Headlines

నేటి నుంచి ఇంటర్ పరీక్ష ఫీజు స్వీకరణ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజును నేటి నుంచి స్వీకరించనున్నారు. లేట్ ఫీజు లేకుండా ఈ నెల 14 వరకు చెల్లించొచ్చు. రూ.100 ఫైన్‌తో ఈ నెల 16-24, రూ.500తో ఈ నెల 26 నుంచి డిసెంబ‌ర్‌ 1 వరకు, రూ.2వేల జరిమానాతో డిసెంబ‌ర్‌ 10 నుంచి 15 వరకు స్వీకరిస్తారు. ఇంగ్లీష్‌ ప్రాక్టికల్స్‌కు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ స్టూడెంట్స్ కు రూ.630, ఫస్టియర్ ఒకేషనల్‌కి రూ.870, సెకండియర్ ఆర్ట్స్‌కు రూ.630, సెకండియర్ సైన్స్,…

Read More

Koti Deepotsavam 2025: నేటి నుంచి కోటి దీపోత్సవం షురూ.. తొలి రోజు విశేష కార్యక్రమాలు ఇవే..

Koti Deepotsavam 2025: రచన టెలివిజన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. నవంబర్ 1 నుంచి 13 వరకు జరిగే ఈ ఆధ్యాత్మిక వేడుక హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా అంగరంగ వైభవంగా కొనసాగనుంది. ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ ఆధ్వర్యంలో జరిగే దీపాల పండగకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి దీపాలు వెలిగిస్తారు. భక్తి టీవీ ఆధ్వర్యంలో 2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమైన…

Read More

చిత్తూరులో కాలేజీ భవనం పైనుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా సితమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఘోరం జరిగింది. ల్యాబ్ ప‌రీక్ష‌కు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్పడ్డింది. ఎన్ నందినిరెడ్డి అనే యువతి బీటెక్ లో ఇసిఇ చదువుతోంది. ల్యాబ్ పరీక్షకు అనుమతించక పోవడంతో మానస్థపంతో అకాడమిక్ బ్లాక్ మూడవ అంతస్తు నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నందిని రెడ్డి స్వగ్రామం సామిరెడ్డి పల్లి, జీడి నెల్లూరు మండలంగా గుర్తించారు. వెంటనే పోలీసులు…

Read More

సీఎం సహాయ నిధి

సీఎం సహాయ నిధి చెక్కులతో పేదలకు ఆర్ధిక బరోసా  విశాలాంధ్ర – సీతానగరం: సీఎం సహాయ నిధి చెక్కులు ద్వారా పేదలకు ఆర్ధిక బరోసా కలుగుతుంది అని జనసేన పార్టీ నా సేన నా వంతు రాష్ట్ర కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి అన్నారు. గురువారం మండలంలో చినకొండేపూడి, ముగ్గుళ్ళ, రాజంపేట, మునుకూడలి, సింగవరం గ్రామాల్లోసుమారు మూడు లక్షల రూపాయల విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి బత్తుల వెంకటలక్ష్మి స్వయంగా అందచేశారు….

Read More

బీసీ వసతిగృహంలో 86 మంది విద్యార్థులకు అస్వస్థత

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని ధర్మవరం బీసీ వసతిగృహంలో ఆహారం కలుషితమై 86 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వసతిగృహంలో మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా… శుక్రవారం 110 మంది హాజరయ్యారు. రాత్రి భోజనాలయ్యాక 9 గంటల తర్వాత 86 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వసతిగృహం సిబ్బంది, పోలీసులు వారిని అంబులెన్స్‌లో గద్వాల ఏరియా ఆస్ప‌త్రికి తరలించారు. చికిత్స అనంతరం విద్యార్థులు కోలుకుంటున్నట్లు కోదండాపురం ఎస్సై మురళి తెలిపారు. The…

Read More

తులాభారం

విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి బాలదుర్గమ్మ ఆలయంలో శుక్రవారం నాడు అంగరంగ వైభవంగా 3 తులభార కార్యక్రమాలు జరిగాయి దేవరపల్లి గ్రామానికి చెందిన ముదునూరి శివరాజు నాగలక్ష్మి దంపతుల కుమారుడు దుర్గాప్రసాద్ రాజుకు పట్టిక బెల్లంతో తులాభారం నిర్వహించారు ఇదే విధంగా ముదునూరు దుర్గాప్రసాద్ రాజు శ్రావణి దంపతుల కుశాల్ కుమార్ వర్మ కు బెల్లం తోను మరియొక కుమారుని మోచిత్ కుమార్ వర్మకు పటిక బెల్లంతో తులాభారం నిర్వహించారు అంతకుముందు బాలదుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక…

Read More

Vijay – Rashmika : నిశ్చితార్థం తర్వాత మొదటిసారి ఇద్దరూ ఒకే స్టేజిపై..? ఫ్యాన్స్ కి పండగే.. ఇప్పటికైనా చెప్తారా?

Vijay – Rashmika : గత కొన్నేళ్లుగా టాలీవుడ్ రూమర్ కపుల్ గా ప్రేమలో ఉన్నారు, డేటింగ్ చేస్తున్నారు అని వైరల్ అయిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ఇటీవల కొన్ని రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయం వాళ్ళు అధికారికంగా ప్రకటించకపోయినా విజయ్, రష్మిక టీమ్ మీడియాకు సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత వాళ్ళిద్దరి వేళ్ళకు కొత్త రింగ్స్ కూడా కనబడటంతో అంతా ఫిక్స్ అయ్యారు.(Vijay – Rashmika) అయితే నిశ్చితార్థం తర్వాత కూడా…

Read More

పారాయణ ప్రత్యేక పూజలు

విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్య ధ్యాన మందిరంలో సౌందర్యలహరి శివానందలహరి పారాయణ ప్రత్యేక పూజలు గోపాలపురం అక్టోబర్ 31 వైభవ్ న్యూ గోదావరి న్యూస్ నెట్వర్క్ ప్రతినిధి దేవరపల్లి జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్య ధ్యాన మందిరంలో కార్తీక మాసం శుక్రవారం పర్వదిన సందర్భంగా సౌందర్యలహరి శివానందలహరి పారాయణ చేశారు ఇంతకుముందు ఒకే పానిపట్టంపై గల విఘ్నేశ్వరుడు జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్యులు మహాలక్ష్మి సరస్వతి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు సందర్భంగా జగద్గురు శ్రీశ్రీశ్రీ…

Read More

వాలీ బాల్ క్రీడలో రాష్ట్ర స్థాయికి ఎంపిక

విశాలాంధ్ర – సీతానగరం: ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ తన ప్రతిభతో వాలీ బాల్ క్రీడలో రాష్ట్ర స్థాయికి ఎస్ కే అజీమ ఎంపిక అయ్యింది. మండలంలో వెదుళ్లపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఎస్ కే అజీమ శుక్రవారం అనపర్తి బలుల పాఠశాలలో జరిగిన అండర్ 17 పోటీలలో విజయం సాధించి శనివారం కొవ్వూరులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు హరహత సాధించింది అని…

Read More

POCSO Act: కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి… 20ఏళ్ల జైలు శిక్ష

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఒక తండ్రి తన 15 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేశాడు. తల్లి పనిలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. బాధితురాలి తల్లి తన భర్త తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గిర్వాన్ పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితుడైన తండ్రిని అరెస్టు చేసి జైలుకు పంపారు.. Red Also:KTR : జూబ్లీహిల్స్ నుంచే బీఆర్‌ఎస్ విజయయాత్ర ప్రారంభం…

Read More