Musalamma Temple: వాటే మిరాకిల్..! చోరీ చేసిన హుండీ డబ్బును.. నెల తర్వాత అదే గుడిలో వదిలివెళ్లిన దొంగలు.. ఆ భయంతోనే అంటూ లేఖ..
Musalamma Temple: అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో చిత్ర విచిత్ర సంఘటన వెలుగుచూసింది. ఆలయంలో చోరీ చేసిన డబ్బును.. . తిరిగి అదే గుడిలో వదిలి వెళ్లిపోయారు దొంగలు. అంతేకాదు.. ఓ లేఖను కూడా వదిలి వెళ్లారు. చోరీ చేసిన దేవుడి డబ్బును తిరిగి ఎందుకు గుడిలో వదిలేశారో అందులో తెలియజేశారు. బుక్కరాయ సముద్రంలోని ముసలమ్మ దేవాలయంలో ఈ మిరాకిల్ జరిగింది. నెల రోజుల క్రితం ఆలయంలో హుండీ చోరీ.. నెల రోజుల క్రితం ఆలయంలో దొంగతనం…
