Headlines

Health Risks of Tea Bags: టీ బ్యాగులను వేడి నీటిలో ముంచి తాగుతున్నారా.. అయితే జాగ్రత్త

మనందరం సాధారణంగా చాయ్ లేదా గ్రీన్ టీ తాగేటప్పుడు టీ పొడి లేదా గ్రీన్ టీ ఆకులను నీటిలో మరిగించి తాగుతాం. గత కొన్నేళ్లుగా వేడి నీటిలో లేదా పాలలో టీ బ్యాగ్‌లను నేరుగా ముంచి తాగే అలవాటు విస్తరించింది. అయితే, ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి టీ లేదా వేడి పాలలో ప్రీమియం టీ బ్యాగ్‌ను ముంచినప్పుడు ఒక్క కప్పులోనే సుమారు 11.6 బిలియన్ మైక్రోప్లాస్టిక్స్, 3.1 బిలియన్ నానోప్లాస్టిక్స్ విడుదలవుతున్నాయని…

Read More

Janhvi Kapoor : ఆ విషయంలో జాన్వీ‌కి సపోర్ట్ చేస్తూ.. ప్రియాంక పోస్ట్ వైరల్!

బాలీవుడ్‌లో టాలెంట్, గ్లామర్‌తో పాటు తన స్పష్టమైన అభిప్రాయాలతో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్, ఇటీవల మరోసారి ధైర్యంగా మాట్లాడిన మాటలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముంబైలో జరిగిన మహిళా శక్తి, సమానత్వం‌పై ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడిన జాన్వీ, సినీపరిశ్రమలో మహిళలు ఎదుర్కొనే ఒత్తిళ్లు, ముఖ్యంగా పురుష అహంకారం ఇంకా ఎంత బలంగా ఉందో వివరించింది. Also Read : Prabhas : డార్లింగ్‌కు జక్కన్న పంపిన స్పెషల్ లేఖ..వైరల్ జాన్వీ మాట్లాడుతూ.. “నేను…

Read More

Yukti Thareja: టాప్ లెస్ శారీలో యుక్తి గ్లామర్ ట్రీట్.. ఫోటోలు వైరల్

Yukti Thareja Saiee Manjrekar: తెరచాటు అందాల మత్తెక్కిస్తున్న సాయి మంజ్రేకర్.. ఫోటోలు ​కె-ర్యాంప్ సినిమాలో గ్లామర్ తో రచ్చ చేసింది యుక్తి తరేజా(Yukti Thareja). ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో గ్లామర్ షో చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ శారీలో టాప్ లేకుండా చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు ఆ గ్లామర్ షోని మీరు కూడా ఎంజాయ్ చేయండి.  

Read More

విమాన ఛార్జీల పెంపుపై కేంద్రం ఆగ్రహం

న్యూఢిల్లీ: ఇండిగో విమానయాన సంస్థకు చెందిన విమానాలు కొన్ని అనుకొని కారణాల వల్ల రద్దైన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. వెనక్కి వెళ్లలేక.. ప్రయాణం చేయలేక నానా కష్టాలు ఎదురుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన పలు విమానయాన సంస్థలు టికెట్ ధరలను ఇష్టారీతిన పెంచేశాయి. తాము టికెట్ల కోసం అధిక ధరలు చెల్లించాల్సి వస్తుందని పలువురు ఎక్స్ వేదికగా కొందరు ప్రయాణికులు పోస్టులు పెడుతున్నారు. ఈ విషయం తమ దృష్టి…

Read More

Indigo Crisis: విమాన ఛార్జీలపై కేంద్రం కొరడా.. సంక్షోభాన్ని క్యాష్ చేసుకుంటే చర్యల తప్పవని హెచ్చరిక

విమాన ప్రయాణాల్లో 20 ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభం భారత్ ఎదుర్కొంటోంది. గత ఐదు రోజులుగా ప్రయాణికులు పడుతున్నట్లు ఇబ్బందులు వర్ణనాతీతం. మునుపెన్నడూ లేని కష్టాలు ప్రయాణికులు పడుతున్నారు. ఎలాంటి సమాచారం లేకుండానే ఇండిగో ఎయిర్‌లైన్స్ సర్వీసులు నిలిపేసింది. దీంతో అత్యవసర ప్రయాణాలు ఉన్నవాళ్లంతా దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. లోపలికి వెళ్లి పోయిన బ్యాగ్‌లు వెనక్కి రాక.. ఇటు ఇంటికి తిరిగి వెళ్లలేక ప్రయాణికులు పడుతున్న బాధలు వర్ణించలేం. ఐదు రోజులుగా ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ఇది…

Read More

Saiee Manjrekar: తెరచాటు అందాల మత్తెక్కిస్తున్న సాయి మంజ్రేకర్.. ఫోటోలు

Saiee Manjrekar Riddhi Kumar: బీచ్ బ్యూటీని డామినేట్ చేస్తున్న ప్రభాస్ హీరోయిన్.. రద్దీ కుమార్ క్యూట్ ఫోటోలు ​మేజర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్(Saiee Manjrekar). ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా ఈ అమ్మడు చేసే గ్లామర్ రచ్చ మాములుగా ఉండదు. తాజాగా ఈ బ్యూటీ పింక్ కలర్ డ్రెస్ లో చేసిన గ్లామర్ షో నెక్స్ట్ లెవల్ ఉంది. ఎందుకు లేట్ మీరు…

Read More

Deputy CM Pawan Kalyan: అడవిపై ఆధారపడి బతికే గిరిజనులకు ఆదాయ మార్గాలు పెంచాలి.. పవన్‌ కల్యాణ్‌ కీలక ఆదేశాలు..

Deputy CM Pawan Kalyan: అడవిపై ఆధారపడి బతికే గిరిజనులకు ఆదాయ మార్గాలు పెంచే విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన అభివృద్ధి, ఎకో టూరిజం, అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్, ఉద్యోగావకాశాల పెంపు వంటి కీలక అంశాలపై డిప్యూటీ ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌ కీలక సూచనలు చేశారు. జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే…

Read More

Right to Disconnect Bill 2025 : ఆఫీసు అయిపోయాక, సెలవు రోజుల్లో బాస్, కంపెనీ వాళ్లు ఫోన్లు చేసి చావగొడుతున్నారా?.. ఇక నుంచి కుదరదు.. కేంద్రం కొత్త బిల్లు

Right to Disconnect Bill 2025 : ఉద్యోగులకు గుడ్ న్యూస్. కీలక బిల్లు లోక్ సభ ముందుకు వచ్చింది. రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు -2025ను శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఈ బిల్లును ప్రవేశపెట్టారు. రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు – 2025 ప్రకారం.. విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న ఉద్యోగులకు కార్యాలయ పనుల నిమిత్తం ఫోన్ చేసి, మెయిల్స్ పంపి వారి విశ్రాంతికి భంగం కలిగించకుండా నిరోధించేందుకు ఈ…

Read More