Headlines

సర్‌పై సమరమే!

నేటినుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు  ఓటర్ల జాబితా సమగ్ర సవరణ, జాతీయ భద్రత తదితర అంశాలపై చర్చకు పట్టుపట్టనున్న విపక్షాలు 14 బిల్లులతో సిద్ధమైన ప్రభుత్వం చర్చల ఎజెండాను బిఎసి నిర్ణయిస్తుంది అఖిలపక్ష భేటీలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు న్యూఢిల్లీ: డిసెంబర్ 1 నుంచి పార్లమెంటు శీతాకాలం సమావేశాలకు రంగం సిద్ధమైంది. పార్లమెంటులో ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రి విజన్, జాతీయ భద్రత పరిస్థితిపై స్పష్టమైన చర్చ జరగాలని, ఆదివారం నాడు జరిగిన…

Read More

మీరు శాపగ్రస్తులయ్యారా? వివిధ శాపాలు ఇవే.. ఇందులో..

Kaal Sarp Dosh: జీవితంలో మన కార్యవ్యవహారాలు, ఆచరణలు, విద్య, మరణం, ఉద్యోగము, వివాహము, సంతానము, రుణాలు మొదలగునవి అన్నింటినీ జాతక చక్రము వివరిస్తుంది. జాతకచక్రంలో గ్రహస్థితి పరిశీలన వల్ల పూర్వ జన్మ విషయాలన్నీ అవగతమవుతాయి. పరాశర మహర్షి తన “బృహత్పరాశర హోరాశాస్త్రంలో “పూర్వజన్మ శాపద్యోతక’ అనే శీర్షికలో అంతర్గత భాగంగా ఎనిమిది విధాలైన శాపాలను వివరించారు. అవి. 1) సర్పశాపం 2) పితృశాపం 3) మాతృశాపం 4) భ్రాతృశాపం 5) మాతులశాపం 6) బ్రహ్మశాపం 7)…

Read More

కొండగట్టులో 30 దుకాణాలు బుగ్గి

అర్ధరాత్రి అగ్రిప్రమాదం 2 గంటల పాటు ఎగిసిపడిన మంటలు ఆలస్యంగా వచ్చిన అగ్నిమాపక వాహనం కాలిబూడిదయిన షాపులు బాధితుల కన్నీరుమున్నీరు ఆదుకుంటామని మంత్రులు అడ్లూరి, పొన్నం భరోసా ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరా మన తెలంగాణ/జగిత్యాల ప్రతినిధి/మల్యాల: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో శనివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 30 దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో కోటి రూపాయలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. విద్యుత్ షార్ట్ సర్కూట్‌తో ఓ…

Read More

రెండో దశ పంచాయతీకి నామినేషన్లు షురూ

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఆదివారం ప్రారంభమైంది. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 3,242, వార్డు స్థానాలకు 1,821 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనున్నాయి. ఈ నెల 2 వరకు అభ్యర్ధులు నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు సమర్పింవచ్చు. ఈ నెల 3న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 6…

Read More

తమిళనాడులో హైవేపై బస్సులు ఢీ.. 11 మంది మృతి

చెన్నై : తమిళనాడులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కనీసం 11మంది మృతి చెందారు. దాదాపు 40 మంది వరకూ గాయపడ్డారు. రాష్ట్రంలోని శివగంగ జిల్లాలోని తిరుపత్తూరు వద్ద తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు చెందిన రెండు బస్సులు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులు మృతి చెందారని అధికారులు తెలిపారు.వీరిలో తొమ్మండుగురు మహిళలు ఉన్నారు. సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ముందు మృతుల సంఖ్య ఏడు అని ప్రకటించారు. కానీ చికిత్స…

Read More

London Paan Stains: మరకల గోల..! లండన్ కు ఎంత కష్టం వచ్చింది..! ఆ ఎర్రని మరకల క్లీనింగ్ కోసం 35 లక్షలు ఖర్చు..

London Paan Stains: గుట్కా నమలడం రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయడం. పాన్ నమలడం.. ఎక్కడ పడితే అక్కడ ఊసేయడం. మన దగ్గర ఇది చాలా చాలా కామన్. కొందరు చేసే ఇలాంటి వెధవ పనుల వల్ల రోడ్లన్నీ ఎర్రటి మరకలతో చండాలంగా మారుతున్నాయి. ఎక్కడ చూసినా ఎర్రటి మరకలే కనిపిస్తున్నాయి. ఆ వీధులన్నీ ఎంతో అపరిశుభ్రంగా మారుతున్నాయి. అనారోగ్య సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమస్యతో ఓ దేశం నలిగిపోతోంది. పాన్, గుట్కా…

Read More