Headlines

75 బంతుల్లో 138 పరుగులు.. ఇదీ విధ్వంసం అంటే..

Ind Vs Aus Women Beth Mooney: 3 వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా, ఆస్ట్రేలియా మహిళల జట్లు తలపడుతున్నాయి. ఇప్పటికే రెండు జట్లు చెరొక మ్యాచ్ లో విజయం సాధించాయి. నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో శనివారం రెండు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు ఆకాశమేహద్దుగా చెలరేగిపోయింది. 47.5 ఓవర్లలో 412 పరుగులకు ఆల్ అవుట్ అయింది. వాస్తవానికి టీం ఇండియా ఎదుట ఇది కొండంత లక్ష్యం. గతంలో…

Read More

సన్ షైన్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

 నవతెలంగాణ – చండూర్ స్థానిక సంక్షేమ పాఠశాలలో శనివారం  బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినిలు ఉపాధ్యాయులు అందరూ కలిసి సేకరించిన రకాల పువ్వులతో పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మ  ఆధ్వర్యంలో  అద్భుతంగా బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ కోడి వెంకన్న  మాట్లాడుతూ తొమ్మిది రోజులు 9 రకాల నైవేద్యాలతో బతుకమ్మలను రకరకాల పువ్వులతో పేర్చి బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు నిర్వహిస్తారని  వాటి యొక్క ప్రాముఖ్యతలను వివరించారు. ఈ…

Read More

పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్న పూర్వ విద్యార్థులు 

నవతెలంగాణ- గోవిందరావుపేట తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో పూర్వ విద్యార్థులు తమకు తోచిన విధంగా తోడ్పాటును అందిస్తున్నారు. దీనిలో భాగంగా పోలే పెళ్లి రమేష్ 1999-2000విద్యా సంవత్సరంలో జడ్పీహెచ్ఎస్ చల్వాయి 10వ తరగతి చదువుకునీ హైదరాబాదులో చిరు ఉద్యోగం చేస్తూ పాఠశాల ఉన్నతికి తన సహకార అందిస్తున్నారు యునైటెడ్ హైదరాబాద్ ద్వారా పాఠశాల కి ఎన్జీవో ఆర్గనైజేషన్ ద్వారా ఎనలేని సేవలు అందించి ఉన్నారు.  గత సంవత్సరం ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కొరకు పిల్లల డ్రాయింగ్…

Read More

సాందీపనిలో బతుకమ్మ సంబరాలు

నవతెలంగాణ – కట్టంగూర్ మండల కేంద్రంలోని సాందీపని ఇంగ్లీష్ మీడియం  పాఠశాలలో  బతుకమ్మ సంబరాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, విద్యార్థినిలు, ఉపాధ్యాయురాలు బతుకమ్మను ఆడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోగుల రాములు, ఉపాధ్యాయులు గట్టిగొర్ల యాదగిరి, నిమ్మనగోటి వెంకటప్రసాద్,శంకర్, రేణుక,పద్మ, ఆకాంక్ష,శిరీష, విజయలక్ష్మి, శ్రీలేఖ్య ఉన్నారు. The post సాందీపనిలో బతుకమ్మ సంబరాలు appeared first on Navatelangana. ​నవతెలంగాణ – కట్టంగూర్ మండల కేంద్రంలోని సాందీపని ఇంగ్లీష్…

Read More

స్వచ్ఛమైన ఆరోగ్య భారత్ ను నిర్మించాలి

అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్యనవతెలంగాణ – వనపర్తి గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉంచగలిగినపుడే జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న స్వచ్ఛమైన, ఆరోగ్య భారతదేశాన్ని నిర్మించగలమని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య పేర్కొన్నారు. స్వచ్ఛత హి సేవా – 2025 లో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జిల్లాలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శనివారం లీడ్ బ్యాంక్ కార్యాలయం, వనపర్తి జిల్లా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉదయం స్థానిక…

Read More

H-1B visa: అమెరికాలో ఏ కంపెనీ ఎక్కువ H-1B వీసాలను ఇచ్చిందో తెలుసా..?

H-1B visa:  విదేశీ ఉద్యోగులకు ఇచ్చే H-1B వీసాలపై ట్రంప్ సర్కార్ కొత్త నిబంధల్ని తీసుకువచ్చింది. విదేశీ ఉద్యోగుల్ని నియమించుకునే కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వానికి 1,00,000 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. భారత కరెన్సీలో ఇది రూ. 88 లక్షలు. ఈ చర్య భారతీయ టెక్కీలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. H-1B వీసా హోల్డర్లలో దాదాపు 70 శాతం మంది భారతీయులే ఉన్నారు. ఈ చర్య వల్ల చాలా యూఎస్ కంపెనీలు స్థానిక అమెరికన్లను నియమించుకుంటాయని, అమెరికన్ ప్రతిభకు…

Read More

IAS Transfers: ఏపీలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు.. ఈ సారి తొమ్మిది మంది..

IAS Transfers: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఓవైపు సంక్షేమం మరోవైపు.. స్థిరమైన పాలనపై దృష్టిసారించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సుదీర్ఘ కసరత్తు చేస్తూ.. అధికారులను బదిలీ చేస్తున్నారు.. ఈ మధ్యే సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు.. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు.. వివిధ శాఖల అధిపతులను మారుస్తూ వచ్చిన కూటమి ప్రభుత్వం.. తాజాగా, మరో తొమ్మిది మంది IAS అధికారులను బదిలీ చేసింది.. Read Also: CM Chandrababu:…

Read More

Bigg Boss 9 Telugu: ఇదేం క్రేజ్ సామీ.. సెకండ్ వీక్ వోటింగ్ టాప్ లో సుమన్ శెట్టి.. మర్యాదగా ఎలిమినేట్ అవుతున్న కామనర్

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9లో సెకండ్ వీక్ ఎలిమినేషన్ కి టైం దగ్గర పడింది. ఇప్పటికే ఈ సీజన్ మొదటి ఎలిమినేషన్ గా శ్రష్టి వర్మ బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. దాంతో, ఈవారం ఖచ్చితంగా కామనార్ ఎలిమినేట్ అవుతారంటూ నెటిజన్స్, ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇక రెండోవారం విషయానికి వస్తే, సుమన్ శెట్టి, భరణి, ఫ్లోరా సైని, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, డీమాన్ పవన్ నామినేషన్స్…

Read More

రైల్వే స్టేషన్‌ వద్ద మహిళ మృతదేహం కేసు.. ఆటోలో మృతదేహాన్ని 37 కి.మీ. తీసుకొచ్చి, ఆ మూటను యువకుడు ఎలా ఎత్తుకెళ్లాడో చూడండి..

Charalapalli case: చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద గోనె సంచిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆ మృతదేహం బెంగాల్‌కు చెందిన ప్రమీల అనే మహిళదని తేల్చారు. పది సంవత్సరాల నుంచి ఆమె భర్తకు దూరంగా ఉంటున్నారు. మరో బెంగాలీ యువకుడితో ప్రమీలకు పరిచయం పెరిగింది. హైదరాబాద్‌, కొండాపూర్ ప్రాంతంలో ఆ యువకుడితో కలిసి ఉంది. అతడే ప్రమీలను చంపి మూటలో వేశాడు. ఆటోలో మృతదేహాన్ని 37 కిలోమీటర్లు తీసుకుని, చర్లపల్లి…

Read More

ట్రంప్ నిర్ణయం.. భారతీయులకు ఇంత ఆనందమా?

Donald Trump: అదేంటి ప్రపంచం మొత్తం తలకిందులవుతుంటే.. భారత ఐటీ కంపెనీల ఆర్థిక మూలాలు కదిలిపోతుంటే.. అమెరికా వెళ్లాలి అనుకునే సగటు భారతీయుడు కలగానే మిగిలిపోతుంటే.. మీరేంటి ఇలా శీర్షిక పెట్టారు.. ఇదేం శాడిజం.. ఇదే దిక్కుమాలిన జర్నలిజం.. అని తిట్టుకునేరు.. వాస్తవానికి మేం పెట్టిన శీర్షిక కరెక్టే. అందులో ఉన్న కంటెంట్ కూడా కరెక్టే… ఇంతకీ అసలు విషయం ఏంటంటే…. Welcome Back NRIs. #h1bvisa pic.twitter.com/7SzubhFm5o — ✎ πundhati (@Polytikles) September 20,…

Read More