Headlines

IND vs SA 3rd ODI: నయా రికార్డ్.. వరుసగా 20 సార్లు టాస్ ఓడి.. 21 సారి గెలిచిన భారత్

IND vs SA 3rd ODI: భారత్ VS దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో చివరి మ్యాచ్ ఈరోజు (డిసెంబర్ 6) విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ నయా రికార్డుకు స్వస్తి పలికింది. అనేక మ్యాచ్‌లో తరువాత భారత్ టాస్ గెలిచింది. ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాకు కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తుండగా, టెంబా బావుమా దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా.. మ్యాచ్‌ 1:30కి ప్రారంభం కానుంది….

Read More

సుప్రీంకోర్టుకు వెళ్లిన ఇండిగో సంక్షోభం.. సర్వీసుల రద్దుపై పిల్ దాఖలు

దేశీయ విమానయాన రంగంలో పెద్ద ఎత్తున కలకలం రేపుతున్న ఇండిగో సర్వీసుల అంతరాయంపై ఇప్పుడు న్యాయపరమైన పోరు మొదలైంది.వరుసగా విమానాలు రద్దవుతూ ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో, ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది.వెంటనే విచారణ చేపట్టాలని, అలాగే పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, డీజీసీఏ స్టేటస్ రిపోర్ట్ సమర్పించేందుకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు.ఈ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం. ఐదు రోజులుగా ఇండిగో విమాన సర్వీసులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 500పైగా ఇండిగో…

Read More

శంషాబాద్‌లో ఇండిగో సేవలకు అంతరాయం.. 69 విమానాలు రద్దు

ఇండిగో విమానాల రాకపోకలకు నాలుగో రోజు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్‌ విమానాశ్రయానికి రాబోయే 26 విమానాలు, ఇక్కడి నుంచి బయలుదేరే 43 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.సాధారణ పరిస్థితులు తిరిగి ఏర్పడడానికి 5-10 రోజులవరకు సమయం పడే అవకాశం ఉంది.ఈ సమస్యను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. మూడు రోజులలో పూర్తిస్థాయి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. ప్రత్యేక చర్యలు చేపట్టిన రైల్వే శాఖప్రయాణికుల సమస్యను పరిష్కరించడానికి విమానాశ్రయాల్లో ఉన్నవారిని గమ్యస్థానాలకు చేరవేయడానికి రైల్వే శాఖ ప్రత్యేక…

Read More

Bengal: వెనక్కి తగ్గని సస్పెన్షన్ ముస్లిం ఎమ్మెల్యే.. బాబ్రీ మసీదు శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు

పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. ముర్షిదాబాద్‌లో బాబ్రీ మసీదు తరహాలో మసీదు నిర్మించాలంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందు కబీర్ ప్రతిపాదన పెట్టాడు. అందుకు మమతా బెనర్జీ ససేమిరా అన్నారు. అయినా దూకుడుగా వ్యవహరించడంతో పార్టీ నుంచి కబీర్‌ను మమత సస్పెండ్ చేశారు. ఇది కూడా చదవండి: Indigo: తీవ్రస్థాయిలో ‘ఇండిగో సంక్షోభం’.. వెక్కి.. వెక్కి ఏడుస్తున్న ప్రయాణికులు…

Read More

Indiramma Illu : ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ప్రభుత్వం కీలక ప్రకటన.. వారికి శుభవార్త చెప్పిన మంత్రి పొంగులేటి

Indiramma Illu : తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షల మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకంకు సంబంధించి కీలక విషయాన్ని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రెండో విడత ఇళ్ల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. Also Read: Indian Railways : ఇండిగో విమానాల రద్దుతో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఇవాళ్టి…

Read More

Google Pixel 9 Pro : పిక్సెల్ ఫ్యాన్స్ డోంట్ మిస్.. అమెజాన్‌లో పిక్సెల్ 9 ప్రోపై బిగ్ డిస్కౌంట్.. ఇంతకన్నా తక్కువకు మళ్లీ జన్మలో రాదు..!

Google Pixel 9 Pro : గూగుల్ పిక్సెల్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. పిక్సెల్ 10 సిరీస్ మార్కెట్లోకి వచ్చిన కొన్ని నెలలకే గూగుల్ గత జనరేషన్ ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ 9 ప్రో భారీగా తగ్గింపు పొందింది. అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.24,700 కన్నా ఎక్కువ తగ్గింపుతో కొనేసుకోవచ్చు. అసలు ధర రూ.89,000 కన్నా తక్కువకు సొంతం చేసుకోవచ్చు. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ప్రీమియం బిల్డ్, గూగుల్ కస్టమ్…

Read More

IND vs SA : ఎట్ట‌కేల‌కు టాస్ గెలిచిన భార‌త్‌.. ద‌క్షిణాఫ్రికా బ్యాటింగ్‌.. తెలుగోడు వ‌చ్చేశాడు..

IND vs SA : విశాఖ వేదిక‌గా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య మూడో వ‌న్డే మ్యాచ్ ప్రారంభ‌మైంది. టీమ్ఇండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచాడు. మ‌రో ఆలోచ‌న లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ద‌క్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది. కాగా.. వ‌రుస‌గా 20 మ్యాచ్‌ల్లో భార‌త్ టాస్ ఓడిపోగా నేటి మ్యాచ్ లో ఇందుకు ఫుల్ స్టాఫ్ ప‌డింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి వ‌న్డేలో భార‌త్, రెండో వ‌న్డేలో ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించాయి….

Read More

Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

పరకామణి కేసు మసిపూసి మారేడుకాయ చేశారు.. చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేసిన ఘనత మీదే..! టీటీడీ వ్యవహారాలపై గత ప్రభుత్వ పాలన గురించి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హీట్ పెంచుతున్నాయి. గత ఐదేళ్ల పాలనలో జరిగిన దోపిడీలను గుర్తు చేస్తూ, పలువురు భక్తుల హృదయాలను తాకిన అంశాలపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పరకామణి కేసును పూర్తిగా మసిపూసి మారేడుకాయ చేశారని మండిపడ్డారు.. టీటీడీలో జరిగిన…

Read More

Bajaj Platina: తక్కువ ధర , ఎక్కువ మైలేజ్‌తో మార్కెట్లోకి.. బజాజ్ ప్లాటినా..

భారతదేశంలో మిడిల్ క్లాస్ ప్రజలు ఎక్కువగా టూ–వీలర్లు కొనుగోలు చేస్తారు. తక్కువ ధరలో, సింపుల్ గా ఉండే బైక్‌లను ముఖ్యంగా ఎంచుకుంటారు. అలాంటి అతి తక్కువ ధరలో లభించే బైక్‌లలో బజాజ్ ప్లాటినా ముందుంటుంది. బజాజ్ కంపెనీ తాజాగా ప్లాటినా బైక్‌ను రెండు వేరియెంట్లలో అందిస్తోంది. ప్లాటినా 100 మరియు ప్లాటినా 100 డ్రమ్. అయితే..ప్లాటినా 100 ధర ₹65,407, ప్లాటినా 100 డ్రమ్ ధర ₹69,284గా ప్రకటించింది యాజమాన్యం. ఇవి ప్రస్తుతం మార్కెట్‌లో అత్యంత అఫోర్డబుల్…

Read More

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు.. మరో రెండు ఫ్లైట్లకు బెదిరింపు మెయిల్స్

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. వరుసగా రెండు అంతర్జాతీయ ఫ్లైట్లకు అనామక మెయిల్స్ ద్వారా బాంబ్ హెచ్చరికలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.కోవైట్ నుంచి హైదరాబాదుకు బయలుదేరి శంషాబాద్‌ చేరే ఖఖ-373 ఫ్లైట్‌కు బెదిరింపు మెయిల్ రావడంతో, భద్రతా కారణాల దృష్ట్యా ఆ విమానాన్ని మస్కట్‌ వైపునకు మళ్లించారు.ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ప్రమాదం కలగకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానయాన అధికారులు తెలిపారు.అదే సమయంలో లండన్ నుంచి హైదరాబాదు వెళ్ళే…

Read More