Headlines

Cm Chandrababu On Rayalaseema: రాయలసీమకు రాబోయే ప్రాజెక్టులు ఇవే..! రతనాల సీమ చేస్తాం.. ఇది సీబీఎన్ మాట..

Cm Chandrababu On Rayalaseema: అనంతపురంలో జరిగిన కూటమి పార్టీల బహిరంగ సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ అభివృద్ధిపై మాట్లాడారు. రాయలసీమలో కరవును శాశ్వతంగా దూరం చేస్తామన్నారు చంద్రబాబు. ఇది మీ CBN మాట అని అన్నారు. సీమలో డిఫెన్స్, స్పేస్, ఏరో స్పేస్, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ పరిశ్రమలు, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పారు చంద్రబాబు. సోలార్, విండ్ ఎనర్జీతో ఈ ప్రాంతానికి కొత్త ఎనర్జీ…

Read More

Cm Chandrababu: జగన్‌ది ధృతరాష్ట్ర కౌగిలి.. నమ్మి వెళితే బలైపోతారు.. సభకు రాకుండా రప్పా రప్పా అని రంకెలు వేస్తున్నారు- సీఎ చంద్రబాబు.

Cm Chandrababu: అనంతపురంలో జరిగిన కూటమి పార్టీల బహిరంగ సభలో వైసీపీ చీఫ్ జగన్ పై నిప్పులు చెరిగారు సీఎం చంద్రబాబు. వైసీపీ నాయకుడిది ధృతరాష్ట్ర కౌగిలి అని అన్నారు. ఎవరైనా పొరపాటున ఫేక్ మాటలు నమ్మి దగ్గరికి వెళితే ధృతరాష్ట్ర కౌగిలికి బలి అవుతారని హెచ్చరించారు. ఐదేళ్లు ఆ ధృతరాష్ట్ర కౌగిలిలోనే ఉన్నారు, 2024 ఎన్నికల్లో ప్రజలకు విముక్తి కలిగిందని చెప్పారు. తెలుగుదేశం ఆవిర్భావంతో సీమ ప్రజల జీవితాల్లో మార్పు మొదలైందన్నారు చంద్రబాబు. సీమ ప్రజల…

Read More

AP Govt : నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వం ప్రత్యేక కాల్‌ సెంటర్.. సురక్షితంగా తీసుకొస్తామని మంత్రి లోకేశ్‌ భరోసా

AP Govt on Nepal protests : నేపాల్‌లో జెన్‌-జడ్‌ నిరసనలతో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే నేపాల్‌లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మరోవైపు.. నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీ వాసుల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేసింది. అంతేకాక.. ఆర్టీజీఎస్ లో ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది….

Read More

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటో వివాదం.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు..

Pawan Kalyan: ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాయోజన వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. సమాజానికి పనికొచ్చే ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేయాలని కోర్టు సూచించింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. Also Read: Raja Singh: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు రాజాసింగ్ రిక్వెస్ట్.. అలాచేస్తే మరోసారి అధికారం మీదే..  డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోను…

Read More

Raja Singh: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు రాజాసింగ్ రిక్వెస్ట్.. అలాచేస్తే మరోసారి అధికారం మీదే.. 

Raja Singh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ రిక్వెస్ట్ చేశారు. మత మార్పిడులను ఆపడానికి మీ శక్తినంతా ఉపయోగించండి, ఆ హిందువులు మిమ్మల్ని మరోసారి అధికారంలోకి తీసుకొస్తారంటూ సూచించారు. Also Read: CP Radhakrishnan: భారత నూతన ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్.. ఆయన రాజకీయ ప్రస్థానం ఇదే.. రాజాసింగ్ ఏమన్నారంటే.. ‘సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఒక విజ్ఞప్తి. మైనార్టీలకు మీరు ఎంత సేవ…

Read More

IPS Suspension: నటి జత్వాని కేసు.. ఆ ఇద్దరు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ మరో 6 నెలలు పొడిగింపు..

IPS Suspension: సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులుపై విధించిన సస్పెన్షన్ ను మరో 6 నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబర్ 1649 జారీ చేశారు సీఎస్ కె విజయానంద్. ముంబై నటి జత్వానికి వ్యతిరేకంగా నమోదైన కేసులో సీతారామాంజనేయులు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు గతంలో నిర్ధారణ అయ్యింది. ఈ నెల 2న సస్పెన్షన్ రివ్యూ కమిటీ సమావేశమైంది. జత్వాని కేసు లేటెస్ట్ స్టేజ్ ను పరిశీలించింది. సీనియర్ ఐపీఎస్…

Read More

లిక్కర్ కేసు లింకులు ఎక్కడ దాకా? వెలుగులోకి వస్తున్న కొత్త కొత్త పేర్లు

AP Liquor Scam: లిక్కర్ ఫైల్స్‌..కంటిన్యూస్. ఎవ్రీ డే ఒక అప్డేట్‌. ప్రతీ వారానికో కొత్త లింకు బయటికి వస్తుండటంతో..ఎప్పకప్పుడు న్యూ ఇష్యూగా లైమ్‌లైట్‌లో ఉంటూ వస్తోంది ఏపీ లిక్కర్ స్కామ్ కేసు. ఇప్పుడు మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. నిందితులకు బెయిల్‌ ఇవ్వడంపై హైకోర్టులో సవాల్‌ చేసింది సిట్. అయితే నిందితులు జ్యుడిషియల్ కస్టడీలో లేరు కాబట్టి ఇపుడు జోక్యం చేసుకోలేమని చెప్పింది హైకోర్టు. అయితే మిగతా నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దని కోరింది సిట్. నిందితులు…

Read More

Rayalaseema Focus: రాయలసీమపై కూటమి పార్టీల స్పెషల్‌ ఫోకస్.. ఏంటీ స్పెషల్ ప్లాన్?

Rayalaseema Focus: సీమ.. అదో కోట. ఒకప్పుడు కాంగ్రెస్‌కు..తర్వాత వైసీసీకి కంచుకోటగా ఉంటూ వచ్చిన ప్రాంతం. 2019లో జగన్‌ను పవర్‌లోకి తీసుకురావడంలో..తిరిగి 2024లో కూటమి అధికారంలో రావడానికి ఆ 52 సీట్లే కీలకం. తూర్పు గోదావరి, పశ్చమగోదావరి జిల్లాల్లో మెజార్టీ సీట్లు వచ్చిన వారికే పవర్‌లోకి వస్తుంటారు. కానీ మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటించేది మాత్రం సీమలో ఆ అసెంబ్లీ సీట్లు మాత్రం చెప్పొచ్చు. అలాంటి సీమలో మొన్నటి ఎన్నికల్లో 52 సీట్లకు గాను..కూటమి 45 సీట్లు గెలుచుకుంది. 41…

Read More

CPS Employees: సీపీఎస్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఏపీ సర్కారు

CPS Employees: సీపీఎస్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌. ఏపీ సర్కారు మొదటి విడత డీఏ బకాయిలను విడుదల చేసింది. డీఏ ఎరియర్స్ ఏపీ సెక్రటేరియట్ సీపీఎస్‌ ఉద్యోగులకు జమ అవుతున్నాయి. త్వరలోనే మిగిలిన సీపీఎస్ ఉద్యోగులందరికీ 90% బకాయిలు నగదుగా చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు ఆరు విడుతలుగా ఈ మొత్తం చెల్లింపునకు నిర్ణయం తీసుకున్నారు. (CPS Employees) Also Read: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో దసరా సెలవులపై రాష్ట్ర సర్కారు ప్రకటన.. ఎప్పటినుంచంటే? ప్రస్తుతం ఒక్కో ఉద్యోగికి రూ.40…

Read More

YS sharmila: కొడుకు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై వైఎస్ షర్మిల ఆసక్తికర కామెంట్స్.. ఎప్పుడంటే?

YS sharmila son YS Raja Reddy political entry : దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు, కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లో ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సోమవారం వైఎస్ రాజారెడ్డి కర్నూల్ ఉల్లి మార్కెట్‌కు తల్లి వైఎస్ షర్మిలతో కలిసి వెళ్లారు. అక్కడి రైతులను పరామర్శించి ఉల్లి ధర, తదితర వివరాలను తెలుసుకున్నారు. దీంతో రాజారెడ్డి ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని విస్తృతంగా…

Read More