ఎన్డీఎస్ఏ నివేదిక మేరకే కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ
ఈనెల 22లోగా నిర్ణయంపెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత : నీటిపారుదల శాఖ సమీక్షలో మంత్రి ఉత్తమ్ నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగానే కాళేశ్వరం బ్యారేజీలను పునరుద్ధరిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. అలాగే పెండింగ్లో ఉన్న నీటి పారుదల పనులను పూర్తిచేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం అనంతరం ఉత్తమ్కుమార్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి…
