Headlines

గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను తక్షణమే పరిష్కరించండి..

సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం;; రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చెల్లా శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలని రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా ముదిగుబ్బ రెవిన్యూ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టిన వీఆర్ఏలకు సిపిఐ పార్టీ నాయకులు మద్దతు పలికారు, ఈ…

Read More

India vs Pakistan: ఎందుకంత భయం..? భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ కొత్త వ్యూహం..

India vs Pakistan: ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ మధ్య సూపర్ ఫోర్ మ్యాచ్ సెప్టెంబర్ 21 ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. సూర్యకుమార్ నేతృత్వంలోనే జట్టు ఈ మ్యాచ్‌లో కూడా అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని చూస్తోంది. READ MORE: Sangareddy…

Read More

తెలుగు నుంచి ఆస్కార్ అవార్డుల కోసం పోటీ లో ఉన్న 5 సినిమాలు ఇవే…

Telugu films in Oscars race: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి సినిమాలు చేసిన కూడా స్టార్ హీరోల సినిమాలకు ఇక్కడ మంచి గుర్తింపైతే ఉంటుంది. వాళ్ళు సాధిస్తున్న విజయాలను బట్టి చూస్తుంటే ఇప్పుడు ఇండియాలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ లో ఉందనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సంవత్సరం వచ్చిన…

Read More

KTR : రోడ్ సేఫ్టీ కాదు, కాంగ్రెస్ స్కామ్..కేటీఆర్ సంచలన ఆరోపణలు.!

KTR : తెలంగాణ ప్రభుత్వం రోడ్ సేఫ్టీ సెస్ పేరుతో కొత్త వాహనాల కొనుగోలుదారులపై అదనపు భారం మోపడాన్ని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ చర్య ముఖ్యమంత్రి యొక్క ప్రజావ్యతిరేక వైఖరికి నిదర్శనమని ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు రహదారి ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే, వాటిని అమలు చేయకుండా ప్రజలపై భారం మోపడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని కేటీఆర్…

Read More

సుబ్బిరామిరెడ్డికి Rs 5,700 కోట్ల బ్యాంకు అప్పుమాఫీ.. సామాన్యుడికి మాత్రం ఏది? ఇదేం నీతి?

BIG Relief To Subbarami Reddy: మనదేశ వ్యవస్థలు పలుకుబడి ఉన్న వారి విషయంలో ఒక విధంగా.. బలహీనుల విషయంలో మరొక విధంగా పనిచేస్తుంటాయి. ఇది అనేక సందర్భాల్లో నిరూపితమైంది. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. మనం ఏదైనా అప్పు తీసుకుంటే లేదా పొరపాటున తప్పు చేస్తే బ్యాంకులు ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తుంటాయి. వడ్డీల మీద వడ్డీలు వేసి నరకం చూపిస్తుంటాయి. కొన్ని సందర్భాలలో ఏకంగా ఆస్తులను కూడా జప్తు చేస్తుంటాయి. కానీ ఇవే…

Read More

CM Chandrababu: నా లక్ష్యం ఒక్కటే… అందరి ఆదాయం పెరగాలి..

CM Chandrababu: నా లక్ష్యం ఒక్కటే.. అది, అందరికీ ఆదాయం పెరగాలి అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ అమలు చేశాం.. తల్లికి వందనం అందరు పిల్లలకు ఇచ్చాం.. ప్రజలే ఆస్థి.. మన పిల్లలే మన ఆస్థి.. అని పేర్కొన్నారు.. ఒకేసారి పదివేలకోట్లు నేరుగా ప్రజలకు ఇచ్చాం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం.. ఆడబిడ్డల సంక్షేమంకోసం…

Read More

పాపం పాకిస్తాన్.. భారత్ తో మ్యాచ్ కు ముందు దిమ్మ తిరిగిపోయే షాక్!

India vs Pakistan Asia Cup: ఆసియా కప్ లో పాకిస్థాన్ ప్రస్థానం అంత గొప్పగా లేదు. వాస్తవానికి ఆ జట్టు మీద ఎవరికి పెద్దగా అంచనాలు లేవు కాబట్టి దానిని లెక్కలోకి తీసుకోవడం లేదు. బౌలింగ్ అద్వానంగా ఉంది. బ్యాటింగ్ దారుణంగా ఉంది. ఫీల్డింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక ఫీల్డింగ్ అయితే అత్యంత నాసిరకం. ఇప్పటివరకు లీగ్ దశలో మూడు మ్యాచ్ లు ఆడింది పాకిస్తాన్. ఇందులో భారత జట్టు…

Read More

Hema: మంచు లక్ష్మి ఎపిసోడ్.. మంచు విష్ణుపై హేమ ఫైర్

Hema: మా అసోసియేషన్ పై నటి హేమ ఫైర్ అయ్యారు. ఇటీవల మంచు లక్ష్మి గురించి మాట్లాడిన వాళ్లపై ఎందుకు(Hema) చర్యలు తీసుకోవడం లేదంటూ ఆమె ప్రశ్నించారు. మంచు విష్ణు ఎం చేస్తున్నారు అంటూ కామెంట్ చేశారు. ఈ మేరకు ఆమె వీడియో బైట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే? మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ దక్ష. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రముఖ ఛానల్…

Read More

రైతు బతుకుబండి ఆగిపోతోంది… కానీ ఓ.జీ టికెట్ 1000 రూపాయలు?

బహుజన సమాజ్ పార్టీ ఇన్చార్జి సాకే వినయ్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం:రైతుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం, సినిమా టికెట్ ధరలను మాత్రం ఆకాశానికెత్తుతున్నదని ధర్మవరం బహుజన సమాజ్ పార్టీ ఇంచార్జి సాకే వినయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ రైతు రోజువారీ కష్టానికి తగిన కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేని ప్రభుత్వం, ఎరువుల కొరతతో రైతులు ఆత్మహత్యలకు దారి తీస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం చర్యలు ఎందుకు చేపట్టడం లేదని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.అదే…

Read More