Headlines

ఏపీలోని పట్టణాలకు రూ. 281 కోట్ల నిధులు.. ప్రభుత్వం జీవో జారీ

ఏపీలోని పట్టణాలకు 15వ ఆర్థిక సంఘం నిధులురెండో విడతగా రూ. 281.89 కోట్ల విడుదలఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు, పది లక్షల లోపు జనాభా ఉన్న (నాన్-మిలియన్ ప్లస్) నగరాలకు రెండో విడత గ్రాంట్‌గా రూ. 281.89 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఈ నిధులను ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో…

Read More

‘మన శంకర్ వరప్రసాద్ గారు’ 2వ సాంగ్ ప్రోమో వచ్చేసింది..ఈసారి తేడాగా ఉందేంటి!

Sasirekha Song Promo: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు'(Mana Shankar Varaprasad Garu) చిత్రం పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్ ని ఎంచుకోవడం, అది కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి దరక్షత్వం లో తెరకెక్కడం వంటివి ఈ చిత్రం…

Read More

Google search In 2025 : 2025లో గూగుల్‌లో ఏ ఐపీఎల్ జ‌ట్టు కోసం ఎక్కువ‌గా వెతికారో తెలుసా..? ఆర్‌సీబీ, చెన్నై, ముంబైలు కానే కాదు..

Google search In 2025 : మ‌రికొన్ని రోజుల్లో కొత్త సంవ‌త్స‌రం రానుంది. 2025 సంవ‌త్స‌రంలో క్రీడ‌ల్లో ఎన్నో ఉత్తేజ‌క‌ర‌మైన క్ష‌ణాలు, ఊహించ‌ని ప‌రాజయాల‌ను చూశాము. ముఖ్యంగా ఐపీఎల్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అభిమానుల‌కు ఈ ఏడాది ఎంతో ప్ర‌త్యేకం అన్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ తొలిసారి ఆర్‌సీబీ జ‌ట్టు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఐపీఎల్ విజేత‌గా నిలిచిన క్షణంలో స్టార్ విరాట్ కోహ్లీ సైతం భావోద్వేగానికి గురైయ్యాడు. అయితే.. ఆస‌క్తిక‌రంగా…

Read More

రష్యా–భారత్‌ సంబంధం మరింత బలోపేతం.. పుతిన్‌ పర్యటనలో వ్యూహాత్మక ఒప్పందాలు!

Russia India Relations: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారతకు వచ్చారు. డిసెంబర్‌ 4, 5 తేదీల్లో జరిగిన పుతిన్‌ పర్యటన భారత–రష్యా సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయం తెచ్చింది. ఈ రెండు రోజులలో రాజకీయ, వ్యూహాత్మక, సాంస్కృతిక అంశాలపై చర్చలు, ఒప్పందాలు జారి, ప్రత్యేకమైన విశ్వాసంతో మోదీ–పుతిన్‌ కలుసుకున్నారు. ఇప్పటి వరకు పుతిన్‌ భారత్‌లో మూడుసార్లు పర్యటించారు. మన్‌మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడు, వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు వచ్చారు. ఇప్పుడు మోదీ…

Read More

Palnadu Crime: పల్నాడులో తల్లీకొడుకుల మృతి కలకలం.. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరణ..?

Palnadu Crime: పల్నాడు జిల్లాలో తల్లీకొడుకుల మృతి కలకలం సృష్టిస్తుంది. రొంపిచర్ల మండలం కొత్తపల్లికి చెందిన శ్రీకాంత్ ఏడు నెలల కొడుకు శరత్ కు అనారోగ్యంగా ఉండడంతో భార్య త్రివేణితో కలిసి నర్సరావుపేట ఆసుపత్రికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో పాలపాడు వద్ద మేజర్ కాల్వ వద్ద బైకు స్కిడ్ అయ్యింది. దీంతో బైకుపై ఉన్న త్రివేణి కొడుకుతో సహా కాలువలో పడిపోయింది. కాలువలో పడిపోయిన భార్య, కొడుకు కోసం గాలించినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గల్లంతైన…

Read More

విమానాల రద్దు.. అందుబాటులో ప్రత్యేక రైళ్లు

నవతెలంగాణ – హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్‌-చెన్నై, చర్లపల్లి-కోల్‌కతా, హైదరాబాద్‌-ముంబయికి దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. వీటిలో బెర్తులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. The post విమానాల రద్దు.. అందుబాటులో ప్రత్యేక రైళ్లు appeared first on Navatelangana. ​నవతెలంగాణ – హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది…

Read More

వైసీపీలోకి జెసి పవన్ రెడ్డి చేరికకు బ్రేక్!

JC Pawan Reddy: ఏపీ ( Andhra Pradesh)రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకొని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడాలని భావిస్తోంది. అందుకు ఏ అవకాశం విడిచి పెట్టకూడదని చూస్తోంది. ముఖ్యంగా రాయలసీమ జోన్లో పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే అనంతపురం జిల్లాలో జెసి ఫ్యామిలీని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది….

Read More

‘అఖండ-2’ రిలీజ్ వాయిదా.. బుక్ మై షోలో షాకింగ్ అప్‌డేట్

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘అఖండ-2’. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. కొత్త విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చిత్ర కొత్త రిలీజ్ డేట్‌ని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ టికెట్ బుకింగ్ ఫ్లాట్‌ఫామ్ బుక్‌ మై షో పెట్టిన ఓ అప్‌డేట్ అభిమానులకు షాక్ ఇచ్చింది. ‘అఖండ-2’ కొత్త విడుదల తేదీపై…

Read More

Brazil: బ్రెజిల్‌లో తప్పిన ఘోర విమాన ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా పెద్ద ఎత్తున మంటలు

బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. సావోపాలోలోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 180 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అవుతుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తం అయి మంటలు అదుపు చేశారు. దీంతో ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించేశారు. ప్రాణాలతో బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇది కూడా చదవండి: Sonu Sood: ఆదేశాలు పాటిస్తారు.. సిబ్బందిని తిట్టడం కరెక్ట్ కాదు.. ఇండిగో సంక్షోభంపై సోను సూద్…

Read More

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు కేటీఆర్‌ ఘన నివాళి..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సమ సమాజ స్వాప్నికుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకోవడానికి రాజ్యాంగంలో బాబాసాహెబ్ చొరవతో ఏర్పాటుచేసిన ఆర్టికల్ 3 ఎంతగానో దోహదపడిందన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చూపిన బాటలోనే తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలన సాగిందని చెప్పారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా…..

Read More