అనుమతి లేని మినరల్ వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలి
సామాజిక ఉద్యమకారుడు వి రాజశేఖర్ శర్మనవతెలంగాణ – తిమ్మాజిపేటనాగర్ కర్నూల్ పట్టణంలోని అనుమతి లేని, నాణ్యత ప్రమాణాలు పాటించని మినరల్ వాటర్ ప్లాంట్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని సామాజిక ఉద్యమకారుడు వి రాజశేఖర్ శర్మ డిమాండ్ చేశారు. జిల్లా మొత్తంలో మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, వీటిలో చాలా వరకు ప్రభుత్వ అనుమతులు లేకుండా కనీస పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండా నడుస్తున్నాయి. నాచు పట్టిన ట్యాంకులలో నీటి నిల్వ తుప్పు పట్టిన యంత్రాలు ఏళ్ల…
