యాలయ, సిఆర్‌పిఎఫ్…

Read More

వార ఫలాలు (21-09-2025 నుండి 27-09-2025 వరకు)

మేషం:   మేష రాశి వారికి ఈ వారం ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు సాధించాలనుకున్న కోరిక నెరవేరుతుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.  మీ పైన  నరదృష్టి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తి కి సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి.  విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాలలో ఉన్న వారు ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి జాగ్రత్త…

Read More

ఆస్ట్రేలియా మహిళలదే సిరీస్

శనివారం ఇక్కడి ఆరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరిగిన మూడో, చివరి వన్డే మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళా టీమ్ 47.5 ఓవర్లలో 412 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య టీమిండియా ఇన్నింగ్స్ 47 ఓవర్లలో 369 పరుగుల వద్ద ముగిసింది. ఈ మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా 21తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలి వన్డేలో…

Read More

Andhra Pradesh: వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు రూట్ మార్చేశారా..?

Andhra Pradesh: వైసీపీ ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్‌, బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి, కర్రి పద్మశ్రీలు టీడీపీలో చేరారు. శుక్రవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని అనుకున్నామని, కానీ, మండలి చైర్మన్‌ తమ రాజీనామాలను ఆమోదించకుండా పక్కన పెట్టారని మర్రి రాజశేఖర్‌ ఆరోపించారు. దాని వెనుక ఆయనకు ప్రత్యేక అజెండా ఉందని చెప్పారు. టీడీపీలో చేరడం సొంతగూటికి వచ్చినట్లు ఉందన్నారు కల్యాణ్‌…

Read More

సహనం అవసరం

ప్రియమైన వేణు గీతికకుఎలా ఉన్నావు, ఆఫీస్‌ పని మీద ఢిల్లీ వెళ్ళావు, చాలా సంతోషం. పని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అలాగే వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి ఆచార సంప్రదాయాలు, జీవన శైలి గమనించాలి. కాకపోతే నీకు ఇవి కుదరక పోవచ్చు. ఏమాత్రం అవకాశం ఉన్నా తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి.నాన్న.. ఈ రోజు నీకు సహనం వల్ల జరిగే మంచి, సహనం కోల్పోతే జరిగే నష్టాల గురించి చెప్తాను. ఆడా మగా తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సహనం…

Read More