Headlines

వీధి కుక్కల స్వైర విహారం

విశాలాంధ్ర – కడియం : కడియం మండలంలోని పలు గ్రామాలలో వీధి కుక్కల స్వైర విహారంతో పెద్దల నుండి పిల్లల వరకు అందరూ బెంబేలెత్తిపోతున్నారు. బయటకు వెళ్ళాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా కుక్కలు దాడులు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా చిన్నారులను పాఠశాలలకు పంపించాలంటే తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఏప్రిల్ 1, 2025 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు దాదాపుగా 700 మంది కుక్కకాటుకు గురై కడియం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు…

Read More

ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చే సింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రా మకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్లాగ్‌షిప్ అభివృద్ధి కార్యక్రమాల అమలు విభాగం ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌ను ప్రభు త్వం నియమించింది. ఈయన దీంతోపాటు సం క్షేమశాఖ ప్రత్యేక సిఎస్‌గా కొనసాగనున్నారు. ర వాణా శాఖ కమిషనర్‌గా కె.ఇలంబర్తిని నియమించడంతో పాటు పశుసంవర్ధకశాఖ కార్యదర్శి గా ఆయనకు అదనపు బాధ్యతలను…

Read More

కోటి దీపోత్సవం

నవంబర్ 3వ న కడియపులంక లో కోటి దీపోత్సవం. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, కడియపులంక శ్రీ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర కార్తీక మాసం పురస్కరించుకొని కోటి దీపోత్సవ కార్యక్రమం నవంబర్ 3వ తేదీన నిర్వహించబడుతుందని ఆలయ కమిటీ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం తెలిపారు. మూడవ తేదీ కార్తిక సోమవారం ఉదయం ఆంజనేయ స్వామి వారి జన్మ నక్షత్ర పూజ, సాయంత్రం పార్వతీ పరమేశ్వరుల శాంతి కళ్యాణం అనంతరం కోటి దీపోత్సవ…

Read More

ఆవ రైతులను ఆదుకోవాలి

కడియం ఆవ రైతులను వెంటనే ఆదుకోవాలి. విశాలాంధ్ర – కడియం : ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ వలన రైతులకు విపరీతమైన నష్టం వాటిల్లిందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, వైసిపి మండల అధ్యక్షులు వై సతీష్ చంద్ర స్టాలిన్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కడియం గ్రామంలో గిరజాల బాబు ఇంటి వద్ద జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడియం మండలంలో అత్యధిక రైతులు వరి పండిస్తారని, ఇటీవల కురిసిన వర్షాల వల్ల వారు…

Read More

మానవత్వం చాటుకున్న

మానవత్వం చాటుకున్న టీవీసీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాడల విష్ణు చక్రవర్తి. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం కడియపులంక పంచాయతీ పరిధిలోని బుర్రిలంక గ్రామానికి చెందిన టీవీసీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాడాల విష్ణు చక్రవర్తి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అభాగ్యులకు తోడుగా నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. సంపాదనలో కొంత శాతం వెచ్చించి సేవా కార్యక్రమాలు చేపట్టి, తద్వారా మానసిక సంతోషాన్ని పొందుతున్నట్టు చెబుతున్నారు. మండల కేంద్రమైన కడియం గ్రామానికి చెందిన గానుగుల సీతారత్నం…

Read More

Cm Chandrababu: టీడీపీ ఇక ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదు.. ఇకపై రోజంతా పార్టీ ఆఫీస్‌లోనే- సీఎం చంద్రబాబు

Cm Chandrababu: పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్ చాట్ చేశారు. తెలుగుదేశం ఇక ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదని ఆయన జోస్యం చెప్పారు. సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగుతామన్నారు. ఇకపై వారంలో ఒకరోజు పార్టీ ఆఫీస్ కి వచ్చి రోజంతా ఉంటాను అని చెప్పారు. పార్టీ కార్యాలయానికి వస్తే సొంతింటికి వచ్చినట్లు ఉంటుందన్నారు. అదే సమయంలో అసలు వాస్తవాలు తెలుస్తాయన్నారు. పార్టీ కార్యాలయంలో ఉంటేనే బాండింగ్ పెరిగి అన్ని విషయాలు తెలుస్తాయని చంద్రబాబు అన్నారు. వారంలో…

Read More

బాధితులకు భరోసా

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో : మొంథా తుఫాన్ కారణంగా సంభవించిన వరదల్లో మృతులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల తో వరంగల్ ఉమ్మడి జిల్లా వరద నష్టంపై శుక్రవా రం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ రాష్ట్రంలో12 జిల్లాల్లో మొంథా తుఫాను సృష్టించిన బీభత్సానికి రాష్ట్రవ్యాప్తంగా పంటలు గ్రామాలు, పట్టణాలు తీ వ్రంగా నష్ట పోయాయని చెప్పారు. వరంగల్ నగరంలోని వరద…

Read More