ఏపీలోని పట్టణాలకు రూ. 281 కోట్ల నిధులు.. ప్రభుత్వం జీవో జారీ
ఏపీలోని పట్టణాలకు 15వ ఆర్థిక సంఘం నిధులురెండో విడతగా రూ. 281.89 కోట్ల విడుదలఆంధ్రప్రదేశ్లోని పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు, పది లక్షల లోపు జనాభా ఉన్న (నాన్-మిలియన్ ప్లస్) నగరాలకు రెండో విడత గ్రాంట్గా రూ. 281.89 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. ఈ నిధులను ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో…
