Headlines

Sonu Sood: ఆదేశాలు పాటిస్తారు.. సిబ్బందిని తిట్టడం కరెక్ట్ కాదు.. ఇండిగో సంక్షోభంపై సోను సూద్ సందేశం

దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభం అందరికీ తెలిసిందే. గత ఐదు రోజులుగా ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు వర్ణించలేనివి. తిండి తిప్పలు లేకుండా ఎయిర్‌పోర్టుల్లో నరకయాతన పడుతున్నారు. ఇదేం దుస్థితి బాబోయ్ అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇంకొందరైతే సోషల్ మీడియా వేదికగా ఎయిర్‌లైన్ సంస్థ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహావేషాలు వ్యక్తం చేస్తున్నారు. బండ బూతులు తిడుతున్నారు. చెత్త ఎయిర్‌లైన్స్ అంటూ ఎవరికి తోచినట్లుగా దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా విమానయాన శాఖ రంగంలోకి దిగిన పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. ఇది…

Read More

మొన్న ఉండవెల్లి.. నేడు కోమటిరెడ్డి.. జగన్ కు అదే సలహా!

Komati Reddy Venkata Reddy: జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) శాసనసభకు వెళ్లడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వనందున తాను సభకు హాజరుకానని చెబుతున్నారు. అయితే అది సహేతుకమైన కారణం అయితే మాత్రం కాదు. ఎందుకంటే ఆయన నిర్ణయాన్ని ఎవరు ఆహ్వానించడం లేదు కూడా. తెలంగాణలో తన మిత్రుడు కేసిఆర్ సభకు హాజరు కావడం లేదు. కానీ తమ పార్టీ ఎమ్మెల్యేలను పంపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ పని కూడా…

Read More

Harish Rao: హోంగార్డులందరికీ రైజింగ్‌డే శుభాకాంక్షలు..

Harish Rao: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డులందరికీ రైజింగ్‌డే శుభాకాంక్షలు తెలిపారు మజీ మంత్రి హరీష్‌రావు.. ప్రజాభద్రత, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్‌ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణలో మీరు అందిస్తున్న సేవలు అమూల్యమని కొనియాడారు.. హోంగార్డుల సేవలను గుర్తించిన బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో రూ. 9000 గా ఉన్న వేతనాన్ని, రూ. 27,600 కు పెంచిందన్నారు. ట్రాఫిక్ లో విధులు నిర్వహించే వారికి 30% రిస్క్ అలవెన్స్ ఇచ్చింది. మహిళా హోంగార్డులకు ప్రసూతి సెలవులు ఇచ్చి ఆత్మ గౌరవం…

Read More

Smriti Mandhana : ఎంగేజ్‌మెంట్ రింగ్ ఎక్క‌డ‌? పెళ్లి వాయిదా త‌రువాత స్మృతి మంధాన ఫ‌స్ట్ పోస్ట్‌..

Smriti Mandhana : భార‌త మ‌హిళా స్టార్ బ్యాట‌ర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప‌లాశ్ ముచ్చ‌ల్ ల పెళ్లి న‌వంబ‌ర్ 23న జ‌ర‌గాల్సి ఉండ‌గా వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. వివాహం వాయిదా ప‌డిన త‌రువాత స్మృతి మంధాన తొలిసారి సోష‌ల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. అయితే.. ఇది ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌కు సంబంధించిన వీడియో. ఇక్క‌డ వ‌ర‌కు అంతా బాగానే ఉంది గానీ.. ఈ వీడియోలో స్మృతి మంధాన…

Read More

బీజేపీలో చేరికలు

నవతెలంగాణ – గంభీరావుపేట: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ లో చేరుతున్నారని బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అన్నారు.శుక్రవారం గంభీరావుపేట బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి దుర్గేష్ ఆధ్యర్వంలో ముచ్చర్ల గ్రామానికి చెందిన సర్పంచి అభ్యర్థి కుంట కనకయ్యతో పాటు పలువురు బీజేపీ పార్టీ లో చేరారు.ఈ సందర్బంగా రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కార్యకర్తలు…

Read More

టేకాఫ్‌ అవుతుండగా అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రమాదం

నవతెలంగాణ – హైదరాబాద్: టేకాఫ్‌కి రెడీ అవుతుండగా లాటమ్‌ సంస్థకు చెందిన ఎయిర్‌బస్ ఏ320లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే విమాన సిబ్బంది మంటలను ఆర్పేసి ప్రయాణికులను కిందకు దింపేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. బ్రెజిల్‌ లోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. లాటమ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్‌ ఏ320 విమానం 180 మంది ప్రయాణికులతో టేకాఫ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ…

Read More

బ్యాటింగ్ భళా.. బౌలింగ్ ఢీలా.. వైజాగ్ లో గెలవాలంటే..

IND vs SA: టెస్ట్ సిరీస్ వైట్ వాష్ కు గురైన తర్వాత.. టీమిండియా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించింది.. రెండో వన్డేలో కూడా 350 కి మించి పరుగులు చేసింది. అయినప్పటికీ బౌలింగ్ సరిగ్గా లేకపోవడంతో ఓటమిపాలైంది. దీంతో ఈ సిరీస్ విజేతను నిర్ణయించే చివరి మ్యాచ్ శనివారం విశాఖపట్నంలో జరగనుంది. తొలి రెండు వన్డేలలో రెండు జట్లు భారీగా పరుగులు చేశాయి. శనివారం విశాఖపట్నంలో జరిగే మ్యాచ్లో కూడా భారీగా…

Read More

కాలపరీక్షకు నిల్చిన భారత్-రష్యా మైత్రి

భారత్ష్య్రా 23 వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ అరుదెంచడం యావత్ ప్రపంచ దేశాల దృష్టి భారత్‌పైనే ఉంది. ఈ సదస్సు ప్రక్రియ 2000 సంవత్సరం లో ప్రారంభమైన తరువాత పుతిన్ పర్యటన నాలుగేళ్ల విరామం చేసుకోవడం ఇంతవరకు లేదు. అగ్రరాజ్యం అమెరికా సహా నాటో కూటమి లోని అన్ని దేశాలకు చుక్కలు చూపిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించడం అమెరికాతోపాటు పొరుగున…

Read More

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. రేవంత్‌ గేమ్‌ ఛేంజర్‌ ప్లాన్‌!

Telangana Rising Global Summit: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 8, 9వ తేదీల్లో గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించనుంది. ఈమేరకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు, వివిధ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు. ‘తెలంగాణ రైజింగ్‌’ అనే ఇతివృత్తంతో జరిగే ఈ కార్యక్రమం పారిశ్రామిక వేత్తలు, సృజనాత్మక ఆలోచనకారులు, నిర్ణయాధికారులు, సినిమా, క్రీడలు, విద్యా రంగాల నుంచి ఎంపికైన వ్యక్తులు, విదేశీ ప్రతినిధులు, నిపుణులను ఒకే వేదికపైకి రానున్నారు. సుమారు…

Read More

క్రిస్మస్ వేడుకల్లో కారు బీభత్సం.. 10మంది దుర్మరణం

నవతెలంగాణ – హైదరాబాద్: ఫ్రాన్స్‌లో క్రిస్మస్ పండుగకు ముందు ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఫ్రాన్స్ ఓవర్సీస్ రీజియన్ అయిన గ్వాడెలోప్‌లోని సెయింట్-ఆన్‌లో క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లలో ఉన్న జనసమూహంపైకి ఒక కారు దూసుకెళ్లింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 10 మంది మరణించగా, మరో 9 మంది గాయపడ్డారు. సెయింట్-ఆన్‌లోని టౌన్ హాల్, చర్చి ఎదురుగా ఉన్న షోల్చర్ స్క్వేర్‌లో ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు…

Read More