నవతెలంగాణ-హైదరాబాద్: ఇవాళ స్వాతంత్య్ర సమరయోధుడు ధరీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జన్జాతీయ గౌరవ్ దివాస్ కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. గిరిజన నాయకుడి పోరాటం, వారసత్వాన్ని స్మరించుకుంటూ న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో ప్రేరణస్థల్లో బిర్సా ముండా విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్పర్సన్ హరివంశ్, కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, బిజెపి ఎంపీలు రంవీర్ సింగ్ బిదూరి, బన్సురి స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.
The post బిర్సా ముండాకు రాష్ట్రపతి నివాళి appeared first on Navatelangana.
నవతెలంగాణ-హైదరాబాద్: ఇవాళ స్వాతంత్య్ర సమరయోధుడు ధరీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జన్జాతీయ గౌరవ్ దివాస్ కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. గిరిజన నాయకుడి పోరాటం, వారసత్వాన్ని స్మరించుకుంటూ న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో ప్రేరణస్థల్లో బిర్సా ముండా విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్పర్సన్ హరివంశ్, కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, బిజెపి
The post బిర్సా ముండాకు రాష్ట్రపతి నివాళి appeared first on Navatelangana.
