Headlines

YS Sharmila son YS Raja Reddy : రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి.? అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకొని..

YS Sharmila son YS Raja Reddy : దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు, కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లో ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇవాళ వైఎస్ రాజారెడ్డి కర్నూల్ ఉల్లి మార్కెట్‌లో పర్యటించారు. తన తల్లి వైఎస్ షర్మిలతో కలిసి రాజారెడ్డి మార్కెట్‌కువెళ్లి ఉల్లి ధర, తదితర వివరాలను అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఇంటి వద్ద అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకొని…

Read More

Turakapalem Deaths: 4 నెలల్లో 40 మంది మృతి.. తురకపాలెంలో మరణాల మిస్టరీ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

Turakapalem Deaths: గుంటూరు జిల్లా తురకపాలెంలో వరుస మరణాలపై ఏమాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అంతుచిక్కని మరణాలు తురకపాలెం గ్రామస్తులను కలవరపెడుతున్నాయి. తురకపాలెంలో ప్రత్యేక వైద్య బృందాలతో అందరికీ వైద్య పరీక్షలు చేయిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. మరోవైపు ఇప్పటికే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. సోమవారం లోపు తురకపాలెం ఘటనపై పూర్తి స్థాయి నివేదిక కావాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వైద్య శాఖ అధికారులు సైతం మరోసారి ఇంటింటి సర్వే…

Read More

విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలింగ్ కంపెనీలో అగ్ని ప్రమాదం.. పిడుగు పడి చెలరేగిన మంటలు

Visakhapatnam petroleum company fire: విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలింగ్ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. పెట్రోల్‌ ఫిల్టర్‌ ట్యాంక్‌పై పిడుగు పడి మంటలు చెలరేగాయి. పీవోఎల్‌, పెట్రోకెమికల్స్ కోసం భారీ మొత్తంలో నిల్వలు చేసుకుంది ఆ కంపెనీ. ఈ సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో కలకలం చెలరేగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. Also Read: ఆ ఉద్యోగులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. రూ.1.6 కోట్ల వరకు ఇన్సురెన్స్ ​పీవోఎల్‌, పెట్రోకెమికల్స్…

Read More

128 ఎంజేపీ గురుకులాల్లో పే ఫోన్లు ఏర్పాటు.. విద్యార్థులకు స్మార్ట్ కార్డు.. ఇకపై హ్యాపీగా తల్లిదండ్రులతో మాట్లాడుకోవచ్చు.. 

Pay Phones: ఆంధ్రప్రదేశ్‌లో గురుకులాల్లో చదివే విద్యార్థులు తమ తల్లిదండ్రులతో మాట్లాడాలంటే ఫోన్‌ సౌకర్యం లేక ఇబ్బందులు పడేవారు. ఇకపై ఆ సమస్యలు ఉండవు. కొత్తగా 128 ఎంజేపీ గురుకులాల్లో పే ఫోన్లు ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం పెనుకొండ ఎంజేపీలో పే ఫోన్లను ప్రారంభించనున్నారు మంత్రి సవిత. ఒక్కో గురుకులంలో 6 పే ఫోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు సవిత తెలిపారు. స్మార్ట్ కార్డుతో తల్లిదండ్రులకు విద్యార్థులు ఫోన్ చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. Also Read: ఆ ఉద్యోగులకు…

Read More

TTD : తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు

TTD : సంపూర్ణ చంద్రగ్రహణం ఇవాళ ఏర్పడబోతోంది. ఆదివారం రాత్రి 9.58గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై.. సోమవారం తెల్లవారుజామున 1.26 గంటలకు ముగుస్తుంది. గ్రహణం మొత్తం వ్యవధి దాదాపు 3గంటల 28 నిమిషాలు ఉంటుంది. చంద్రగ్రహణం సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలు మూసివేస్తున్నారు. గ్రహణం నేపథ్యంలో భక్తుల దర్శనాలను నిలిపివేస్తున్నారు. Also Read: Lunar Eclipse : మరికొన్ని గంటల్లో సంపూర్ణ చంద్రగ్రహణం.. హైదరాబాద్‌లో ఈ గ్రహణం కనిపిస్తుందా..? ఎన్ని గంటలు ఉంటుంది..? చంద్రగ్రహణం కారణంగా…

Read More

AP liquor Scam Case : ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. జైలు నుంచి ఆ ముగ్గురు రిలీజ్.. అంబటి రాంబాబు ఫైర్..

AP liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ విజయవాడ జైలులో ఉన్న రిటైర్డ్ అధికారి ధనుంజయ్ రెడ్డిసహా కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు ఆదివారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం బెయిల్ మంజూరైనా అఫిషియల్ ఫార్మాలటీస్ పూర్తి కాకపోవడంతో ఆదివారం ఉదయం వారు జైలు నుంచి విడుదలయ్యారు. Also Read: YCP MP Mithun Reddy : వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి…

Read More

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఆ ముగ్గురికి బెయిల్ మంజూరు..

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీకి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరూ ష్యూరిటీ, లక్ష రూపాయలు పూచీకత్తు సమర్పించాలని చెప్పింది. ఈ కేసులో ఏ31గా ధనుంజయ రెడ్డి, ఏ32గా కృష్ణ మోహన్ రెడ్డి, ఏ 33గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు. Also Read: వైరల్ వీడియో: ఇది కదా అమ్మాయి పవర్ అంటే.. భారీ డోలుపై నిలబడి.. చీరకట్టులో…

Read More

YCP MP Mithun Reddy : వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట.. ఏసీబీ కోర్టు కీలక ఉత్తర్వులు..

YCP MP Mithun Reddy : లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడు వైఎస్ఆర్సీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి (YCP MP Mithun Reddy) కి ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. ఆయనకు ఏసీబీ కోర్టు శనివారం మధ్యంతరం బెయిల్ మంజూరు చేసింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి పేరును సిట్ అధికారులు ఏ4గా చేర్చారు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురికాగా.. కోర్టు ఆదేశాల మేరకు జులై 19వ తేదీన సిట్…

Read More

Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. రేపు శ్రీవారి ఆలయం మూసివేత.. స్వామివారి దర్శనం పున:ప్రారంభం ఎప్పుడంటే..

Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. తిరుమల (Tirumala) తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ఆదివారం టీటీడీ (TTD) మూసివేయనుంది. చంద్రగ్రహణం కారణంగా ఆలయంను మూసి ఉంచుతారు. ఆదివారం సాయంత్రం 3.30 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 3గంటల వరకు సుమారు 12గంటల పాటు శ్రీవారి ఆలయంను మూసివేయనున్నారు. ఆదివారం రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. సోమవారం వేకువజామున 1.31గంటల వరకు చంద్రగ్రహణం కొనసాగుతుంది. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగా…

Read More

Turakapalem Death Mystery: 4 నెలల్లో 40 మంది మృతి.. గుంటూరు జిల్లా తురకపాలెంలో భయం భయం.. అసలేం జరుగుతోంది?

Turakapalem Death Mystery: వరుస మరుణాలతో గుంటూరు జిల్లా తురకపాలెంలో మరణ మృదంగం మోగుతోంది. అంతు చిక్కని మరణాలతో గ్రామస్తులు వణికిపోతున్నారు. 4 నెలల వ్యవధిలో 40 మంది గ్రామస్తులు ప్రాణాలు కోల్పోవడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. జ్వరం, దగ్గు, ఆయాసంతో ఆసుపత్రుల్లో చేరిన వారు తిరిగి ఇంటికి రావడం లేదు. చికిత్స పొందుతూ మృత్యుఒడిలోకి చేరుతున్నారు. ఓ ఇంట్లో అంత్యక్రియలు పూర్తయ్యేలోపే మరొకరు చనిపోతున్నారు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎస్సీ…

Read More