Headlines

వాహన కొనుగోలుదారులపై భారం మోపడం సిఎం ప్రజావ్యతిరేక వైఖరికి నిదర్శనం

పెరిగిపోతున్న ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే వాటిని అమలు చేయాల్సింది పోయి, వాహన కొనుగోలుదారులపై భారం మోపడం ముఖ్యమంత్రి ప్రజావ్యతిరేక వైఖరికి నిదర్శనం అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి రోడ్ సేఫ్టీకి నిధులు కేటాయించి భద్రతా ప్రమాణాలను పెంచకుండా ఇలా అమాయక ప్రజలపై భారం మోపడం అత్యంత దారుణం అని మండిపడ్డారు. హైడ్రా వంటి దిక్కుమాలిన విధానాలతో ప్రభుత్వ ఆదాయాలకు…

Read More

Vasantha Krishna Prasad: జోగి రమేష్‌కి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కౌంటర్.. ఆ విషయం అందరికీ తెలుసు..!

Vasantha Krishna Prasad: మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జోగి రమేష్ చేసిన ఆరోపణలకు అదేస్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. అసెంబ్లీ సమావేశాలలో NTPSలో బూడిద సమస్య గురించి నేను ప్రశ్న అడిగాను.. సోమవారం ఈ ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం అసెంబ్లీలో వస్తుందని తెలిపారు.. అయితే, జోగి రమేష్ దురదృష్ట వశాత్తూ రెండు సార్లు గెలిచారు.. NTPS బూడిద కాంట్రాక్టర్ తో కుమ్మక్కై జోగి ఇలా మాటాడుతున్నారు…

Read More

OG: ఓజీ కోసం 20 ఏళ్ళ రూల్ బ్రేక్ చేసిన పవన్.. బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అంటున్న తమన్

OG: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. గ్యాంగ్‌ స్టర్ డ్రామాగా పాన్ ఇండియా లెవల్లో డైరెక్టర్ సుజిత్‌ ఈ సినిమాను(OG) తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంకా మోహన్‌ నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, ప్రకాశ్‌ రాజ్‌, శ్రియా రెడ్డి, శామ్‌ కీలక పాత్రలోనటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల కానుంది ఈ సినిమా. Bigg Boss 9 Telugu: ఇదేం…

Read More

Congress: ‘‘ప్రధాని మోడీ బలహీనుడు’’.. ట్రంప్ H-1B వీసాలపై కాంగ్రెస్ విమర్శలు..

Congress:`నైపుణ్యం కలిగిన కార్మికులకు ఇచ్చే H-1B వీసాలపై అమెరికా 100,000 డాలర్ల (రూ. 88 లక్షలకు పైగా) వార్షిక రుసుమును విధించింది. ట్రంప్ తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ నిర్ణయం వల్ల భారతీయులపై చాలా ప్రభావం పడుతోంది. 70 శాతం హెచ్1బీ వీసా హోల్డర్లు భారతీయులే ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే, ఈ నిర్ణయం తర్వాత, ప్రధాని నరేంద్రమోడీని కాంగ్రెస్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది. Read Also: Viral Wedding: పోయే…

Read More

Xiaomi: స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, టాబ్లెట్‌లపై దీపావళి ఆఫర్‌లు

~ స్మార్ట్‌ఫోన్‌లపై 45% వరకు, QLED టీవీలపై 55% వరకు, మరియు టాబ్లెట్‌లు మరియు ఎకోసిస్టమ్ ఉత్పత్తులపై 60% వరకు ఆదాను పొందండి ~ ~ సాటిలేని విలువతో ఉత్తమ ఆవిష్కరణలను కోరుకునే కస్టమర్ల కోసం పండుగ సీజన్ మరింత ప్రత్యేకంగా చేయబడింది ~ నవతెలంగాణ బెంగళూరు : ఈ దీపావళికి మీ ఇళ్లను మరియు వేడుకలను ప్రకాశవంతం చేయడానికి సిద్ధంగా ఉండండి. గ్లోబల్ టెక్నాలజీ లీడర్ అయిన షావోమి ఇండియా, తన స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు,…

Read More

వీఆర్ఏల సమస్యలను పరిష్కరించండి.. ఏఐటీయూసీ

విశాలాంధ్ర పుట్టపర్తి: – వీఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు పేర్కొన్నారు. శనివారం ఆర్డీవో కార్యాలయం ముందు వీఆర్ఏలు ధర్నాకు ఏఐటియుసి మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్ద కాలం నుంచి వీఆర్ఏల సమస్యలను పట్టించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు .ప్రభుత్వాలు మారుతున్న వీఆర్ఏల జీవితాలు ఏమాత్రం మారటం లేదని, ప్రధానంగా పే స్కేల్ ప్రకారం 21 వేల రూపాయలు వేతనం ఇవ్వాలని, కారుణ్య నియామకాల కింద…

Read More

Minister Lokesh: రూ.100 కోట్ల పరకామణి దొంగ వెనుక వైసీపీ నేతలు.. తిరుమల శ్రీవారి సొత్తును దోచుకున్నారు..మంత్రి లోకేశ్ సంచలన ఆరోపణలు

Minister Lokesh: తిరుమల పరకామణి చోరీ ఘటనపై తీవ్రంగా స్పందించారు మంత్రి లోకేశ్. ట్విట్టర్ వేదికగా వైసీపీపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. 100 కోట్ల రూపాయల దోపిడీ వెనుక వైసీపీ నేతలు ఉన్నారని లోకేశ్ ఆరోపించారు. శ్రీవారి సొత్తును రియల్ ఎస్టేట్ లో పెట్టుబడిగా పెట్టారని చెప్పారు. పరకామణి చోరీలో టీటీడీ మాజీ ఛైర్మన్ నుంచి మాజీ సీఎం జగన్ వరకు అందరూ నిందితులే అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. దొంగలు, దోపిడీదారులకు కేరాఫ్ అడ్రస్…

Read More

H1Bకి లక్ష డాలర్ల ఫీజు : ఇండియన్స్ ఇప్పటికైనా ఇంటికొచ్చేయండి

H-1B Visa New Rules: ట్రంప్ ఏ ముహూర్తానయితే హెచ్ వన్ బి వీసా కు లక్ష డాలర్లు ఫీజు వసూలు చేస్తున్నట్టు ప్రకటించాడో.. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా కుదేలు అయిపోయింది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఐటీ కంపెనీలు తల పట్టుకున్నాయి. ఇక ఫార్మా కంపెనీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ వల్ల ఎఫెక్ట్ కానీ రంగమంటూ లేదు. ఇంత జరుగుతున్నప్పటికీ ట్రంప్ జస్ట్ ఎంజాయ్ చేస్తున్నాడు. తన నిర్ణయం…

Read More

టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన అంతర్జాతీయ తైక్వాండో విజేతలు

నవతెలంగాణ -కంఠేశ్వర్  ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మొదటి ఏసియన్ అంతర్జాతీయ తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీల్లో నిజామాబాద్ టైం స్కూల్ విద్యార్థులు పలు విభాగాల్లో బంగారు పథకాలు సాధించారు. ఈ సందర్బంగా శనివారం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను నిజామాబాద్ లోని వినాయకనగర్ లోని ఆయన నివాసంలో కలిశారు. అనంతరం పథకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో…

Read More

నలందలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

నవతెలంగాణ – ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి లో నలంద పాఠశాల యందు ముందస్తు బతుకమ్మ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు మొదట బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి బతుకమ్మకు పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బతుకమ్మలను పాఠశాల మైదానంలో ఉంచి ఉపాధ్యాయుని విద్యార్థులు అందరూ కలిసి ఆటపాటలతో బతుకమ్మ నృత్యాలు చేయడం జరిగింది. పాఠశాల యజమాన్యం కరస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపాల్ సాగర్  బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు ఎలా జరుపుకుంటారు బతుకమ్మ పేర్లను వాటి ప్రాముఖ్యతని విద్యార్థులకు…

Read More