Headlines

తుఫాను నిర్వాసితులకు ఉప్పులూరి చేయూత

విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మండలంలో గల తుఫాను నిర్వాసితులకు శుక్రవారం సాయంత్రం బియ్యం నిత్యవసర వస్తువులను దేవరపల్లి సొసైటీ అధ్యక్షుడు ఉప్పులూరి రామారావు తాసిల్దార్ ఎం శ్రీనివాసులు అందజేశారు దేవరపల్లి మండలంలో 65 మంది తుఫాను నిర్వాసితులు ఉన్నారు . వీరిలో దేవరపల్లి, 5 బంధపురం 44 ఎర్నగూడెం 3 యాదవుల5 కి మొత్తం 59 మందికి నిత్యవసర వస్తువులు బియ్యం అందజేశారు ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డ్యూటీ సత్యనారాయణ ఆర్ ఐ…

Read More

Rain Alert : దూసుకొస్తున్న కొత్త అల్పపీడనం.. మరోసారి తుపాను ముప్పు తప్పదా..? డేంజర్ జోన్‌లో ఆ ప్రాంతాల ప్రజలు..

Rain Alert : తెలుగు రాష్ట్రాల ప్రజలను వరుస తుపానులు అతలాకుతలం చేస్తున్నాయి. జూన్ నెల నుంచి రెండు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. రెండుమూడు రోజుల క్రితం మొంథా తుపాను ఏపీని అతలాకుతలం చేసింది. ఈ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో 17 రంగాలకు రూ.5,244 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. 1.98లక్షల మంది రైతులకు సంబంధించి 3.75లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. రహదారులు పెద్దెత్తున కోతకు గురయ్యాయి. మరోవైపు…..

Read More

సపక్ తక్రా పోటీలలో

విశాలాంధ్ర – దేవరపల్లి : రాష్ట్రస్థాయిలో అండర్ 14 అండర్ 17 సపక్ తక్రా పోటీలో పాల్గొనే క్రీడాకారులు ఎంపిక శుక్రవారంనాడు జరిగింది దేవరపల్లి మండలం రామన్నపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరిగిన పోటీలలో అండర్ 14 బాలబాలికలు అండర్ 17 బాల బాలికల క్రీడాకారుల వివరాలను రామన్నపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మరియు శాప్ డైరెక్టర్ రవీంద్రనాథ్ తెలిపారు అండర్ 14 బాలబాలికలు రాష్ట్రస్థాయి సపతక్రా పోటీలలో పాల్గొంటారు అనంతపురం…

Read More

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

* నేడు సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. పెద్దన్నవారిపల్లిలో పెన్షన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు.. * నేటి రాత్రికి లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు.. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి లండన్ వెళ్లనున్న చంద్రబాబు.. వ్యక్తిగత పర్యటన తర్వాత పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్న సీఎం.. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ డిస్టింగ్విష్ట్ ఫెలోఫిస్ అవార్డ్-2025కు ఎంపికైనా భువనేశ్వరి.. * నేడు పార్వతీపురం జిల్లాలో ఇద్దరు మంత్రుల పర్యటన.. సీతంపేటలో మన్యం అందాలను తిలకిద్దాంరండి కార్యక్రమం.. కార్యక్రమంలో పాల్గొననున్న…

Read More

Daily Astrology: శనివారం దిన ఫలాలు.. ఆ రాశి వారు జాగ్రత్త!

NTV Daily Astrology as on 1st November 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. ​Daily Astrology Saturday…

Read More

పంట నష్టం మూడు వేల ఎకరాల పై మాటే

తాళ్లపూడి మండలం లో పంట నష్టం మూడు వేల ఎకరాల పై మాటే*   విశాలాంధ్ర – తాళ్లపూడి : తుఫాను ప్రభావం ఎక్కువ శాతం  వ్యవసాయ పంటల పై చూపింది. దాదాపుగా 3000 ఎకరాల కు పైగా భారీ వర్షాల గాలుల తాకిడి కి గురయ్యాయని అధికారుల ప్రాధమిక అంచనా.   వరి, ఆరటి, మినుము పంటల రైతులు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, ఉన్నతధికారుల ఆదేశాల మేరకు నష్టాల అంచనా చేయిస్తున్నారు. సచివాలయాల వ్యవసాయ సహాయకులు ద్వారా…

Read More

ఆరోగ్యం పట్ల ప్రజలు ప్రత్యేకశ్రద్ధ వహించాలి

విశాలాంధ్ర – కడియం : మొంథా తుఫాను కారణంగా ప్రజలు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కడియం, కడియపులంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు డాక్టర్ ఎం మణిజ్యోత్స్న, డాక్టర్ ఎన్ జెస్సీ సుప్రియ అన్నారు. నిల్వ ఉన్న నీటిలో దోమల లార్వా ఉంటుందని, దీనివల్ల డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని, కావున ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని, వేడిగా ఉన్న ఆహార పదార్థాలు…

Read More

ఏఐటీయూసీ ఆవిర్భవ  దినోత్సవం లో రేఖా భాస్కరరావు

ఘనంగా ఏఐటీయూసీ 106 వ ఆవిర్భవ  దినోత్సవం  కార్మికులకు విప్లవ శుభా కాంక్షలు తెలియజేసిన   ఏ ఐ.టి..యు.సి. రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు రేఖా భాస్కరరావు  విశాలాంధ్ర – నిడదవోలు : ఏఐ.టి.యు.సి 106 వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిడదవోలులో ఎ.ఐ.టి.యు.సి. ఏరియా  సమితి  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భముగా పలు కార్మిక  సంస్థల వద్ద ఎ.ఐ.టియుసి పతకాల్ని  ఆవిష్కరించిన  ఎ.ఐ.టి.యు.సి  నాయకులు  కార్యకర్తలు నిడదవోలు మెయిన్ రోడ్ లో  పొట్టిశ్రీరాములు విగ్రహము వద్ద శ్రీ…

Read More

రోడ్లను తిరిగి బాగు చేస్తాం

తుఫానుకు దెబ్బతిన్న రోడ్లను తిరిగి బాగు చేస్తాం ……… మంత్రి కందుల దుర్గేష్ విశాలాంధ్ర  – నిడదవోలు : భారీ వర్షాలు, మొంథా తుఫాన్ కు నియోజకవర్గంలో  దెబ్బతిన్న రోడ్లను ప్రభుత్వ సహకారంతో  తిరిగి బాగు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.  మొంథా తుఫాన్ ధాటికి దెబ్బతిన్న కానూరు-ఉసులుమర్రు రోడ్డును మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ తుఫాన్ కారణంగా పాడైన   కానూరు-ఉసులుమర్రు సిమెంట్ రోడ్డును రూ 3 కోట్లతో నిర్మాణం…

Read More

గొప్ప రాజ‌నీతిజ్ఞురాలు ఇందిరా గాంధీ

విశాలాంధ్ర – రాజ‌మండ్రి సిటి : భారతదేశపు మొట్టమొదటి, ఏకైక  మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ అని,  ఆమె  బ్యాంకులను జాతీయం చేసి గొప్ప సంస్క‌ర‌ణ‌లు చేశార‌ని, ఇది ఆమె గొప్ప‌త‌న‌మ‌ని , ఇందిరాగాంధీ  ప్రవేశపెట్టిన పంచ సూత్రాలు భారతదేశ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టి.కే. విశ్వేశ్వర రెడ్డి అన్నారు. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా శుక్రవారం నాడు ఉదయం స్థానిక…

Read More