Headlines

రూ.9000కోట్లు

తెలంగాణ మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలో పేరొందిన ఫార్మా దిగ్గజ కంపెనీ ఎలి లిల్లీ కంపెనీ దేశంలోనే మొదటిసారిగా తమ మా న్యుఫాక్చరింగ్ హబ్‌ను హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. అందుకు అవసరమయ్యే ఒక బిలియన్ డాలర్ల (సుమారు రూ.9,000 కోట్లు) భారీ పెట్టుబడులకు కంపెనీ ముందుకొచ్చింది. ఈ నిర్ణయంతో ఎలి లిల్లీ కం పెనీ ప్రపంచ వ్యాప్తంగా తమ ఔషధాల సరఫరా సామర్థ్యాన్ని విస్తరించనుంది. సోమవారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎలి లిల్లీ…

Read More

రోహిత్ తో AI పవర్డ్ పండగ #CelebrateLargeను ప్రారంభించిన రాయల్ స్టాగ్

గురుగ్రామ్: #CelebrateLarge-మేము జనరేషన్ లార్జ్, మా ప్రతి సంబరం లార్జ్- తమ పండగ కాంపైన్ ప్రారంభోత్సవాన్ని ప్రకటించింది. యువత తమ విలక్షణమైన స్టైల్ మరియు ఉత్సాహాలను నింపుకోవడానికి రాబోయే సంవత్సరాల్లో గుర్తుండిపోయే జ్ఞాపకాలను సృష్టించడానికి మరియు “లివ్ ఇట్ లార్జ్” గా ఉండటానికి పండగలు సరైన సందర్భాలు. బ్రాండ్ యొక్క జనరేషన్ లార్జ్ సిద్ధాంతం యొక్క ప్రేరేపణపై, ఈ ఏడాది కాంపైన్ సంస్కృతిలో లోతుగా పాతుకున్న టెక్-ఫార్వర్డ్, AI-ఆధారిత అనుభవాన్ని ఆవిష్కరిస్తుంది మరియు బ్రాండ్ యొక్క లివ్…

Read More

బిసి రిజర్వేషన్లపై పిటిషన్ కొట్టివేత

మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో బిసి రిజర్వేషన్ల ను 42 శాతం పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీఓను స వాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్నందున జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం బర్ 9 ను జారీ చేసిందని, ఈ జీవోను రద్దు…

Read More

ఈ నెల 10 నుంచి నారెడ్కో ప్రాపర్టీ షో

– హైటెక్స్‌లో ఏర్పాటునవతెలంగాణ – హైదరాబాద్‌రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్ల ఆసోసియేషన్‌ నారెడ్కో ఈ నెలలో మూడు రోజుల పాటు ప్రాపర్టీ షోను ఏర్పాటు చేస్తోన్నట్టు తెలిపింది. అక్టోబర్‌ 10 నుంచి 12 వరకు నగరంలో హైటెక్స్‌లో 15వ ఎడిషన్‌ నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో ఉంటుందని నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు విజయ సాయి మేకా తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది వివిధ రకాల కొనుగోలుదారుల అవసరాలను తీర్చడానికి నివాస, కార్యాలయ వాణిజ్య, రిటైల్‌…

Read More

ఏథర్‌ 5 లక్షల యూనిట్ల ఉత్పత్తి

బెంగళూరు : దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ లిమిటెడ్‌ వాహన ఉత్పత్తిలో నూతన మైలురాయిని చేరినట్లు ప్రకటించింది. తమిళనాడులోని హోసూర్‌లో ఉన్న తమ తయారీ ప్లాంట్‌ నుండి 5 లక్షల వాహనాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. 5,00,000 స్కూటర్లను అధిగమించడం ఏథర్‌కు ఒక ప్రధాన మైలురాయి అని ఆ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీటీఓ స్వప్నిల్‌ జైన్‌ పేర్కొన్నారు. ‘మా మొట్టమొదటి ప్రోటోటైప్‌ నుండి నేటి వరకు, మా ప్రయాణం…

Read More

ఫోన్‌ పే, ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ నుంచి విష్‌ క్రెడిట్‌ కార్డ్‌

బెంగళూరు : ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే, ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లు సంయుక్తంగా విష్‌ క్రెడిట్‌ కార్డును విడుదల చేసినట్టు సోమవారం వెల్లడించాయి. దీని కోసం ఫోన్‌పే యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపాయి. వినియోగదారులు కేవలం రూ.2000 నుండి డిపాజిట్‌ చేయడం ద్వారా విష్‌ క్రెడిట్‌ కార్డును పొందవచ్చని పేర్కొన్నాయి. జనాభాలోని అన్ని వర్గాలకు క్రెడిట్‌ కార్డులను చేరువ చేసే క్రమంలో కస్టమర్లకు మంచి క్రెడిట్‌ హిస్టరీని నిర్మించడంలో ఈ ప్రోడక్ట్‌ కీలక పాత్ర పోషిస్తుందని…

Read More

ఎకరానికి రూ.177 కోట్లు

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో కొత్త రికార్డు నెలకొం ది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వేలానికి ఊహించని స్పందన లభించింది. సోమవారం నిర్వహించిన వేలంపాటలో ఎకరానికి రూ. 177 కోట్లు చొప్పున ఎంఎస్‌ఎన్ రియాలిటీ సంస్థ కొనుగోలు చేసింది. మొత్తం 7.67 ఎకరా ల భూమిని ఆ సంస్థ వేలంలో రూ. 1357.59 కోట్లకు దక్కించుకుంది. ప్రారంభ ధరను టిజిఐఐసి ఎకరాకు రూ.101 కోట్లుగా వేలం వేయ గా…

Read More

ఆ పది రాష్ట్రాల్లోనే సంపన్నులు

అక్కడే అభివృద్ధి కేంద్రీకృతం మిగిలిన భారతావనిలో అన్నీ సమస్యలే దేశంలో పెరిగిపోతున్న అంతరాలున్యూఢిల్లీ : దేశంలో 1,687 మందికి వెయ్యి కోట్ల రూపాయలకు పైగా సంపద ఉంది. అలాగే 358 మంది వద్ద ఎనిమిదిన్నర వేల కోట్ల సంపద పోగుపడి ఉంది. వీరందరి వద్ద కలిపి ఉన్న సంపద భారత జీడీపీలో దాదాపు సగానికి సమానమని హూరన్‌ ఇండియా రిచ్‌ తాజా జాబితా తెలిపింది. ఈ గణాంకాలు దేశానికి గర్వకారణమని అనిపిస్తోంది కదూ ! కానీ నాణేనికి…

Read More

స్థానికులకు ఉద్యోగాలు లేవు

పాలనపై పెత్తనమంతా బయటి వారిదేలడఖ్‌లో పరిస్థితిపై నిజ నిర్ధారణ కమిటీ నివేదికశ్రీనగర్‌ : లడఖ్‌లో ప్రాంతంలో స్థానిక యువతకు ఉద్యోగాలు లభించడం లేదు. పరిపాలనపై బయటి వారే పెత్తనం చెలాయిస్తున్నారు. నేషనల్‌ అలయన్స్‌ ఆఫ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్స్‌, హమ్‌ భారత్‌ కీ లాగ్‌, సోషలిస్ట్‌ పార్టీ (ఇండియా)తో కూడిన ప్రతినిధి బృందం గత నెల 10-14 తేదీల మధ్య శ్రీనగర్‌, కార్గిల్‌, లెహ్‌లో పర్యటించి రాజకీయ, మత నేతలతో సమావేశమైంది. తన పర్యటనకు సంబంధించి నిజ నిర్ధారణ…

Read More

లడఖ్‌ కౌన్సిల్‌ ఎన్నికలు వాయిదా?

శ్రీనగర్‌ : లెహ్‌లో లడఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఎల్‌ఏహెచ్‌డీసీ) ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. కౌన్సిల్‌ పదవీకాలం నవంబర్‌ 2వ తేదీతో ముగుస్తుంది. లెహ్‌జిల్లాలో ఇటీవల నెలకొన్న అశాంతితో పాటు లడఖ్‌లో చలికాలంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు ఎన్నికల వాయిదాకు కారణంగా భావిస్తున్నారు. లడఖ్‌లో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. దీనికితోడు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలను వచ్చే ఏడాది మార్చి…

Read More