MLAs Defection Issue: ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో ట్విస్ట్.. ఆ ఆరుగురికి స్పీకర్ నోటీసులు
BRS MLAs : తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను విచారణ జరిపేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు భావిస్తున్న ఆరుగురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఫిర్యాదు దారులకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. Also Read: Congress : కాంగ్రెస్ జూబ్లీహిల్స్ రేసుగుర్రం…
