గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను తక్షణమే పరిష్కరించండి..
సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం;; రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చెల్లా శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలని రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన నిరాహార దీక్ష కార్యక్రమంలో భాగంగా ముదిగుబ్బ రెవిన్యూ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టిన వీఆర్ఏలకు సిపిఐ పార్టీ నాయకులు మద్దతు పలికారు, ఈ…
